Wednesday, May 8, 2024
Home Search

సిఎ పరీక్షలు - search results

If you're not happy with the results, please do another search

విద్యార్థులు ఒత్తిడికి లోనుకావద్దు

  ఏదైనా సమస్య ఉంటే మానసిక నిపుణులు, స్టూడెంట్ కౌన్సిలర్లను సంప్రదించండి రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు, పటిష్ట ఏర్పాట్లు ఉదయం 9 తర్వాత నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ స్పెషల్ సిఎస్...

ఇంటర్, టెన్త్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

  నేలమీద కూర్చుని పరీక్షలు రాసే పరిస్థితిని ఉపేక్షించేది లేదు, కేంద్రాలలో విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలి వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్ మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్, పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా...
inter

ఇంటర్ పరీక్షలకు 1,339 కేంద్రాలు

మార్చి 4 నుంచి 18 వరకు నేటి నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు 9,65,839 మంది విద్యార్థులు విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రారామచంద్రన్ హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 4 నుంచి 18వ తేదీ వరకు ఇంటర్మీడియేట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు...

నిరుద్యోగ ఎంబిసిలకు కెసిఆర్ అంబులెన్స్‌లు

  హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఎంబిసి నిరుద్యోగులకు కెసిఆర్ ఆపద్భందు పేరిట అంబులెన్స్ వాహనాలను అందజేయాలని నిర్ణయించారు. గురువారం మాసబ్ ట్యాంక్‌లోని దామోదర్ సంజీవయ్య భవన్‌లో రాష్ట్ర స్థాయి జిల్లా బిసి...
CM-KCR

రోడ్డుపై దరఖాస్తుతో వృద్ధుడు.. కాన్వాయ్‌ను ఆపిన కెసిఆర్..

హైదరాబాద్ : వికలాంగుడైన ఓ వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అత్యంత మానవత్వంతో ఆలకించి, సమస్యను పరిష్కరించారు. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలిచౌకి వెళ్లి వస్తుండగా,...
EAMCET 2020

21 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ

  నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 19 దరఖాస్తుల స్వీకరణ : 21 నుంచి మార్చి 30 వరకు సవరణకు అవకాశం : మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ : ఏప్రిల్ 20...

చెన్నూరుకు జలాభిషేకం

  కాళేశ్వరం నుంచి 3 లిఫ్ట్‌ల ద్వారా సాగునీరు 5 మండలాల్లోని 102 గ్రామాలకు చెందిన 367 చెరువులు నింపే కార్యక్రమం, 1,35,000వేల ఎకరాలకు ప్రాణం హైదరాబాద్: చెన్నూరు నియోజక వర్గానికి మహర్ధశ పట్టనుంది. నియోజకవర్గంలోని 5...

ఇంటర్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు

  హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్‌పరీక్షలకు సకాలంలో ఏర్పాట్లు పూర్తిచేసేందుకు కలెక్టర్లు ప్రత్యేక...

జెఇఇ మెయిన్ రెండవ విడత పరీక్ష తేదీల్లో మార్పు

  హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్‌ఐటి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్(సిఎఫ్‌టిఐ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-(జెఇఇ...

నేటితో ముగియనున్న జెఇఇ మెయిన్స్

  హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్‌ఐటి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్(సిఎఫ్‌టిఐ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-(జెఇఇ...

బయోమెట్రిక్‌పై ప్రిన్సిపాళ్లకు శిక్షణ

  ఒయులో విడతలవారీగా అవగాహన కార్యక్రమం ప్రస్తుత సెమిస్టర్‌లోనే అమలుకు చర్యలు హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, అటానమస్ డిగ్రీ, పిజి కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలుపై ఆయా...

ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగనీయం

  ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చిన్న పొరపాటు కూడా జరుగకుండా చర్యలు మూల్యాంకనం చేసే ఎగ్జామినర్లకు శిక్షణ ఇంటర్ ఆన్‌లైన్ ఫిర్యాదు విధానం (బిఐజిఆర్‌ఎస్) ప్రారంభంలో సిఎస్ హైదరాబాద్ : ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో...

ఇంటర్ పొరపాట్లు మళ్లీ జరగొద్దు

  త్రిసభ్య కమిటీ సూచనలను అమలు చేయాలి ఇంటర్, ఎస్‌ఎస్‌సి బోర్డులకు సిఎస్ సోమేష్‌కుమార్ సూచన హైదరాబాద్ : పరీక్షల నిర్వహణలో గత ఏడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కావొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ అన్నారు....
jee-main

రేపటి నుంచి జేఈఈ మెయిన్

11 వరకు రోజూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్‌ఐటి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే...

Latest News