Home Search
కొత్త ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
నీట్, జెఇఇ సహా అన్ని పరీక్షలను ఆన్లైన్లోనే కోచింగ్
పోటీ పరీక్షతో ఇంటర్ పరీక్షలకు
సిద్ధమవుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులు
గ్రామీణ ప్రాంతాలలో వేదిస్తున్న నెట్వర్క్ సమస్యలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా పరిస్థితులతో విద్యాసంస్థలను మూసివేయడంతో విద్యార్థులందరూ సొంతూళ్లలో ఉంటూ నీట్, జెఇఇ, ఎంసెట్ వంటి పోటీ...
తెలంగాణ జీవన బింబం ‘రూబిడి’
కథ, కవిత, వ్యాసం ఏదైనా పుస్తకంగా రావడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. అది ఒక్క రచయితే రాసింది కావచ్చు లేదా పలువురు రాసిన వాటి సంపుటీకరణ కూడా కావచ్చు. మొత్తానికి పుస్తకంగా రావడమే...
లంక టూర్పై కొవిడ్ మబ్బులు!
ముంబై : కరోనా దెబ్బకు ఇప్పటికే ఐపిఎల్ అర్ధా ంతరంగా వాయిదా పడగ తాజాగా శ్రీలంకభారత్ జట్ల మధ్య జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది. లంకలో కొవిడ్...
శుష్క ప్రసంగం
‘మీ బాధల్లో పాలు పంచుకుంటున్నాను’ కొవిడ్ సెకండ్ వేవ్ మృత్యు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్న దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు ఆవేదనాభరిత స్వరంతో పలికిన పలుకులివి. రైతులకు కిసాన్...
వెంటిలేటర్ల లోపాలపై ఆడిట్
అధికారులకు ప్రధాని ఆదేశం
న్యూఢిల్లీ: కేంద్రం పంపిణీ చేసిన వెంటిలేటర్లు లోపభూయిష్టంగా ఉంటున్నాయంటూ వస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ సీరియస్గా తీసుకున్నారు. దానికి సంబంధించి వెంటనే ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. శనివారం నిర్వహించిన...
సరఫరాలు ఆపొద్దని చైనాకు విజ్ఞప్తి!
భారత్ దిగుమతి చేసుకొనే వైద్యపరమైన వస్తువుల సరఫరా ఆగకుండా, ధరలు పెరగకుండా చూడండి సారో అని మన దేశం చైనా నాయకత్వాన్ని అభ్యర్ధిస్తున్నది. ఈ సమాచారం కొందరికి మింగుడు పడకపోవచ్చు. నరేంద్ర మోడీ...
అరణ్య రోదన
చెప్పుకున్న గొప్పలన్నీ ఉత్తుత్తివేనని నిరూపణ అయిపోయి దేశ ముఖ చిత్రం అత్యంత దయనీయంగా మారిపోయింది. తీక్షణమైన అగ్గికి మాడిపోతున్న శలభాన్ని తలపిస్తున్నది. కొవిడ్ సెకండ్ వేవ్ సోకుతున్న కొత్త కేసులు రోజుకు...
బ్యాటరీ స్టోరేజ్ తయారీకి రూ.18,100 కోట్ల పిఎల్ఐ పథకం
ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
న్యూఢిల్లీ : బ్యాటరీ స్టోరేజ్ను ప్రోత్సహించేందుకు గాను రూ.18,100 కోట్ల పిఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక) పథకానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘మేక్ ఇన్ ఇండియా’ను...
87 శాతానికి పెరిగిన రికవరీ రేట్
కొత్తగా మరో 4723 మందికి వైరస్ జిహెచ్ఎంసిలో 745, జిల్లాల్లో 3978 మందికి పాజిటివ్ వైరస్ దాడిలో 31 మంది మృతి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 87 శాతానికి పెరిగింది....
ఆ రోగులకు ఐవర్ మెక్టీన్ వాడొద్దు: డబ్ల్యుహెచ్ఒ
ఢిల్లీ: కరోనా వైరస్ చికిత్సలో రోగులకు ఐవర్ మెక్టీన్ అనే డ్రగ్ను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఐవర్మెక్టీన్ వాడిన వారు మరణశాతం తగ్గుతుందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో 18 ఏళ్లు...
తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్…
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా నియమించే డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్ల వేతానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఎంబిబిఎస్ చేసిన వారికి రూ. 40వేలు, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ కు రూ.లక్ష, ఆయూష్ డాక్టర్లకు రూ....
మావోల దళంలో కరోనా కలకలం
కొరియర్ వ్యవస్థపై పోలీసు నిఘా
మనతెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు దళంలోని కొందరు కీలక సభ్యులకు కరోనా సోకిందని, అత్యంత రహస్యంగా వారు వైద్యచికిత్స పొందుతున్నారన్న సమాచారాన్ని నిఘా వర్గాలు సేకరించాయి. దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులకు...
స్వల్ప లక్షణాలు ఉన్నా.. లేకున్నా ఇంటికే పరిమితం
స్వల్ప లక్షణాలు ఉన్నా.. లేకున్నా ఇంటికే పరిమితం
బీపీ, షుగర్ ఉంటే వైద్యుల సలహా పాటించండి
చివరి మూడు రోజులు జ్వరం రాకపోతే కొవిడ్ పరీక్ష అవసరం లేదు
కరోనా బాధితుల కొసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ:...
అదనపు కోటాకు ఆపద
మహారాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగాలలో మరాఠాలకు కేటాయించిన రిజర్వేషన్లను కొట్టి వేస్తూ ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం నాడిచ్చిన తీర్పుతో వెనుకబడిన తరగతుల కోటా వ్యవహారం మళ్లీ మొదటి కొచ్చింది....
కొవిడ్ కట్టడిలో కాషాయ కక్షపాతం
దేశంలో కొవిడ్తో యుద్ధం జరుగుతోంది. రోజువారీ రోగుల సంఖ్య 4 లక్షలు, మరణాల సంఖ్య 4 వేలు, మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటాయి. విశ్వమారి సంక్రమణ, చావులు, కట్టడి రాజకీయం...
బెంగాల్లో స్థానిక రైళ్ల రద్దు
బ్యాంకుల పని వేళల కుదింపు
కోల్కతా: కరోనా నియంత్రణకు బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం కొత్తగా మరికొన్ని ఆంక్షలు విధించింది. స్థానిక రైళ్లను రద్దు చేసింది. మెట్రో, ప్రజా రవాణా సర్వీసుల్ని 50 శాతానికి...
45కు పైబడిన వారికే ప్రైవేటలో టీకా
45 ఏళ్ల పై బడిన వారికే వ్యాక్సిన్ ఇవ్వాలి
ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా డోసులు కొనుగోలు చేయాలి
స్లాట్ బుక్ చేసుకున్నోళ్లకు మాత్రమే కేంద్రాలకు అనుమతించాలి
ప్రైవేట్ ఆసుపత్రులకు వైద్యశాఖ అదేశాలు
కొత్తగా మరో 41,040 మందికి...
ఎపిలో కరోనా ఉధృతి: 20వేల కేసులు.. 82మంది మృతి
ఎపిలో 20వేల కరోనా కేసులు.. 82మంది మృతి
నేటి నుంచి పాక్షిక కర్ఫూ అమలు
మనతెలంగాణ/హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 20,034 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 82 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎపిలో...
బిజెపికి చెక్
ఎంతో ఉత్కంఠ రేపిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గురించి ముందుగా ముచ్చటించకుండా ఉండడం సబబు కాదు. మిగతా నాలుగు శాసన సభల ఎన్నికల తీర్పులపై సునాయాసంగా జోస్యం చెప్పిన ఎగ్జిట్ ఫలితాలు...
మసక బారుతున్న మోడీ ప్రభ
కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విలయానికి నేడు దేశం విలవిలలాడుతోంది. ఇంతకుముందెన్నడు లేని భయానకమైన విపత్తును దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రులలో రోగులకు పడకలు దొరకని పరిస్థితి, స్మశానాలలో చనిపోయిన వారిని కాల్చటానికి...