Home Search
మావోయిస్టు - search results
If you're not happy with the results, please do another search
ప్రొ.సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించిన ఢిల్లీ వర్శిటీ కళాశాల
ఢిల్లీ వర్సిటీ అనుబంధ రామ్లాల్ ఆనంద్ కాలేజీ నిర్ణయం
భార్య వసంతకు సమాచారం, కోర్టుకు వెళతానని ప్రకటన
న్యూఢిల్లీ : అసిస్టెంట్ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను ఢిల్లీ వర్శిటీ అనుబంధమైన రామ్లాల్ ఆనంద్ కాలేజీ సర్వీసు...
ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి..
ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. శనివారం బీజాపూర్ జిల్లాలోని సిల్గర్ అటవి ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో సిఆర్ పిఎఫ్, డిఆర్ జి జవాన్లు...
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్ఐఎ సోదాలు
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్ఐఎ సోదాలు
64 మందిపై ఉపా కేసు నమోదు
ఆరుగురు అరెస్ట్...నలుగురికి నోటీసులు
రూ.10లక్షల నగదు, విప్లవసాహిత్యం స్వాధీనం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో 31 ప్రాంతాల్లోని 64 మంది పౌరహక్కులు, ప్రజా...
భారీ ఎన్కౌంటర్: ఐదుగురు మావోలు హతం
ముంబయి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లిలో సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో ఐదుగురు మావోలు హతమయ్యారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో...
మావోల ఘాతుకం… ముగ్గురు జవాన్లు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మంగళవారం సాయంత్రం మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్లతో ప్రయాణిస్తున్న బస్సును మావోయిస్టులు పేల్చడంతో ముగ్గురు జవాన్లు అమరువ్వగా మరో పది మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. నారాయణపూర్ జిల్లా కడేనార్-మందోడా...
మమతవి ఓటు బ్యాంకు రాజకీయాలు
ప్రధాని మోడీ ఆరోపణ
పురూలియ(పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా గిరిజన...
ఉద్యమాలే కొల్లూరి చిరంజీవి ఊపిరి
విద్యార్థి దశ నుంచి మొదలు విశ్రాం తి దశ వరకు ఒక ఐదు దశాబ్దాల పాటు విరామమెరుగక వివిధ ఉద్యమాలతో మమేకమై తోటివారిని ముందుకు నడిపించిన మార్గదర్శి కొల్లూరి చిరంజీవి. వరంగల్ ఎంజిఎం...
బెయిల్పై వరవరరావు విడుదలకు తొలగిన అడ్డంకులు
ముంబయి: ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితునిగా ఉన్న విప్లవ కవి వరవరరావుకు రెండు పూచీకత్తుల స్థానంలో తాత్కాలికంగా నగదు పూచీకత్తు సమర్పించి బెయిలు పొందడానికి బొంబాయి హైకోర్టు అనుమతించింది. అనారోగ్యంతో బాధపడుతున్న...
నేపాల్ సుప్రీం తీర్పు
నేపాల్లో కథ తల్లకిందులయింది. పాలక నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్సిపి) లో తిరుగుబాటు తట్టుకోలేక ప్రధాని కెపి శర్మ ఓలి గత డిసెంబర్లో రద్దు చేయించిన పార్లమెంటు దిగువ సభ (ప్రతినిధుల సభ)కు సుప్రీంకోర్టు...
కోబ్రా విభాగంలో తొలి మహిళా కమాండోల చేరిక
నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో విధి నిర్వహణ
గుర్గావ్: అడవులలో యుద్ధం చేయడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన కోబ్రా కమాండో విభాగంలో మొట్టమొదటిసారి 34 మంది సిఆర్పిఎఫ్ మహిళా సిబ్బందికి స్థానం దక్కింది. వీరిని త్వరలో...
