Home Search
సిఎ పరీక్షలు - search results
If you're not happy with the results, please do another search
రెండో తరగతి వరకూ రాతపరీక్షలు వద్దు
న్యూఢిల్లీ: రెండో తరగతి వరకూ పిల్లలకు రాత పరీక్షలు వద్దని మూడో తరగతి నుంచి రాత పరీక్షలు ప్రవేశపెట్టాలని ఎన్సిఎఫ్ ముసాయిదా సిఫార్సు చేసింది. తద్వారా ఎలాంటి అదనపు భారం పడదని నేషనల్...
సిఎం కెసిఆర్కు రేవంత్ లేఖ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్కు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. టిఎస్పిఎస్సి పేపర్ లీక్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకో వాలని ఆయన డిమాండ్ చేశారు. నీళ్లు,...
ఊరూరా కంటి పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ఈనెల 18 నుంచి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్...
హిమాచల్ సిఎంకు కరోనా..
హిమాచల్: హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ రెండు రోజుల నుంచి జ్వరం ఉండటంతో ఆయన ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఇటీవల తనతో సన్నిహితంగా మెలిగిన పార్టీ...
సిఎస్కు సిఎం పిలుపు
హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన ఉన్నతాధికారుల బృందం
చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్,
వ్యవహారాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ
అరవింద్ కుమార్, నీటి పారుదల శాఖ స్పెషల్
చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, డిజిపి...
కర్ణాటక సిఎం బసవరాజ్ బొమ్మైకు కరోనా పాజిటివ్… ఢిల్లీ టూర్ రద్దు
బెంగళూరు: కరోనా తేలికపాటి లక్షణాలు కనిపించడంతో న్యూఢిల్లీ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నానని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం వెల్లడించారు. ఇంటివద్దనే తనకు తాను ఐసొలేషన్లో ఉన్నానని తెలియజేశారు. గత కొన్నిరోజులుగా తనకు...
సీరమ్ ఇన్స్టిట్యూట్ ‘సై టిబి కిట్’కు డిజిసిఎ అనుమతి
న్యూఢిల్లీ: గుప్త క్షయవ్యాధిని గుర్తించడం కోసం సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ దేశీయంగా రూపొందించిన ‘సై టిబి’ కిట్కు జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ డిజిజిఐ మార్కెట్ అనుమతులు మంజూరు చేసింది....
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
ఉదయం 9 గం.ల నుండి 12 గం. ల వరకు పరీక్ష
నిముషం ఆలస్యమైనా అనుమతించరు
ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్
హైదరాబాద్ : ఇంటర్ వార్షిక పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమవుతున్నాయి. ఇందుకు సంబంధించి...
కొవిడ్ కేసుల పెరుగుదలతో నాలుగో వేవ్గా అనుకోరాదు: ఐసిఎంఆర్
న్యూఢిల్లీ : కొవిడ్ కేసులు పెరుగుతుండటం, ఇది నాలుగోవేవ్కు సంకేతాలంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) అదనపు డైరెక్టర్ సమీరన్ పాండ కీలకమైన అభిప్రాయం వ్యక్తం...
సిఎం కెసిఆర్ ఆరోగ్యం భేష్
పరీక్షల అనంతరం హైదరాబాద్ సోమాజిగూడ యశోద వైద్యుల ధ్రువీకరణ
ఎడమచేయి నొప్పిగా ఉండడంతో వైద్య పరీక్షలు చేయించుకున్న సిఎం
వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన డాక్టర్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె....
యశోద ఆసుపత్రి నుండి సిఎం కెసిఆర్ డిశ్చార్జ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ యశోద ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు...
కెసిఆర్ కు ఆరోగ్య పరీక్షలు: డాక్టర్ ఎంవి రావు
హైదరాబాద్: ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉండడంతో సిఎం కెసిఆర్ యశోదా ఆస్పత్రిలో చేరారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సిఎం కెసిఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యంలో...
కరోనా బారినపడిన మరో సిఎం
షిల్లాంగ్ : దేశంలో కరోనా థర్డ్వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఈ మహమ్మారి విఐపిల నుంచి సామాన్యుల వరకు ఏ ఒక్కరిని, ఏ రంగాల వారిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.....
ఢిల్లీ సిఎం కేజ్రీవాల్కు కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ : కొవిడ్ పరీక్షలో తనకు పాజిటివ్ ఉన్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం వెల్లడించారు. అయితే కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్టు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తాను ఇంటివద్దనే ఐసొలేషన్లో చికిత్స...
ఐసిఎంఆర్ కొత్త కొవిడ్ కిట్ … 30 నిమిషాల్లో ఫలితాలు
న్యూఢిల్లీ : ఒమిక్రాన్ భయంతో విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు అధికారులు ఆర్టీ పీసీఆర్ వంటి కొవిడ్ పరీక్షలు చేస్తున్నా ఫలితాలు రాడానికి చాలా సమయం పడుతోంది. దీంతో విమానాశ్రయాల్లో రద్దీ పెరుగుతోంది....
పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి
లక్షలాది మంది రాస్తున్న యుపిఎస్సి తదితర పోటీ పరీక్షలను ఇంగ్లీష్, హిందీల్లోనే నిర్వహిస్తున్నారు ఇతర భాషల అభ్యర్థులు అనేక...
డయాగ్నొస్టిక్ సెంటర్లలో వేగంగా, నాణ్యమైన పరీక్షలు: హరీష్ రావు
సంగారెడ్డి: డయాగ్నొస్టిక్ సెంటర్లలో వేగంగా, నాణ్యమైన పరీక్షలు, ఫలితాలు ఉంటాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లా కేంద్రాల్లో వైద్య పరీక్ష కేంద్రాలు ప్రారంభమయ్యాయి. సంగారెడ్డిలో...
ఖర్చు లేకుండా ఖరీదైన పరీక్షలు
19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు
కరోనాతో సహా 57రకాల టెస్టులు ఫ్రీ
తక్షణమే రిపోర్టులు, ఫోన్లకు మెసేజ్లు
7న ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో ఉచిత వైద్య పరీక్షలు ప్రారంభం
తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య...
సిబిఎస్ఇ పన్నెండో తరగతి పరీక్షలు రద్దు
విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే మాకు ముఖ్యం
రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ
పరీక్షల నిర్వహణపై ఉత్కంఠకు తెర
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది సిబిఎస్ఈ 12 వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు...
ఒక్క రోజులోనే 20 లక్షలకు పైగా కరోనా పరీక్షలు
ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 20 లక్షలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రపంచంలో అత్యధికంగా కరోనా టెస్టులు చేసినట్టు ఇండియా రికార్డు...