Wednesday, May 15, 2024
Home Search

మావోయిస్టులు మృతి - search results

If you're not happy with the results, please do another search

ఛత్తీస్‌గడ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్..

మహారాష్ట్ర: మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని భీజాపూర్ జిల్లా దామ్రన్చ అటవీ ప్రాంతం టెకమెట్‌లో మహారాష్ట్ర సి-60- బలగాలు, మావోయిస్ట్‌లకు మధ్య శుక్రవారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో విసి కమాండర్...
Two women Maoists killed in encounter

ఎదురు కాల్పులు.. ఇద్దరు మహిళా మావోలు హతం

కొందమాల్ జిల్లా మటకుప రిజర్వ్ ఫారెస్ట్ జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. తాడికొల గ్రామ సమీపాన కూంబింగ్ చేస్తున్న బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతోపాటు, గ్రనేడ్లతో దాడి చేశారు....
American-Rifle

నక్సల్స్ నుంచి అమెరికా ఆయుధం స్వాధీనం

రాయ్‌పూర్: నక్సలైట్లతో జరిగిన ఎదురుకాల్పుల సమయంలో దొరికిన కొన్ని ఆయుధాల్లో అమెరికాలో తయారైనవి ఉన్నాయని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆదివారం తెలిపారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు...
Encounter of 26 Maoists in Gadchiroli

26మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్

నెత్తుటి మడుగులో గడ్చిరోలి మావోయిస్టుల ఆచూకీ తెలుసుకొని కూంబింగ్‌కు వెళ్లిన కమాండో దళం శనివారం తెల్లవారుజామున దళంపై కాల్పులు జరిపిన మావోయిస్టులు కొనసాగిన ఎదురుకాల్పులు 12మంది నక్సల్స్‌తో హోరాహోరీ పోరు తొలుత నలుగురే...
Encounter in Visakhapatnam

విశాఖ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్..

విశాఖలో భారీ ఎన్‌కౌంటర్..ఆరుగురు మావోయిస్టులు హతం మృతుల్లో తెలంగాణ మావోయిస్టు నేత సందె గంగయ్య ఇద్దరు మహిళా మావోలు మృతి అగ్రనేతల కోసం గ్రేహౌండ్స్ దళాల వేట హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు మనతెలంగాణ/హైదరాబాద్: ఎపిలోని విశాఖ జిల్లా...
Maoists call for Telangana bandh on September 28

అరణ్యంలో తుపాకి చప్పుళ్ళు

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని సరిహద్దు అటవీ ప్రాంతాలు తూపాకి చప్పుళ్ళుతో దద్దరిల్లిపోతున్నాయి. వరుస సంఘటనలతో ఏజెన్సీ ప్రజలు వనికిపోతున్నారు. 20 రోజుల వ్యవధిలోనే చర్ల మండలంలో రెండు...
Maoist Leader Bhaskar Escape From Encounter at Asifabad

ఆసిఫాబాద్ అడవుల్లో తుపాకుల మోత

మంచిర్యాల: గత కొన్ని రోజులుగా కొమ్రుంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం, ఈజ్ గామ్ పోలీసు స్టేషన్ పరిధిలోని అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఆదివారం కడంబ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోలు...
Encounter

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

చత్తీస్‌గఢ్: చత్తీస్‌గఢ్ రాజ్‌నందగాన్ లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఎస్సై, నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌ మాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్ధోని...

ఎన్‌కౌంటర్ వేళ గ్రామస్థులతో కలిసిపోయిన నక్సల్స్

ఛత్తీస్‌గఢ్ లో బీజపూర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో వారు తమ నక్సల్ యూనిఫారం విడిచిపెట్టి సాధారణ గ్రామస్థులుగా...

నెత్తురోడిన దండకారణ్యం

మన తెలంగాణ/చర్ల :ఛత్తీస్‌గఢ్‌లోని నా రాయణ్ పూర్, కంకెర్ జిల్లాలో సరిహద్దుల్లోని అ డవుల్లో మంగళవారం భద్రతా దళాల ఎదురు కా ల్పులలో ముగ్గురు మహిళలతోసహా 10మంది నక్సలైట్లు మ రణించారు. గత...

