Friday, May 24, 2024
Home Search

విద్యుత్ బిల్లులు - search results

If you're not happy with the results, please do another search

క్రమంగా తగ్గుతున్న విద్యుత్ డిమాండ్

వర్షాలు పడితే మరింత తగ్గుతుంది విద్యుత్ అధికారులు హైదరాబాద్: గత కొద్ది రోజుల క్రితం వరకు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు బయటకు రావాలంటే నగర ప్రజలు భయపడేవారు. ఆ...
Power companies are loss

నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థలకు కాపాడాలంటే

విద్యుత్ పొదుపు కూడా తప్పని సరే పొదుపు చేస్తే విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లే విద్యుత్ అధికారులు మన తెలంగాణ,సిటీబ్యూరో:  ప్రస్తుతం నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థలను లాభాల బాట పట్టించాలంటే... ఉద్యోగులు అంతర్గత సామర్థాన్నిపెంచు కోవడంతో పాటు...
Minister Jagadish Reddy and T. Harish Rao review with power owners

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తక్కువ

ఇతర రాష్ట్రాలతో పోల్చితే ప్రభుత్వం సబ్సిడీలు పెంచి చెల్లించినా సంస్థలకు నష్టాలు 200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఏటా రూ.1,253 కోట్ల సబ్సిడీ, వ్యవసాయ తదితర సబ్సిడీలకు రూ.10,000 కోట్లు, బిజెపి, కాంగ్రెస్,...

విద్యుత్ బకాయిలపై నజర్

బకాయిల వసూళ్లకు అధికారుల ప్రత్యేక చర్యలు హైదరాబాద్ సౌత్, రాజేంద్రనగర్ నగర్ సర్కిల్లోనే అధికం   మన తెలంగాణ/సిటీబ్యూరో: ఆర్థిక సమస్యల్లో ఉన్న విద్యుత్‌శాఖ అధికారులు పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ప్రత్యేక దృషి సారించారు. ముఖ్యంగా కరోనా...
Channi

పంజాబ్‌లో విద్యుత్తు యూనిట్‌కు రూ.3 తగ్గింపు

ఛండీగఢ్: మరికొన్ని నెలల్లో పంజాబ్‌లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ విద్యుత్ ఛార్జీలు తగ్గించారు. దీనికి సంబంధించిన ప్రకటనను ఆయన సోమవారం చేశారు. కాగా కొత్త...

మన చేతుల్లోనే విద్యుత్ మీటర్ రీడింగ్ యాప్‌తో….

మీటర్ రీడింగ్‌ల గందరగోళానికి చెక్ మన తెలంగాణ,సిటీబ్యూరో: విద్యుత్ సిబ్బంది గడువుదాటిని మీటర్ రీడింగ్ తీసుకోలేదని ఆందోళన పడే విద్యుత్ వినియోగదారులకు ఇక నుంచి వారికి ఆందోళన అవసరం లేదు. ఎవరి ఇంటి మీటర్...
Minister Gangula Kamalakar

గణేశ్ మండపాల విద్యుత్ బిల్లు నేనే చెల్లిస్తా: గంగుల

మరోసారి ఔదార్యం చాటుకున్న మంత్రి గంగుల కమలాకర్ సొంతంగా కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని గణేశ్ మండపాల విద్యుత్ బిల్లుల చెల్లింపు జిల్లాలోని 2697 విగ్రహాల నిమజ్జనానికి సకల సౌకర్యాల ఏర్పాట్లకు ఆదేశం కలెక్టరేట్  సమీక్షలో మంత్రి గంగుల...

విద్యుత్ శాఖలో పెరిగిన ఆన్‌లైన్ చెల్లింపులు

69 శాతం బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్న వినియోగదారులు ఆన్‌లైన్‌లో వసూలయ్యే మొత్తం రూ.710 నుంచి 760 కోట్లు మనతెలంగాణ,సిటీబ్యూరో: విద్యుత్ శాఖలో ఆన్‌లైన్ బిల్లులు చెల్లిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. విద్యుత్ బిల్లులు...

విద్యుత్ బిల్లుల స్టేటస్ తెల్సుకోండి ఇలా

 మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరం రోజురోజుకు విస్తరిస్తూ విశ్వనగరంగా రూపుదాల్చుతోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో కాలనీలు విస్తరిస్తున్నాయి. దాంతో విద్యుత్ కనెక్షన్లు కూడా అధికం అవుతున్నాయి. కొంత వినియోగదారులు విద్యుత్ కనెక్షన్ల,బిల్లులకు సంబంధించి దళారులను...
Villagers Detain Employees To Solve Power Problems

విద్యుత్ అధికారుల నిర్బంధం

అధికారులను తాడుతో కట్టేసిన ముస్లాపూర్ వాసులు, పోలీసుల చొరవతో విముక్తి అల్లాదుర్గం: విద్యుత్ బిల్లులు వసూళు చేసేందుకు వెళ్లిన ఆ శాఖ అధికారులను గ్రామస్తులు నిర్బంధించిన ఘటన మెదక్ జిల్లా, అల్లాదుర్గం మండలం, ముస్లాపూర్‌లో...
Nine slabs-Three categories in Current for Home

39 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది: రఘుమారెడ్డి

  హైదరాబాద్: టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ లో 95 లక్షలకు పైగా మంది వినియోగదారులు ఉన్నారని టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి తెలిపారు. ఈ వేసవిలో సగటున 39 శాతం విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. స్లాబులు మారడం వల్లే...
Power Bill Reading Resume from June 2nd in Telangana

విద్యుత్ బిల్లుల రీడింగ్ షురూ..

మనతెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో రెండు నెలలుగా (ఏప్రిల్, మే) విద్యుత్ మీటర్ రీడింగ్ జరగలేదు. ప్రస్తుతం 5వ దశ లాక్ డౌన్ లో ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చింది. దీంతో నగరంలో విద్యుత్...

నూతన కేంద్ర విద్యుత్ చట్టంతో విద్యుత్ సబ్సిడీలు రద్దు అవుతాయి

  మన తెలంగాణ, హైదరాబాద్ : కేంద్ర విద్యుత్ సవరణ ముసాయిదా బిల్లు ఆమోదం పొందితే రాష్ట్ర ప్రభుత్వాలు అణగారిన వర్గాలకు ఇస్తున్న సబ్సిడి రద్దు అయ్యే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్...
Veeresalingam fight is memorable

వీరేశలింగం పోరాటం చిరస్మరణీయం: చంద్రబాబు

అమరావతి: సామాజిక దురాచారాలపై వీరేశలింగం పోరాటం చిరస్మరణీయమని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. కందుకూరి విరేశలింగం పంతులు జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ...

11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం:మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఈనెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆయన ఆదివారం పర్యటించి గృహజ్యోతి విద్యుత్ వినియోగదారులతో...
Muhurat Fix

ముహూర్తం ఫిక్స్

27 లేదా 29 నుంచి... గృహజ్యోతి, రూ.500లకు సిలిండర్ పథకాల అమలు మనతెలంగాణ/హైదరాబాద్: గృహజ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు...
CM Revanth Reddy At Nagoba Temple

బిఆర్ఎస్ నేతలకు కడుపునొప్పి ఎందుకు ?: సిఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్: కేస్లాపూర్ లోని నాగోబా ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిఎంతో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క ప్రత్యేక పూజలు...
Comes with double speed

డబుల్ స్పీడ్‌తో వస్తుంది

మన తెలంగాణ/ హైదరాబాద్:  కారు కేవలం సర్వీసింగ్‌కు వెళ్లిందని.. మళ్లీ రెట్టింపు వేగంతో దూసుకొస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ వాళ్లు తప్పుడు కేసులు పెడుతున్నారని, కార్యకర్తలు అధైర్యపడొద్దని,...
Telangana Assembly 2023: CM Revanth Reddy Counter to Akbaruddin Owaisi

ముస్లింలు మీ సొంతం కాదు: అక్బరుద్దీన్ కు సిఎం రేవంత్ కౌంటర్

కాంగ్రెస్.. అజారుద్దీన్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. అక్బరుద్దీన్ ఓడించే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్ పై వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఎంఐఎం...

మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పింది: హరీశ్‌రావు

హైదరాబాద్: మోటార్లకు మీటర్లు అంశంపై శాసనసభలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య అసెంబ్లీలో వివాదం చోటుచేసుకుంది. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పిందని హరీశ్‌రావు అంటే విద్యుత్...

Latest News