Home Search
రాజకీయ సంక్షోభం - search results
If you're not happy with the results, please do another search
శ్రీలంకలో కరోనా కంటే ఈ సంక్షోభంలోనే అధిక మరణాలు
అధ్యక్షుడికి జాతీయ మెడికల్ అసోసియేషన్ లేఖ
కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమౌతోంది. నిత్యావసరాలు, ఇంధనధరలు, ఔషధాల కొరత తీవ్రంగా వేధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఔషధాల కొరత ఇలాగే కొనసాగితే కరోనా...
కేంద్రం రాజకీయం
రైతుల పరిస్థితి అగమ్యగోచరం వడ్లు కొంటామనే రాజకీయానికి రైతుల బలి
ధాన్యంపై కేంద్రం ద్వంద్వ వైఖరి కేంద్రాన్ని ఒప్పించలేని రాష్ట్ర బిజెపి నేతలు
హైదరాబాద్/ మన తెలంగాణ: : యాసంగిలో రైతులు పండించిన...
రాజకీయ కారణాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలుజేస్తారా?
రిగ్గుల తయారీ పరిశ్రమకు ఎంవోయు
నినాదాలతో మేకిన్ఇండియా సాధ్యమా?
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మంత్రి కెటిఆర్ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లినా మోడీ సర్కార్పై...
తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వ సంక్షోభంలో బిజెపి
రెండు తెలుగు రాష్ట్రాలలో 2024 నాటికి అధికార పక్షం కావడమే తమ లక్ష్యం అంటూ ఈ రెండు రాష్ట్రాలలోని బిజెపి నాయకులు పదే పదే చెబుతున్నారు. ముఖ్యంగా కెసిఆర్ కంచుకోటగా భావించే దుబ్బాక...
నేపాల్ సంక్షోభం
నేపాల్ రాజకీయం, మరిగిమరిగి బద్దలైన కుండను తలపిస్తున్నది. అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో ముదిరిన అంతర్గత సంక్షోభం ప్రధాని కె.పి. ఓలిని చేతులు కట్టేసిన స్థితికి నెట్టివేయడంతో ఆదివారం నాటి మంత్రివర్గ సమావేశంలో...
సంపాదకీయం: సంక్షోభంలో యువత
పూర్తి ఆన్లైన్ చదువుల విదేశీ విద్యార్థులను దేశం నుంచి తరిమేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయం అక్కడికి వెళ్లి బాగుపడాలనే భారతీయ విద్యార్థులపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపుతుంది. కువైట్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన...
సంక్షోభం మాటున సంస్కరణలు!
ఇందిర, మోడీ -2
గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా...
కాషాయం పుచ్చుకుంటే కేసులుండవా?
ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల్లో చాలామందికి నేరచరిత్ర ఉన్నట్టు వారి అఫిడవిట్లలో బయటపడింది. ఇప్పటివరకు ప్రస్తుత లోక్సభ, రాజ్యసభ ఎంపిలు 763 మందిలో 306 మందిపై క్రిమినల్ కేసులు, 194 మంది పై...
భారత్కు పాక్ మిలిటరీ నుంచి సవాళ్లు : సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్
పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, మిలిటరీ విషయంలో సత్తా కోల్పోకుండా కాపాడుకుంటోందని, తద్వారా పాక్ దళాలు తమకు సవాళ్లుగా ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్...
బిజెపిపై విరుచుకుపడిన ప్రియాంక
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర స్థాయిలో...
టాటా గ్రూప్ మార్కెట్ విలువ
పాక్ జిడిపి కంటే పెద్దది
టాటా కంపెనీల మార్కెట్ క్యాప్ 365 బిలియన్ డాలర్లు
పాకిస్తాన్ జిడిపి కేవలం 341 బిలియన్ డాలర్లు
ముంబై : టాటా గ్రూప్ మరో ఘనతను సొంతం చేసుకుంది. టాటా...
పాకిస్థాన్లో జంట పేలుళ్లలో 26 మంది మృతి
ఇస్లామాబాద్: ఎన్నికలకు ఒకరోజు ముందు బుధవారం పాకిస్థాన్లో జంట పేలుళ్లు సంభవించి 26 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల కార్యాలయాల వద్ద ఈ పేలుళ్లు సంభవించాయని...
జార్ఖండ్ లో ఉత్కంఠకు తెర.. బలపరీక్షలో నెగ్గిన చంపై సోరెన్ ప్రభుత్వం
రాంచీ: జార్ఖండ్ లో ఎట్టకేలకు రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం జరిగిన బలపరీక్షలో చంపై సోరెన్ ప్రభుత్వం నెగ్గింది. చంపై ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 29...
5న జార్ఖండ్కు సిఎం రేవంత్ రెడ్డి..
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి ఈ నెల 5వ తేదీన జార్ఖండ్కు వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర రాజధాని రాంచీలో పర్యటించనున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా ఆ రాష్ట్రానికి...
ప్రైవేట్ విమానాల్లో హైదరాబాద్కు జెఎంఎం ఎమ్మెల్యేలు!
బిజెపి ప్రలోభాల నుంచి తప్పించుకునే ప్రయత్నం
గవర్నర్ నుంచి ఆహ్వానం కోసం నిరీక్షణ
చాంచి: రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో బిజెపి పెట్టే ప్రలోభాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జార్ఖండ్లోని జెఎంఎం సారథ్యంలోని...
మాల్దీవుల్లో ప్రాసిక్యూటర్ జనరల్ పై హత్యాయత్నం
మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం సద్దుమణిగేలా కనిపించడం లేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ దేశం అల్లర్లతో అట్టుడుకుతోంది. తాజాగా... ప్రతిపక్షం నియమించిన ప్రాసిక్యూటర్ జనరల్ హుస్సేన్ షమీమ్ ను గుర్తు తెలియని వ్యక్తి...
నితీశ్ ‘ఇండియా’లో ఉంటే ప్రధాని: అఖిలేశ్ యాదవ్
లక్నో : ప్రతిపక్ష ఇండియా కూటమిలోనే బీహార్ సిఎం నితీష్ కుమార్ కొనసాగితే ఆయన ప్రధాని పదవి పీఠం చేరుకుంటారని సమాజ్వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. జెడియు అధినేత నితీష్...
బిజెపికి చుక్కలు చూపిస్తున్న ఏక్నాథ్!
మహారాష్ట్రలో ఎన్ని వత్తిడులు తెచ్చినా, బెదిరింపులు చేసినా ఉద్ధవ్ థాకరే లొంగి రాకపోవడంతో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను రంగంలోకి దింపి, బెదిరించి ఆయన ఎంఎల్ఎలను చీల్చి, ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా...
రెపో రేటులో మార్పు లేదు
న్యూఢిల్లీ : ఈసారి కూడా ఇఎంఐలు పెరగవు, ఆర్బిఐ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది. వడ్డీ రేట్లు వరుసగా నాలుగోసారి కూడా స్థిరంగా ఉంటాయి. అధిక ద్రవ్యోల్బణం భారత్...
భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి!
వాస్తవానికి నిజాం రాజులెప్పుడూ స్వతంత్ర పాలకులుగా ఉండలేదు. వారు బయటి నుండి వచ్చిన వలస పాలకులు కూడా కాదు. అందుకని ‘పరాయి పాలన’ అన్న పదానికి కూడా అవకాశం లేదు. ఈ సువిశాల...