మావోల దుశ్చర్యకు అమాయకుడి బలి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భద్రతా బలగాలను దెబ్బతీసేందుకు మావోయిస్టులు అమర్చిన ఐఇడి తగిలి ముట్వెండి గ్రామానికి చెందిన ఓ అమాయక యువకుడు చనిపోయాడు. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్‌పర ముట్వెండి వాసి (18)...

ఛత్తీస్‌గఢ్‌లో స్థానిక బిజెపి నేత హత్య

రాయ్‌పూర్ : తొలిదశ పోలింగ్‌కు మూడురోజుల ముందు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. శనివవారం మావోయిస్టులు బిజెపి నేత రతన్‌దూబేను గొడ్డలితో నరికి చంపారు. దూబే నారాయణ్‌పూర్ బిజెపి జిల్లా విభాగం అధ్యక్షులుగా ఉన్నారు....
ISRO Successfully launch Gaganyaan TV-D1 Test

చత్తీస్గఢ్లో బిజెపి నేత దారుణ హత్య..

చత్తీస్గఢ్లో బిజెపి నేత దారుణ హత్యకు గురయ్యారు.రాజనందగావ్ జిల్లా సర్ఖెడా గ్రామంలో బిజెపి నేత బిర్జు తారామ్ ఇంట్లోకి వెళ్లి మావోయిస్టులు మూడు రౌండుల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన...
Maoist top leader Raji Reddy passed away

మావోయిస్టు ఆగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత

హైదరాబాద్: మావోయిస్టు ఆగ్రనేత మల్లా రాజిరెడ్డి(70) అలియాస్ సంగ్రామ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి దండకారణ్యంలో మరణించారు. ఆయన మృతి చెందిన వీడియోను సోషల్ మీడియా ద్వారా మావోయిస్టులు విడుదల...

‘ఉపా’ కేసు ఎత్తివేత

మనతెలంగాణ/హైదరాబాద్/ములుగు క్రైం: హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ సహా ఇతరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ నిర్ణయించారు....
Chhattisgarh blasts accused identified

ఛత్తీస్‌గఢ్ పేలుడి నిందితుడి గుర్తింపు

మనతెలంగాణ, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతేదాడలోని అరన్‌పూర్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డ సూత్రధారిని పోలీసులు గుర్తించారు. మావోయిస్టు సుక్మా జిల్లాకు చెందిన జగదీష్(33)గా గుర్తించారు. ఎనిమిదవ తరగతి చదివిన జగదీష్ మావోయిస్టుల్లో చేరాడు....
11 people were killed in the incident when Maoists detonated a landmine

మావోయిస్టుల ఘాతుకం

మన తెలంగాణ/దంతేవాడ/ భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ లో బుధవారం నక్సల్స్ పంజావిసిరారు. జిల్లాలోని అరవ్‌పూర్ గ్రామ సమీపంలో మావోయిస్టులు శక్తివంతమైన మందుపాతరను పేల్చిన ఘటనలో మొత్తం 11 మంది దుర్మరణం...

హిడ్మా ఇలాకాలో.. తప్పిన లెక్క!

మావోయిస్టు నేత మోస్ట్ వాంటెడ్ మడివి హిడ్మా మరోమారు భారీ కుట్రకు స్కెచ్ వేసినట్లు పోలీసు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. వారం రోజులుగా సుక్మా జిల్లా జేగురుకొండ కేంద్రంగా మకాం వేసి రెక్కీ...
Savitri surrendered before DGP

అగ్రనేత రామన్న భార్య సావిత్రి లొంగుబాట

మావోయిస్టులందరూ లొంగుబాట పట్టాలి మావోయిస్టు రహిత రాష్ట్రమే లక్షం డిజిపి మహేందర్‌రెడ్డి వెల్లడి మనతెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు పోలీసుల కృషికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని డిజిపి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ...
Oppositions in the Rajya Sabha flagged off central govt

ధరల అదుపు నుంచి ఉద్యోగాల కల్పన వరకు అన్నిటా వైఫల్యాలే

ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? రెండు కోట్ల ఉద్యోగాలు పోయేటట్టు చేస్తారా ? గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేస్తారా ? ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ మారుస్తారా? కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో భర్తీ...

Latest News