Monday, May 20, 2024
Home Search

సిఎ పరీక్షలు - search results

If you're not happy with the results, please do another search

24 గంటలు జనతా కర్ఫ్యూ పాటిద్దాం

  హైదరాబాద్: తెలంగాణలో 24 గంటలు జనతా కర్ఫ్యూ పాటిద్దామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఆదివారం కరోనాపై ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సిఎం కెసిఆర్ ప్రగతి...

కలిసి తరిమేద్దాం

  కరోనాపై ప్రధాని మోడీతో వీడియో ముఖాముఖీలో సిఎం కెసిఆర్ హైదరాబాద్‌లోని సిసిఎంబిని వైరస్ నిర్ధారణకు ఉపయోగించాలి. ఒకేసారి 1000 శాంపిల్స్ పరీక్షించొచ్చు. విదేశీ విమానాలను నిలిపివేయాలి. అతి పెద్ద నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి,...

టెన్త్ ఎగ్జామ్స్ వాయిదా

  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పదవ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని శుక్రవారం నాడు హైకోర్టు ఆదేశించింది. కాగా శనివారం నాడు జరగాల్సిన పరీక్ష మాత్రం యథావిధిగా నిర్వహించాలని...

కరోనా కట్టడిలో పోలీసుల కీలక పాత్ర

  ఇండోనేషియా, వియత్నాం బృందాలపై ఆరా.! నకిలీ శానిటైజర్ కంపెనీలపై నిఘా వైరస్‌పై అవగాహన కోసం పోలీసుల పల్లెబాట ప్రతి గ్రామానికి ఓ అధికారి నియామకం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్‌కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో...
CM KCR

ముందు జాగ్రత్తలే శరణ్యం

గుమిగూడొద్దు, జనంలోకి వెళ్ళొద్దు, నిర్లక్షం అసలే వద్దు కరోనాకు 18 చెక్‌పోస్టులు.. ఎపి, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్నాటక, సరిహద్దులో ఏర్పాటు * ఉగాది, శ్రీరామనవమి బహిరంగ వేడుకలు రద్దు * అన్ని మతాల ప్రార్థన మందిరాలలోకి అనుమతి...
KCR

ఆ మార్గాల్లో వచ్చిన వారిని కనిపెట్టడం కష్టం: కెసిఆర్

  హైదరాబాద్: కరోనా వైరస్ విషయంలో బుధవారం కరీంనగర్‌లో జరిగిన ఉదంతం దృష్యా అన్ని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో చర్చించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో అత్యవసర అత్యున్నత...

బహుముఖ బాణం

  కరోనా కట్టడికి మరిన్ని చర్యలు నేడు మంత్రులు, అధికారులతో సిఎం అత్యవసర భేటీ కరీంనగర్‌లో ఏడుగురు ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్ గంగుల అధ్యక్షతన అత్యవసర సమావేశం రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ పిలుపు విదేశాల నుంచి...

రాష్ట్రంలో 13 కరోనా కేసులు

  ఇండోనేషియా బృందంలో ఏడుగురితో పాటు స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా, 12 మందికి ఐసొలేషన్‌లో చికిత్స 40 బస్సులతో ప్రయాణికులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తాం వైద్యారోగ్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు కోఠి కమాండ్ సెంటర్...
Corona

కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

గిరిజనులకు కరోనాపై అవగాహన కల్పించండి విద్యార్థుల పరీక్షల పట్ల శ్రద్ధ వహించండి విద్యాలయాల్లో కరోనా వైరన్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించండి ఐటిడిఎ కొత్త ప్రాజెక్ట్ ఆఫీసర్లందరికీ శుభాకాంక్షలు ప్రభుత్వ పథకాలు సత్వరం అంది...
India

విజృంభిస్తోంది..

  న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...

కరోనాపై కత్తి

  రాష్ట్రంలో స్కూల్స్ సినిమాహాల్స్ 31 వరకు బంద్ కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఎగ్జామ్స్ యధాతథం ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు నియంత్రణకు రూ. 500 కోట్లు మన రాష్ట్రంలో దాని ప్రభావం లేదు... ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం ర్యాలీలు,...
CM KCR

తెలంగాణలో స్కూల్స్, థియేటర్లు మూసివేత..

  హైదరాబాద్‌:కరోనా వైరస్(కోవిడ్-19)పై అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో జరిగిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రంలోని విద్యా సంస్థలు, సినిమా హాళ్లు,...

సానుకూల జాతీయవాదం

  దేశభక్తి అంటే ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతం పట్ల గౌరవం, అభిమానం, సాటి పౌరుల పట్ల మా సహచరులే అన్న అభిమానంతో కూడిన స్పృహను కలిగి ఉండటం. అందుకు విరుద్ధంగా జాతీయవాదం విస్తృతమైన,...

రేపటితో ముగియనున్న జెఇఇ మెయిన్ దరఖాస్తులు

  ఏప్రిల్ 5,7,8,9,11 తేదీలలో పరీక్షలు మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్‌ఐటి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్(సిఎఫ్‌టిఐ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే...

కరోనా ‘ఫ్రీ’ తెలంగాణ

  నేడు పుణే నుంచి రానున్న మరో నివేదిక పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కూడా తాజా పరీక్షల్ల్లో నెగిటివ్ : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల విదేశీ ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి మరో నాలుగు థర్మల్ మిషన్లు...

కరోనాపై కంగారొద్దు

  నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నాం : మంత్రి ఈటల మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా పై కంగారు చెందవద్దని, వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్...

విదేశాలనుంచి వచ్చే అందరి వివరాలు సేకరించాలి

  జిల్లా వైద్య అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈటెల మన తెలంగాణ/హైదరాబాద్ : విదేశాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తి వివరాలు పూర్తిస్థాయిలో సేకరించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరోనా వైరస్...

ఆరేళ్లలో అద్భుత ప్రగతి

  ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం,...
Preventing Corona

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం సఫలం

కరోనా కట్టడిపై ప్రభుత్వం సక్సెస్ శరవేగంగా నియంత్రణ నిర్ణయాలు తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేసిన సిఎం కెసిఆర్ మంత్రివర్గ ఉపసంఘం... ప్రత్యేక కంట్రోల్ రూమ్ గాంధీ, ఫీవర్, చెస్ట్, కింగ్‌కోఠి ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డులు ప్రైవేట్, కార్పోరేట్ టీచింగ్...

రాష్ట్రంలో కరోనా

  హైదరాబాద్‌లో బయటపడిన తొలి కేసు దుబాయ్‌లో 4రోజులు పనిచేసి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిలో వ్యాధి లక్షణాలు, గాంధీ ఆసుపత్రిలోనూ, పుణేలోనూ జరిపిన టెస్టుల్లో పాజిటివ్ ఢిల్లీ, రాజస్థాన్‌లలో మరి రెండు కేసులు నమోదు బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా...

Latest News