Home Search
కేంద్ర ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
రాజ్యాంగ సంస్థల దయనీయత
వ్యాక్సిన్ కొనుగోలు పై చర్చించేందుకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాస్క్ ధరించనందుకు థాయ్లాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్-వో-చాకు అక్కడి అధికారులు ఇటీవల ఆరు వేల భాట్ లు (సుమారు రూ. 14...
నెగటివ్ రిపోర్టు ఉన్న వారికే కౌంటింగ్ హాలులోకి అనుమతి
ఇసి తాజా మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నెగటివ్ రిపోర్టు లేనిపక్షంలో కౌంటింగ్ హాళ్లలోకి అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లను అనుమతించబోమని ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన తాజా...
సాగర్ లో ఒంటిగంట వరకు 53.3 శాతం పోలింగ్
నల్లగొండ: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 53.3 శాతం పోలింగ్ నమోదైంది. సాగర్ పోలింగ్ శనివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కొనసాగనుంది....
సాగర్లో మైకులు బంద్
రేపే పోలింగ్, సమయం ఉ.7 నుంచి రాత్రి 7గం.వరకు
346 కేంద్రాల్లో ఏర్పాట్లు సాయంత్రం 6 తర్వాత కొవిడ్ రోగులకు అనుమతి ఎడమ చేయి
మధ్యవేలికి సిరా గుర్తు 2,20,300మంది ఓటర్లు శానిటైజర్లు, ఓటర్లు భౌతికదూరం
పాటించేలా...
బెంగాల్ హింస!
మూడు దశల పోలింగ్ దాదాపు ప్రశాంతంగా ముగిసిపోయిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం నాటి నాలుగో దశ ఊహించని రీతిలో రక్తసిక్తమైంది. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరక్కుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా...
నిందలే.. నిజాలు లేవు
మమతకు ఇసి జవాబు
న్యూఢిల్లీ : నందిగ్రామ్ పోలింగ్కు సంబంధించి బెంగాల్ సిఎం మమత బెనర్జీ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఇవి నిరాధారం, అవాస్తవికం అని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల...
సాగర్ ఉపపోరు @ 41
ముగిసిన నామిపత్రాల ఉపసంహరణ ప్రక్రియ
ఉపసంహరించుకున్న 19మంది అభ్యర్ధులు
రంగంలో 41మంది ప్రధాన పార్టీ, స్వతంత్రులు
ఇక మరింత ముమ్మరంగా ఉపఎన్నికల ప్రచారం
మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబందించి నామపత్రాల ఉపసంహరణ గడువు...
అమిత్ షా కీలుబొమ్మలా ఇసి వేషాలు: మమత
అమిత్ షా కీలుబొమ్మలా ఇసి వేషాలు: మండిపడ్డ టిఎంసి అధినేత్రి మమత
బెంగాల్లో రెండో దశ ఘర్షణాత్మకం, రికార్డు స్థాయిలో 80శాతం పోలింగ్
కొల్కతా/నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్లో రెండో విడత పోలింగ్ దశలో గురువారం...
పిఆర్సికి లైన్క్లియర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆ దిశగా ప్రకటన చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. దీంతో వేతన...
2024 నాటికి రిమోట్ ఓటింగ్ ?
న్యూఢిల్లీ : దేశంలో రిమోట్ ఓటింగ్ పద్థతి 2024 లోక్సభ ఎన్నికల నాటికి అమలులోకి రావచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా తెలిపారు. దీనికి సంబంధించి పైలెట్ ప్రాజెక్టు పనులు...
ఏప్రిల్ 17న ‘సాగర్ వార్’
23న నోటిఫికేషన్...మే 2న ఫలితాలు
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
దేశవ్యాప్తంగా 2 ఎంపి, 14 ఎంఎల్ఎ స్థానాలకు
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు...
పట్టభద్రుల ఎంఎల్సి స్థానాలకు భారీగా నామినేషన్లు..
పట్టభద్రుల ఎంఎల్సి స్థానాలకు భారీగా నామినేషన్లు
మార్చి 14న ఎన్నికలు...17న ఓట్ల లెక్కింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎంఎల్సి స్థానాల ఎన్నికలకు ఈ సారి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకవర్గానికి 179...
వాణీదేవి నామినేషన్ దాఖలు
మనతెలంగాణ/సిటీబ్యూరో: రెండు ఎంఎల్సి స్థానాలకు మొత్తం 67 నామినేషన్లు వచ్చాయి. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ నియోజకవర్గానికి 38 దరఖాస్తులు రాగా, వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానానికి 29 దరఖాస్తులు వచ్చాయి. వరంగల్,...
ఉచిత వ్యాక్సిన్ హామీ నిబంధనల ఉల్లంఘన కాదు: ఇసి
న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత వ్యాక్సిన్ హామీని చేర్చడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) స్పష్టం చేసింది. సమాచార హక్కు ఉద్యమనేత...
ఎంఎల్సి ఓటర్ల జాబితా షెడ్యూల్
అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు నమోదు ప్రక్రియ
డిసెంబర్ 1న ముసాయిదా
జనవరి 1న ఫైనల్లిస్ట్
మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి 29తో ఖాళీ కానున్న పట్టభద్రుల కోటా ఎంఎల్సి ప్రక్రియను...
ఎంఎల్సి ఉపఎన్నిక వాయిదా
హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎంఎల్సి కోటా ఉప ఎన్నిక వాయిదా పడింది. కరోనా వైరస్ నివారణలో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్నందున వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో...
ఇసి చెప్పినా బిజెపి వినదట!
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బిజెపి ఎంపి పర్వేష్ వర్మలను ఢిల్లీ ఎన్నికల స్టార్ క్యాంపేనర్ల జాబితా నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ బిజెపి మాత్రం వారి చేత...
నేడే ఆరోదశ పోలింగ్
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ఆరవ విడత పోలింగ్ శనివారం (నేడు 25వ తేదీ) జరుగుతుంది. ఈ దశలో 11 కోట్ల మందికి పైగా అర్హులైన ఓటర్లు 58 పార్లమెంటరీ నియోజకవర్గాలలో విజేతలను...
ఎపిలో ఓట్ల లెక్కింపుపై సిఇఒ ముఖేష్ మీనా సమీక్ష
ఎపిలో వచ్చే నెల 4న జరగనున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్...
5వ దశలో 62.19 శాతం ఓటింగ్
ఐదవ దశ లోక్సభ ఎన్నికలలో 62.19 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇది 1.97 శాతం తక్కువని తెలిపింది. సోమవారం(మే 20) సాయంత్రానికి ఐదవ...