Monday, April 29, 2024
Home Search

మావోయిస్టులు మృతి - search results

If you're not happy with the results, please do another search

చత్తీస్‌గఢ్‌లో మావోల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి

రాయపూర్: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. మంగళవారం బీజాపూర్‌సుక్మా జిల్లాల సరిహద్దుల్లో భద్రతా సిబ్బందిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.ఈ దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతిచెందారు. మరో 14 మంది గాయపడ్డారు.గాయపడిన భద్రతా...
Chhattisgarh Bijapur

బీజాపూర్ లో ఎదురుకాల్పులు: ముగ్గురు మావోలు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు....

మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ ఎస్ఐ మృతి..

మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ ఎస్ఐ మృతి చెందిన విషాద ఘటన ఛత్తీస్ గడ్ లో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం సుక్మా జిల్లా బెద్రెలోని వారాంతపు సంతలో జవాన్లపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ...
Two Maoists killed in encounter at Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్… ఇద్దరు మావోయిస్టుల మృతి

బస్తర్: ఛత్తీస్‌గఢ్ లోని కాంకేర్ జిల్లాలో పోలీస్‌లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. శనివారం ఉదయం 8 గంటలకు కాంకేర్ జిల్లా లోని కోయిలిబేడా పోలీస్...
Chhattisgarh Bijapur

మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్ల మృతి

రాంచి: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భం జిల్లాలో సోమవారం రాత్రి మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో రాష్ట్ర పోలీసు శాఖలోని జార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు మరణించినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి...

జార్ఖండ్‌లో మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి

రాంచి: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భం జిల్లాలో సోమవారం రాత్రి మావోయిస్టులతో జరిగిన కార్పుల పోరులో రాష్ట్ర పోలీసు శాఖలోని జార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు మరణించినట్లు ఒక సీనియర్ పోలీసు...
Three Maoists encounter in Kalahandi Odisha

ఒడిశా కలహండిలో ముగ్గురు మావోయిస్టులు హతం

భవానీపట్న (ఒడిశా): ఒడిశా కలహండి జిల్లా అడవుల్లో మంగళవారం పోలీస్‌లకు , మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీస్ ఒకరు గాయపడ్డారు. టపరెంగ్ లుడెన్‌గఢ్ రిజర్వు...

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతి

సుక్మా (ఛత్తీస్‌గఢ్ ): ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో దంతేష్‌పురం గ్రామం వద్ద సోమవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో డీఆర్‌జీ జవాన్లకు ,మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు...
Maoist ambush in Odisha kills three jawans

బెజ్జి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు: ఇద్దరు మావోలు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో బెజ్జి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బెజ్జీ, దంతేష్‌పుర్ పరిసరాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం...
Maoist ambush in Odisha kills three jawans

చర్లలో ఎదురుకాల్పులు: ఇద్దరు మావోలు మృతి

రాయ్‌పూర్: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. చర్ల మండలం పుట్టపాడు అడవుల్లో మావోలకు-భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. మృతుల్లో ఐఒఎస్ కమాండర్ రాజేశ్...
Huge Encounter in Jharkhand

Encounter: భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోల మృతి

చత్రా: జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో మావోయిస్టులు, భదత్రా బలగాల మధ్య సోమవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. లాలంగ్ పోలీస్‌స్టేషన్ ఏరియాలోని చత్రాపాలాము సరిహద్దులో ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి...
Three Maoist dead encounter

బీజాపూర్ లో ఎన్ కౌంటర్: ముగ్గురు మావోలు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పెమెరా దగ్గర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీ మందు గుండు సామాగ్రి, ఆయుధాలు, పుస్తకాలను...
Maoist ambush in Odisha kills three jawans

ఒడిశాలో మావోల మెరుపుదాడి.. ముగ్గురు జవాన్ల మృతి

భువనేశ్వర్ : ఒడిశా లోని నౌపాడ జిల్లాలోని బోడెన్ బ్లాక్‌లో సిఆర్‌పిఎఫ్ జవాన్లపై మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడడంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో ఏడుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో...
Maoist ambush in Odisha kills three jawans

మధ్యప్రదేశ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య ఎదురెదురు కాల్పులు చోటు చేసుకుని ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే...

బీజాపూర్ లో ఎన్ కౌంటర్: మావోయిస్టు మృతి

రాయ్ పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. జవాన్ రాము హేమ్లా గాయపడ్డాడు....
2 Terrorists Killed in Encounter in Kupwara District

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కమాండర్‌ మృతి..

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ఏరియా కమాండర్‌ మృతిచెందారు. శనివారం ఉదయం జిల్లాలోని బుర్గాం అడవుల్లో భద్రతా బలగాలు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో భద్రత దళాలకు...
CRPF officer killed in Naxal Encounter

నక్సల్స్ కాల్పుల్లో సిఆర్‌పిఎఫ్ అధికారి మృతి

  రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పులలో సిఆర్‌పిఎఫ్ అధికారి ఒకరు మరణించినట్లు పోలీసులు తెలిపారు. బసగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్, పుత్కేల్ మధ్య ఈ సంఘటన జరిగినట్లు...
Six Maoists killed in encounter

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతం

మృతుల్లో నలుగురు మహిళా నక్సల్స్ చత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో కాల్పులు తప్పించుకున్న పలువురు కీలక నేతలు? n మృతుల్లో నలుగురు మహిళలు n ఛత్తీస్‌గఢ్ , భద్రాద్రి జిల్లా సరిహద్దు అడవుల్లో కాల్పులు మన తెలంగాణ/చర్ల : ఛత్తీస్‌గఢ్‌లోని...
Maoist dead in Encounter

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఛోటెడోంగర్ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో డిఆర్‌జి జవాన్లు...
Kashmir Pandit shot dead by terrorists

ఇంటిలిజెన్స్ అధికారిని హతమార్చిన మావోయిస్టులు..

ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఉమేష్ మర్కాం అనే ఇంటిలిజెన్స్ అధికారిని మావోయిస్టులు హత్యమర్చారు. టెట్టెం గ్రామంలో మంగళవారం రాత్రి మావోయిస్టులు, ఉమేష్‌ మార్కంను హత్య చేసి, మృతదేహంను రహదారిపై వదిలి వెళ్లిపోయారు....

Latest News

నిప్పుల గుండం