Saturday, April 27, 2024

గడ్చిరోలిలో ఎన్ కౌంటర్: ఇద్దరు మావోలు మృతి

- Advertisement -
- Advertisement -

Two Maoists killed in an encounter

ముంబై: మ‌హారాష్ట్ర‌లోని గడ్చిరోలి జిల్లా దానోరా ప్రాంతంలో గురువారం ఉదయం  ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఇద్ద‌రు మావోయిస్టులు హతమయ్యారు. దానోరా అట‌వీ ప్రాంతంలో న‌క్స‌లైట్లు ఉన్నారనే స‌మాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులపై మ‌వోయిస్టులు కాల్పులు జరపగా.. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో ఇద్ద‌రు న‌క్స‌లైట్లు మృతి చెందారు. గ‌త నెల 28న కూడా గ‌డ్చిరోలి జిల్లాలో జోరుగ‌ట్ల అట‌వీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు మావోయిస్టులు చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News