Home Search
కొత్త ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
కొవిడ్ కట్టడిలో మనమే ఆదర్శం
ఇంటింటికి జ్వర సర్వేతో సత్ఫలితాలు
రాష్ట్రంలో 91శాతానికి కరోనా రోగుల రికవరీ రేటు
ప్రైవేటు ఆసుపత్రులపై 26 ఫిర్యాదులు వచ్చాయి
ఓ దవాఖానా అనుమతి రద్దు, మరో మూడింటికి షోకాజు నోటీసులు
బ్లాక్ ఫంగస్ కేసులకు...
రాష్ట్రంలోనూ ఆయుష్మాన్ భారత్
మన తెలంగాణ/హైదరాబాద్: ఇక నుంచి తెలంగాణలోనూ ఆయూష్మాన్ ఫథకం అమలు కానుంది. దీంతో ఆరోగ్యశ్రీలో లేని 685 చికిత్సను కొత్తగా కలువనున్నాయి.ఈ రెండు స్కీంలు కలయికలతో దేశంలో ఎక్కడైనా చికిత్స చేయించుకునే వెసులుబాటు...
కొవిడ్ మృతుల కుటుంబీకులకు రూ.50వేలు ఎక్స్గ్రేషియా: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కుటుంబంలో సంపాదన పరులు ఎవరైనా కరోనాతో మృతి చెందితే ఆ కుటుంబానికి నెలవారీ ఆర్థిక సాయం రూ.2500తోపాటు ఎక్స్గ్రేషియాగా రూ.50వేలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం వెల్లడించారు. కరోనా...
కేరళ సిఎంగా పినరయికి మళ్లీ ఛాన్స్
ఆరోగ్య శాఖకు శైలజ దూరం
తిరువనంతపురం: కేరళ శాసనసభా పక్ష నాయకునిగా సిపిఎం సీనియర్ నాయకుడు పినరయి విజయన్ ఎన్నికయ్యారు. దీంతో ఆయన రెండోసారి కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. గత...
లాక్డౌన్ అమలు భేష్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్ పోలీసుల పనితీరును ప్రశంసించింది. లాక్డౌన్, కరోనా నిబంధనల అమలుపై డిజిపి నివేదిక సమర్పించారు. ఔషధాల...
మోడీ నాయకత్వం సంపూర్ణ వైఫల్యం
ప్రజలు సంక్షోభంలో ఉన్నప్పుడు పాలకుడు మార్గదర్శనం చేయాలి. ప్రజలు అయోమయంలో ఉన్నప్పుడు పాలకుడు దారి చూపాలి. ప్రజలు దుఃఖంలో ఉన్నప్పుడు పాలకుడు ఓదార్చాలి. ప్రజలు రేపు అనే దానిపై పై నిరాశతో ఉన్నప్పుడు...
తెలంగాణకు తప్పిన తుపాన్ ముప్పు..
R
మనతెలగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి తౌక్టే తుపాను ప్రభావం తగ్గిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలింపింది. తుపాను తెలంగాణ రాష్ట్రం నుండి దూరంగా వెళ్లిపోయినట్టు తెలిపింది. అయితే బలమైన కిందిస్థాయి దక్షిణ గాలుల ప్రభావంతో...
సిఎం సహాయ నిధికి రజనీ రూ.50 లక్షల సాయం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ను సోమవారం సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కలిశారు. రాష్ట్రం కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిఎం రిలీఫ్ ఫండ్కు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు....
నీట్, జెఇఇ సహా అన్ని పరీక్షలను ఆన్లైన్లోనే కోచింగ్
పోటీ పరీక్షతో ఇంటర్ పరీక్షలకు
సిద్ధమవుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులు
గ్రామీణ ప్రాంతాలలో వేదిస్తున్న నెట్వర్క్ సమస్యలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా పరిస్థితులతో విద్యాసంస్థలను మూసివేయడంతో విద్యార్థులందరూ సొంతూళ్లలో ఉంటూ నీట్, జెఇఇ, ఎంసెట్ వంటి పోటీ...
