Monday, April 29, 2024
Home Search

మావోయిస్టులు మృతి - search results

If you're not happy with the results, please do another search
Haribhushan, Sarakka died:Maoist party

హరిభూషన్, సారక్కలు మృతి చెందారు: మావోయిస్టు పార్టీ

కీలక నేతల మృతిని ధృవీకరించిన మావోయిస్టు పార్టీ మనతెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సారక్క (భారతక్క)లు కరోనా బారిన పడి మృతి చెందినట్లు భారత కమ్యూనిస్టు...

హరిభూషణ్ మృతిని ధృవీకరించిన మావోలు

హైదరాబాద్: మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ మృతిని మావోయిస్టులు ధృవీకరించారు. సారక్క అలియాస్ భారతక్క కూడా చనిపోయినట్టు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడదలైంది. ఈ నెల 21న...
Police firing on tribes in chhattisgarh

గిరిజనులపై పోలీసుల కాల్పులు…. ముగ్గురు మృతి

  బీజాపూర్: పోలీసుల కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగింది. ఈ కాల్పుల్లో 15 మంది అమాయక గిరిజనులు గాయపడినట్టు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల...
5 Naxals killed in Encounter in Gadchiroli

గడ్చిరోలిలో ఎన్ కౌంటర్: ఇద్దరు మావోలు మృతి

ముంబై: మ‌హారాష్ట్ర‌లోని గడ్చిరోలి జిల్లా దానోరా ప్రాంతంలో గురువారం ఉదయం  ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఇద్ద‌రు మావోయిస్టులు హతమయ్యారు. దానోరా అట‌వీ ప్రాంతంలో న‌క్స‌లైట్లు ఉన్నారనే స‌మాచారంతో పోలీసులు గాలింపు...

కరోనాతో 10 మందికి పైగా నక్సల్స్ మృతి

దంతెవాడ: దేశంలో కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా కరోనా మహమ్మారి బారినపడి పదిమందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన సంఘటన ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దంతెవాడ జిల్లా ద‌క్ష‌ణి బ‌స్త‌ర్ అడవుల్లో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని...
22 Jawans killed in Chhattisgarh Encounter

మావోయిస్టుల ‘యు’ వ్యూహం.. 22మంది జవాన్లు మృతి

మావోయిస్టుల ‘యు’వ్యూహం.. 22మంది జవాన్లు మృతి అగ్రనేత హిడ్మా, సుజాతలపై పుకార్లు నమ్మి రంగంలోకి దిగిన భద్రతా బలగాలు విరుచుకుపడ్డ 400మంది నక్సల్స్ మృతదేహాలపైనా నిర్దాక్షిణ్యం, ఓ జవాను చేయి నరికివేత సమయానికి చికిత్స అందక డీహైడ్రేషన్‌తో...
5 Jawan killed in Encounter in Bijapur

ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి..

ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. శనివారం బీజాపూర్ జిల్లాలోని సిల్గర్ అటవి ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో సిఆర్ పిఎఫ్, డిఆర్ జి జవాన్లు...
Maoists' explosive dump recovered in Chhattisgarh

మావోల ఘాతుకం… ముగ్గురు జవాన్లు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం సాయంత్రం మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్లతో ప్రయాణిస్తున్న బస్సును మావోయిస్టులు పేల్చడంతో ముగ్గురు జవాన్లు అమరువ్వగా మరో పది మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. నారాయణపూర్ జిల్లా కడేనార్-మందోడా...
Firing Between Police And Maoists In Visakha

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి

మనతెలంగాణ/హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో సోమవారం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు జరిగిన స్థలంలో పోలీసులు రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు....
Two Maoists killed in Chhattisgarh Encounter

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి

మనతెలంగాణ/కొత్తగూడెం: చత్తీస్‌గఢ్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. వివరాల ఇలా ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం చత్తీస్‌గఢ్ పోలీసు బలగం డిఆర్‌జికి మావోయిస్టులకు మధ్య సుక్మా జిల్లాలోని మంకపాల్ అటవి ప్రాంతలో...
Encounter

రెచ్చిపోయిన మావోలు… ఎస్‌ఐతో సహా కానిస్టేబుల్ మృతి

  ముంబయి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఇద్దరు పోలీసులు అమరలయ్యారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఎస్‌ఐతో సహా కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. మావోలకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో మరో ముగ్గురు కానిస్టేబుళ్లు కూడా తీవ్రంగా...
Three Maoists Killed In Encounter At Bihar

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 8మంది మవోయిస్టులు మృతి

30 గంటల పాటు సాగిన ‘ఆపరేషన్ ప్రహార్’ అరణ్యంలో 30 కిలోమీటర్లు చొచ్చుకుపోయిన బలగాలు ఘటనాస్థలిలో భారీ పేలుడు సామగ్రి స్వాధీనం మనతెలంగాణ/హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో...

ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు ఎదురుకాల్పులు

ఒడిశాలో భద్రతాదళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బౌద్ జిల్లా పర్హెల్ ప్రాంతం లోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున ఈ సంఘటన...
Maoist Shankar rao couple dead bodies reached village

సొంత గ్రామానికి చేరుకున్న మావోయిస్టు శంకర్రావు దంపతుల మృతదేహాలు

భూపాలపల్లి: ఛత్తీస్ ఘడ్ లోని కాంకేర్ జిల్లాలో ఈ నెల 16న భారీ ఎన్ కౌంటర్ జరగగా.. 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం...
80 naxals killed for four months in India

నాలుగు నెలల్లో 80మంది నక్సల్స్ హతం

ఎర్రజెండ ..ఎన్‌కౌంటర్ నాలుగునెలల్లో 80 మంది నక్సల్స్ హతం అరెస్టులు సరెండర్లు, ఛత్తీస్‌గఢ్‌లో క్యాంపులు మావోయిస్టుల ఏరివేతపై హోం శాఖ కీలక నివేదిక న్యూఢిల్లీ : ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో భద్రతా...
18 Naxals killed in Encounter in Chhattisgarh

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 18మంది మావోలు హతం

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నారు. ఈ కాల్పుల్లో 18మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ ప్రాంతంలోని చోటేబైథియా పోలీస్ స్టేసన్ పరిధిలోని...
Encounter in Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

ముగ్గురు మావోయిస్టులు మృతి మన తెలంగాణ/హైదరాబాద్ : పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులతో మరోసారి ఛత్తీస్‌గడ్ దద్దరిల్లింది. ఈసంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. శనివారం బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్...

పోలీస్‌ల ముందు మావోయిస్టు రీజినల్ కమాండర్ లొంగుబాటు

రాంచి : ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో 145 కేసుల్లో వాంటెడ్ నేరస్థునిగా ఉన్న మావోయిస్టు రీజినల్ కమాండర్ ఇందాల్ గంఝు పోలీస్‌ల ఎదుట గురువారం లొంగిపోయారు. లాలన్ గంఝు లేదా ఉమగా పేరు...

హిడ్మా చనిపోలేదు.. అదంతా కేంద్రం కుట్ర

హైదరాబాద్ : భద్రాచలం సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన కాల్పులపై మావోయిస్టుల లేఖ విడుదల చేశారు. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరు మీద విడుదలైన లేఖలో...

ఛత్తీస్‌గడ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్..

మహారాష్ట్ర: మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని భీజాపూర్ జిల్లా దామ్రన్చ అటవీ ప్రాంతం టెకమెట్‌లో మహారాష్ట్ర సి-60- బలగాలు, మావోయిస్ట్‌లకు మధ్య శుక్రవారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో విసి కమాండర్...

Latest News

నిప్పుల గుండం