ఛత్తీస్గఢ్లో 24మంది నక్సలైట్ల లొంగుబాటు
ముగ్గురిపై రూ.లక్ష రివార్డు
దంతేవాడ: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో 24మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 12మందిమహిళలున్నారు. మంగళవారం రిపబ్లిక్ డే సందర్భంగా ఈ లొంగుబాటు ప్రక్రియ జరిగిందని దంతేవాడ ఎస్పి అభిషేక్...
వరవరరావుకు బెయిల్
మనతెలంగాణ/హైదరాబాద్: విరసం నేత వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఎల్గార్ పరిషత్ కేసులో పుణే జైలులో వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైకోర్టు ఆదేశాలపై ఆయనకు ముంబై ఆస్పత్రిలో ట్రీట్మెంట్ జరుగుతోంది....
మమత నందిగ్రామ్ బాంబు
వచ్చే ఎన్నికలలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భోణిపోర్ తో పాటు నందిగ్రామ్ నుండి కూడా పోటీ చేస్తానని ప్రకటించడం ద్వారా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనెర్జీ ఒకేసారి రాజకీయ...
చత్తీస్గఢ్లో ఎనిమిది మంది నక్సల్స్ లొంగుబాటు
దంతేవాడ : చత్తీస్గఢ్ లోని దంతేవాడలో ఎనిమిది మంది నక్సల్స్ సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఎనిమది మందిలో మహిళానక్సలైట్ ఒకరు ఉన్నారు. మావోయిస్టు మిధ్యా సిద్ధాంతానికి అసంతృప్తి చెంది, లాన్...
మావోయిస్ట్ పార్టీ మిలీషియా సభ్యుడి అరెస్ట్
దుమ్ముగూడెం: 2017 సంవత్సరం నుంచి మావోయిస్ట్ పార్టీలో మిలీషియా సభ్యుడిగా ఉంటూ వారి ఆదేశాలపై పర్ణశాల పరిసరా ప్రాంతాలలో విప్లవ కరపత్రాలను అంటించాడానికి వచ్చి స్థానిక పోలీసులకు దొరికి అరెస్ట్ అయిన సంఘటన...
నేర రహిత తెలంగాణే లక్ష్యం: డిజిపి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను డిజిపి మహేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా డిజిపి మీడియాతో మాట్లాడారు. కరోనా, వరద కష్టాల్లో పోలీసులు ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు....
ఛత్తీస్గఢ్లో 8 మంది నక్సల్స్ లొంగుబాటు
దంతెవాడ: నక్సల్ ప్రభావిత ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో ఎనిమిది మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత ఏడాది ఏప్రిల్లో జరిగిన బిజెపి ఎమ్మెల్యే హత్యతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నక్సల్స్...
నేపాల్ సంక్షోభం
నేపాల్ రాజకీయం, మరిగిమరిగి బద్దలైన కుండను తలపిస్తున్నది. అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో ముదిరిన అంతర్గత సంక్షోభం ప్రధాని కె.పి. ఓలిని చేతులు కట్టేసిన స్థితికి నెట్టివేయడంతో ఆదివారం నాటి మంత్రివర్గ సమావేశంలో...
సుక్మా జిల్లా సరిహద్దులో నక్సల్స్ విధ్వంసం
కాంట్రాక్టర్ను హతమార్చి, వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు
మనతెలంగాణ/ కొత్తగూడెం : అభివృద్ధి పనులను అడ్డుకోవడమే లక్ష్యంగా మావోయిస్టులు, చత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలో రెచ్చిపోయి విధ్వంసానికి దిగారు. రెండు రాష్ట్రాల్లోని రోడ్డు తదితర నిర్మాణ...
మావోల పోస్టర్ల కలకలం
మనతెలంగాణ/హైదరాబాద్: కాగజ్నగర్లో మావోయిస్టుల పోస్టర్లు కలకలం సౄష్టించాయి. భూ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తు మావోయిస్టులు పోస్టర్లను విడుదల చేశారు. కొత్త రెవెన్యూ చట్టాలతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని...