Home Search
మావోయిస్టు - search results
If you're not happy with the results, please do another search
ఈటలకు మావోల లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీకి,ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తానని బిజెపి తీర్థం పుచ్చుకున్నాడని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి...
సుక్మా ‘ఎన్కౌంటర్’పై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం
రాయపూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఈ నెల 17న భద్రతా దళాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన కాల్పుల పోరులో ముగ్గురు గ్రామస్తులు మరణించగా పలువురు గాయపడిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు...
గిరిజనులపై పోలీసుల కాల్పులు…. ముగ్గురు మృతి
బీజాపూర్: పోలీసుల కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందిన సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగింది. ఈ కాల్పుల్లో 15 మంది అమాయక గిరిజనులు గాయపడినట్టు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల...
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మృతి
బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులోని అడవుల్లో సోమవారం ఉదయం నక్సల్స్, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల పోరులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అయితే, మరణించిన వ్యక్తులు నక్సల్స్ లేక...
గడ్చిరోలిలో ఎన్ కౌంటర్: ఇద్దరు మావోలు మృతి
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా దానోరా ప్రాంతంలో గురువారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. దానోరా అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు...
నేపాల్ ప్రతిష్టంభన
ప్రజలు పువ్వుల్లో పెట్టి అధికారం అప్పగించినా నాయకులు వ్యక్తిగత స్వార్థ అహంకారాలతో దానిని బూడిదలో పోసిన పన్నీరుగా చేస్తున్న ప్రత్యక్ష ఘట్టం మన పొరుగునున్న నేపాల్లో కళ్లకు కడుతున్నది. అధికార నేపాల్ కమ్యూనిస్టు...
కరోనాతో 10 మందికి పైగా నక్సల్స్ మృతి
దంతెవాడ: దేశంలో కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా కరోనా మహమ్మారి బారినపడి పదిమందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన సంఘటన ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా దక్షణి బస్తర్ అడవుల్లో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని...
నేపాల్లో కూలిన ఓలి సర్కారు
ఖాట్మండూ : నేపాల్లో ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి పదవీచ్యుతులు అయ్యారు. ఆదివారం నేపాల్ పార్లమెంట్లో జరిగిన విశ్వాస పరీక్షలో ఓలీ ఓటమి పాలయ్యారు. దీనితో అక్కడ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రతినిధుల...
మావోల దళంలో కరోనా కలకలం
కొరియర్ వ్యవస్థపై పోలీసు నిఘా
మనతెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు దళంలోని కొందరు కీలక సభ్యులకు కరోనా సోకిందని, అత్యంత రహస్యంగా వారు వైద్యచికిత్స పొందుతున్నారన్న సమాచారాన్ని నిఘా వర్గాలు సేకరించాయి. దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులకు...
ఛత్తీస్గఢ్ ఎదురుకాల్పులలో రూ. 5 లక్షల రివార్డు గల నక్సల్ మృతి
రాయపూర్: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో మంగళవారం పోలీసులు జరిపిన ఎదురుకాల్పులలో ఒక నక్సల్ మరణించాడు. అతని తలపై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉందని దంతేవాడ జిల్లా ఎస్పి అభిషేక్ పల్లవ మంగళవారం...
పంచాయతీ కార్యదర్శిని కర్రలతో కొట్టి చంపిన మావోలు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్యదర్శిని మావోయిస్టులు కర్రలతో కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హరక్ చౌదరి అనే వ్యక్తి ఓర్చా బ్లాక్లోని పోచావాడ గ్రామ...
బెంగాల్ హింస!
మూడు దశల పోలింగ్ దాదాపు ప్రశాంతంగా ముగిసిపోయిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం నాటి నాలుగో దశ ఊహించని రీతిలో రక్తసిక్తమైంది. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరక్కుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా...
ఐదు వాహనాలకు నిప్పంటించిన మావోలు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నెమేడ్ పోలీస్ స్టేషన్ పరధిలోని ఆదివారం విధ్వంసం సృష్టించారు. మింగాచెల్ దగ్గర నిర్మాణ పనుల్లో ఉన్న ఐదు వాహనాలను మావోయిస్టులు తగలబెట్టారు. కూలీలతో పాటు కాంట్రాక్టర్లలను...
‘మావోల’ చెరలో రాకేశ్ సురక్షితం
ఫోటోలు విడుదల చేసిన మావోయిస్టులు
హైదరాబాద్: మావోయిస్టుల చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ సురక్షితంగా ఉన్నాడని బుధవారం నాడు ఒక ఫొటోను విడుదల చేశారు. లేఖ విడుదల చేసిన అనంతరం మావోయిస్టులు రాకేశ్వర్...
పోలీసులు మాకు శత్రువులు కాదు
పోలీసులు మాకు శత్రువులు కారు
ఏకకాలంలో 2వేల మంది పోలీసులు మాపై దాడి చేశారు
పోలీసుల దాడికి మేం ప్రతిదాడి మాత్రమే చేశాం
బందీగా ఉన్న రాకేశ్వర్ను విడిచిపెడతాం
మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ లేఖ...
సిరిసిల్ల జిల్లాలో టిఫిన్ బాంబు కలకలం….
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం మర్రిమడ్ల అటవీ శివారులో టిఫిన్ బాక్స్ బాంబు కలకలం సృష్టించింది. దీంతో బాంబు డిస్పోజల్ టీమ్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మావోయిస్టులు,...
దారుణమారణ ఎత్తుగడ
చత్తీస్గఢ్లోని బీజాపూర్ వద్ద దండకారణ్యంలో శనివారం నాడు మావోయిస్టులు జరిపిన అసాధారణమైన మారణకాండ తీవ్రంగా ఖండించదగినది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలకు, మావోయిస్టులకు మధ్య దట్టమైన అడవుల్లో యుద్ధ వాతావరణం ఇలా ఎంత...
టార్గెట్ హిడ్మా
మరికొందరు మావోయిస్టు కమాండర్ల ఏరివేత లక్షం
ఆపరేషన్ ప్రహర్3 చేపట్టాలని నిర్ణయం
రాయ్పూర్/న్యూఢిల్లీ : చత్తీస్గఢ్లోని బీజాపూర్ ఎన్కౌంటర్లో ఊహించని రీతిలో తీవ్ర నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాలని ఇటు కేంద్ర ప్రభుత్వం,...
సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని ఖండిస్తున్నా: కేశవ రావు
మనతెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాని ఆరోపణలు ఎదుర్కొంటూ నాగపూర్ జైల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తాను ఖండిస్తున్నానని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపి డా. కేశవరావు ఓ ప్రకటనలో...
చత్తీస్గఢ్లో భీకరపోరు
మావోయిస్టుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి, 12 మంది పోలీసులకు గాయాలు
మనతెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం: శనివారం మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా, తెర్రం పోలీస్స్టేషన్ పరిధిలోని జొన్నగూడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో...