Tuesday, May 7, 2024
Home Search

సిఎ పరీక్షలు - search results

If you're not happy with the results, please do another search
Bengal CM Mamata criticizes central government

కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సిఎం విమర్శలు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గత ఆరునెలలుగా పనిచేయకుండా ఉన్న ఫలితమే ప్రస్తుత కరోనా సంక్షోభానికి కారణమని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర మంత్రులు పనిచేసే బదులు ప్రతిరోజు బెంగాల్...

కరోనా వ్యాప్తి కంట్రోల్ లోనే ఉంది: సిఎస్

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కంట్రోల్ లోనే ఉందని తెలంగాణ సిఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరోనా పై వైద్యులు, అధికారులు పోరాటం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇతర...

సిఎంకు మళ్లీ ఆర్‌టిపిసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్‌కు యాంటిజెన్, ఆర్‌టిపిసిఆర్ ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. బుధవారం యాంటిజెన్ టెస్ట్ రిపోర్ట్‌లో సిఎంకు నెగెటివ్ వచ్చింది. అదే రోజు నిర్వహించిన ఆర్‌టిపిసిఆర్ రిపోర్ట్‌లో కచ్చితమైన ఫలితం రాలేదని సిఎం...
AP SSC and Inter exams 2021 to hold as per Schedule

ఎంత కష్టమైనా టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం: జగన్

మనతెలంగాణ/హైదరాబాద్‌ః ఎంతకష్టమైనప్పటికీ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని, ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు భరోసా కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై పలువురు విమర్శలు చేస్తున్నారని,...

సిఎం కెసిఆర్‌కు కరోనా నెగటివ్.. నిలకడగా సిఎం ఆరోగ్యం

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు కరోనా నెగటివ్ వచ్చింది. సిఎంకు రాపిడ్ టెస్టులో నెగటివ్ గా రిపోర్టు వచ్చింది. వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం...
1.45 Lakhs school employees help by KCR Govt

టెన్త్ పరీక్షలు రద్దు… 5.21లక్షల మంది విద్యార్థులు పాస్: సబితా

  హైదరాబాద్: పదో తరగతి పరీక్షల రద్దుతో 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేశామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ఈ...
CM KCR Invasion on Coronavirus

వైద్య ఆరోగ్య శాఖకు సిఎం కెసిఆర్ కీలక ఆదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని పలు ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వైద్య, ఆర్యోశాఖ అధికారులను ఆదేశించారు....

యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్‌కు పాజిటివ్

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఉత్తర్ ప్రదేశ్ మంత్రి అషుతోష్ టాండన్‌కు కరోనా వైరస్ సోకింది. తాను పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా రిపోర్టులు...
BJP Will Come In Power Again In UP : Yogi Adityanath

యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ కు కరోనా

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆయన ట్వీట్ చేశారు. తన కార్యాలయంలోని కొందరు అధికారులు వైరస్ సోకడంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు....

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సిఎంలతో సోనియా సమీక్ష

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ శనివారం సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై ఆరా తీశారు. కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్...
PM Modi meeting with all State Chief Ministers

సిఎంలతో ప్రధాని కీలక సమావేశం

న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సిఎంలతో సమావేశమైన ప్రధాని కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ పై...

కరోనా అదుపులో ఉంది: సిఎస్ సోమేష్ కుమార్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 0.43 శాతంగా ఉందని, తెలంగాణలో 1100 ప్రాంతాల్లో యాంటిజెన్ పరీక్షలు నిర్వహించామని, కోవిడ్...
PM Modi wishes to CM KCR on his birth day

చింతమడక నుంచి సిఎం దాకా…

  మొన్నామధ్య ప్రత్యూషకు ప్ళ్ళైంది. సిఎం కెసిఆర్ దంపతులు అంగరంగ వైభవంగా ఆమె పెళ్ళి జరిపించారు. కట్న కానుకలు సమర్పించారు. కానీ ఆమేమీ కెసిఆర్ కన్నబిడ్డ కాదు. 2015లో గృహ హింసకు గురైన ప్రత్యూషని...
Dalit Sajeevaiah is CM of Andhra Pradesh

తొలి దళిత సిఎం సంజీవయ్య

ఫిబ్రవరి 14వ తేదీకి సంజీవయ్య శత జయంతి పరిసమాప్తి అవుతున్నది. సంజీవయ్య యావద్భారత దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి. తొలి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. తెలంగాణ రాష్ట్రంలో పివి నరసింహారావు...

కరోనా పరిస్థితులపై సిఎం కెసిఆర్ సమీక్ష

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండి, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు....
Goa CM Pramod Sawant tests Corona positive

గోవా సిఎంకు కరోనా

పనాజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్టర్ ద్వారా ప్రకటించారు. ''నాకు కోవిడ్-19 పాజిటివ్‌ తెలింది. కరోనా లక్షణాలు లేవు కానీ... హోం...
CSK Players and staff test negative for Corona

సిఎస్‌కెకు భారీ ఊరట

దుబాయి: కరోనా వల్ల కలవరానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఊరట లభించింది. కరోనా బారిన పడిన క్రికెటర్లు తప్ప మిగతావారు సాధన చేసుకునేందుకు అనుమతి లభించింది. మంగళవారం జట్టు సభ్యులకు...
Ex Assam CM Tarun Gogoi tests positive for Corona

మాజీ సిఎంకు కరోనా పాజిటివ్‌

గువహటి: భారత్ లో కోవిడ్-19 వికృత రూపం దాల్చుతోంది. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను సైతం కరోనా వదలటం లేదు. తాజాగా అసోం మాజీ సిఎం, కాంగ్రెస్ నాయకుడు‌ తరుణ్ గొగోయ్ కు కరోనా...
57981 New Corona Cases Registered in India

దేశంలో 3 కోట్లు దాటిన కరోనా పరీక్షలు

దేశంలో 3 కోట్లు దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు ఒక్కరోజే 7.31 లక్షల శాంపిళ్లకు టెస్టింగ్‌లు దేశవ్యాప్తంగా 1470 టెస్టింగ్ ల్యాబ్‌లు న్యూఢిల్లీ: దేశంలో కరోన వైరస్ నిర్ధారణ పరీక్షలు 3 కోట్లు దాటాయి. ఆగస్టు 16వ...
Telangana CS Somesh Kumar Attends High Court

హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తాం: సిఎస్

ఐపిఎల్ తరహాలో కరోనా సమాచారమివ్వండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనాకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని న్యూస్ ఏజెన్సీ ద్వారా ప్రజలకు అందించాలని మంగళవారం హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. ఈక్రమంలో రాష్ట్రంలో కరోనా పరీక్షలు,...

Latest News