Home Search
మావోయిస్టులు మృతి - search results
If you're not happy with the results, please do another search
మావోయిస్టు నేత రంజిత్ లొంగుబాటు
ఆశయాలకు అవమానం
డిజిపి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు నేత రంజిత్
రూ. 4లక్షల అర్థిక సాయం అందజేసిన డిజిపి
కీలక ఘటనలలో పాల్గొన్న రంజిత్
తల్లిదండ్రులతో పాటు పార్టీకి సేవ
మనతెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టు నేత, ప్లాటూన్ పార్టీ...
మావోయిస్టు పార్టీలో పదోన్నతులు
పార్టీలో మార్పుచేర్పులపై ఇంటెలిజెన్స్ ఆరా..!
హరిభూషణ్ స్థానంలో సీనియర్లకు అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా సోకి మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ నేత హరిభూషణ్ మృతి చెందడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు మావోయిస్టు పార్టీ...
దంతెవాడలో ఎన్ కౌంటర్.. మావోయిస్టు హతం
ఛత్తీస్గఢ్: రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా గాధం, జంగంపాల్ అటవీ ప్రాంతంలో ఆదివారం నాడు పోలీసులకు, మావోయిస్టుల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు....
మావోయిస్టుల నుంచి రాకేశ్వర్కు విముక్తి
గురువారం సా.5గం.కు టెర్రం అడవుల్లో వందలాది మంది పల్లెప్రజల సమక్షంలో వదిలిపెట్టిన మావోయిస్టులు
మధ్యవర్తులతో పాటు బసగూడ పోలీస్స్టేషన్కు చేరుకున్న జవాన్ రాకేశ్వర్ సింగ్
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రాకేశ్ భార్య మీనూ, కుటుంబసభ్యులు
మన తెలంగాణ/హైదరాబాద్:...
పోలీసులు మాకు శత్రువులు కాదు
పోలీసులు మాకు శత్రువులు కారు
ఏకకాలంలో 2వేల మంది పోలీసులు మాపై దాడి చేశారు
పోలీసుల దాడికి మేం ప్రతిదాడి మాత్రమే చేశాం
బందీగా ఉన్న రాకేశ్వర్ను విడిచిపెడతాం
మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ లేఖ...
దారుణమారణ ఎత్తుగడ
చత్తీస్గఢ్లోని బీజాపూర్ వద్ద దండకారణ్యంలో శనివారం నాడు మావోయిస్టులు జరిపిన అసాధారణమైన మారణకాండ తీవ్రంగా ఖండించదగినది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలకు, మావోయిస్టులకు మధ్య దట్టమైన అడవుల్లో యుద్ధ వాతావరణం ఇలా ఎంత...
చత్తీస్గఢ్లో భీకరపోరు
మావోయిస్టుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి, 12 మంది పోలీసులకు గాయాలు
మనతెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం: శనివారం మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా, తెర్రం పోలీస్స్టేషన్ పరిధిలోని జొన్నగూడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో...
సుక్మా జిల్లా సరిహద్దులో నక్సల్స్ విధ్వంసం
కాంట్రాక్టర్ను హతమార్చి, వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు
మనతెలంగాణ/ కొత్తగూడెం : అభివృద్ధి పనులను అడ్డుకోవడమే లక్ష్యంగా మావోయిస్టులు, చత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలో రెచ్చిపోయి విధ్వంసానికి దిగారు. రెండు రాష్ట్రాల్లోని రోడ్డు తదితర నిర్మాణ...
తనిఖీలు చేస్తుండగా పోలీసులపై కాల్పులు: ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం: రెండు మూడు రోజులుగా దేవలగూడెం, దుబ్బగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, యాక్షన్ టీమ్లు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో ప్రతి రోజు పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారని ఎస్పి సునీల్ దత్...
మావోయిస్టుల భారీ విధ్వంసం..
మనతెలంగాణ/మంచిర్యాల: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మరోసారి భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. గత వారం రోజులుగా పోలీసులు, మావోయిస్టులకు మధ్య ప్రతీకార చర్యలు రగులుతుండగా బుధవారం ఉదయం మావోయిస్టులు చత్తీస్ఘడ్ నుండి ఇసుకలోడ్తో...
చత్తీస్గఢ్లో మావోయిస్టుల కాల్పుల్లో 17మంది పోలీసులు దుర్మరణం
15 మందికి గాయాలు
మృతదేహాలు రాయ్పూర్కు తరలింపు, సిఎం భగేల్ దిగ్భ్రాంతి
మనతెలంగాణ/ కొత్తగూడెం: మావోయిస్టులు మాటువేశారు. ఆపరేషన్ నుంచి తిరిగి వస్తొన్న పోలీసులపై ఛత్తీస్గఢ్లోని సుక్మాజిల్లాలోని చింతగుఫా సమీపంలో శనివారం దాడి చేసి 17మంది...