Monday, April 29, 2024

ఒక్క రోజులోనే 20 లక్షలకు పైగా కరోనా పరీక్షలు

- Advertisement -
- Advertisement -

20 Lakh corona tests with in 24 hours in India

ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 20 లక్షలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రపంచంలో అత్యధికంగా కరోనా టెస్టులు చేసినట్టు ఇండియా రికార్డు సృష్టించింది. కరోనా పాజిటివిటీ రేటు సైతం 13.31 శాతానికి తగ్గిందన్నారు. పాజిటివిటీ కేసుల కంటే ఎక్కువగా రికవరీ కేసులు ఉన్నాయని తెలిపింది. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 86.23 శాతంగా ఉందని పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు 2.55 కోట్ల మంది కరోనా వైరస్ సోకగా 2.83 లక్షల మంది చనిపోయారు. 32 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. గత వారం నుంచి రోజు నాలుగు వేల మరణాలు సంభవిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News