తెలంగాణ జీవన బింబం ‘రూబిడి’
కథ, కవిత, వ్యాసం ఏదైనా పుస్తకంగా రావడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. అది ఒక్క రచయితే రాసింది కావచ్చు లేదా పలువురు రాసిన వాటి సంపుటీకరణ కూడా కావచ్చు. మొత్తానికి పుస్తకంగా రావడమే...
లంక టూర్పై కొవిడ్ మబ్బులు!
ముంబై : కరోనా దెబ్బకు ఇప్పటికే ఐపిఎల్ అర్ధా ంతరంగా వాయిదా పడగ తాజాగా శ్రీలంకభారత్ జట్ల మధ్య జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది. లంకలో కొవిడ్...
శుష్క ప్రసంగం
‘మీ బాధల్లో పాలు పంచుకుంటున్నాను’ కొవిడ్ సెకండ్ వేవ్ మృత్యు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్న దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు ఆవేదనాభరిత స్వరంతో పలికిన పలుకులివి. రైతులకు కిసాన్...
వెంటిలేటర్ల లోపాలపై ఆడిట్
అధికారులకు ప్రధాని ఆదేశం
న్యూఢిల్లీ: కేంద్రం పంపిణీ చేసిన వెంటిలేటర్లు లోపభూయిష్టంగా ఉంటున్నాయంటూ వస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ సీరియస్గా తీసుకున్నారు. దానికి సంబంధించి వెంటనే ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. శనివారం నిర్వహించిన...
సరఫరాలు ఆపొద్దని చైనాకు విజ్ఞప్తి!
భారత్ దిగుమతి చేసుకొనే వైద్యపరమైన వస్తువుల సరఫరా ఆగకుండా, ధరలు పెరగకుండా చూడండి సారో అని మన దేశం చైనా నాయకత్వాన్ని అభ్యర్ధిస్తున్నది. ఈ సమాచారం కొందరికి మింగుడు పడకపోవచ్చు. నరేంద్ర మోడీ...
అరణ్య రోదన
చెప్పుకున్న గొప్పలన్నీ ఉత్తుత్తివేనని నిరూపణ అయిపోయి దేశ ముఖ చిత్రం అత్యంత దయనీయంగా మారిపోయింది. తీక్షణమైన అగ్గికి మాడిపోతున్న శలభాన్ని తలపిస్తున్నది. కొవిడ్ సెకండ్ వేవ్ సోకుతున్న కొత్త కేసులు రోజుకు...
బ్యాటరీ స్టోరేజ్ తయారీకి రూ.18,100 కోట్ల పిఎల్ఐ పథకం
ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
న్యూఢిల్లీ : బ్యాటరీ స్టోరేజ్ను ప్రోత్సహించేందుకు గాను రూ.18,100 కోట్ల పిఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక) పథకానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘మేక్ ఇన్ ఇండియా’ను...
87 శాతానికి పెరిగిన రికవరీ రేట్
కొత్తగా మరో 4723 మందికి వైరస్ జిహెచ్ఎంసిలో 745, జిల్లాల్లో 3978 మందికి పాజిటివ్ వైరస్ దాడిలో 31 మంది మృతి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 87 శాతానికి పెరిగింది....
ఆ రోగులకు ఐవర్ మెక్టీన్ వాడొద్దు: డబ్ల్యుహెచ్ఒ
ఢిల్లీ: కరోనా వైరస్ చికిత్సలో రోగులకు ఐవర్ మెక్టీన్ అనే డ్రగ్ను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఐవర్మెక్టీన్ వాడిన వారు మరణశాతం తగ్గుతుందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో 18 ఏళ్లు...
తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్…
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా నియమించే డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్ల వేతానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఎంబిబిఎస్ చేసిన వారికి రూ. 40వేలు, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ కు రూ.లక్ష, ఆయూష్ డాక్టర్లకు రూ....
మావోల దళంలో కరోనా కలకలం
కొరియర్ వ్యవస్థపై పోలీసు నిఘా
మనతెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు దళంలోని కొందరు కీలక సభ్యులకు కరోనా సోకిందని, అత్యంత రహస్యంగా వారు వైద్యచికిత్స పొందుతున్నారన్న సమాచారాన్ని నిఘా వర్గాలు సేకరించాయి. దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులకు...