Sunday, April 28, 2024
Home Search

పెట్రోల్, డీజిల్ - search results

If you're not happy with the results, please do another search
Commodity prices are rising

ఆందోళనలో వేతన జీవులు

పెరుగుతున్న ధరలు.. పెరిగని ఆదాయం హైదరాబాద్: కరోనా కేసులు తగ్గుముఖం పడుతన్న సమయంలో లక్షలాది మందికి ఉపాధినిచ్చే నగరంలో పనులు తగ్గిపోయాయి. సరిపడా పనులు లేక వేలాది మందికుటుంబాలు బతుకులు రోడ్డును పడుతున్నాయి....
Set minimum support prices for crops

రద్దు సరే.. మద్దతు ధర మాటేంటీ?

స్వామినాధన్ నివేదిక హామీ నెరవేర్చరా 2022నాటికి రెంట్టింపు ఆదాయం ఇచ్చే విధానం ఏదీ.. మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్రప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ రైతుల్లో ఆగ్రహావేశలు చల్లారటం లేదు. కేంద్రం గతంలో ఇచ్చిన...
Air pollution kills 907000 people in country in 2019

లక్షల ప్రాణాలు తీస్తున్న వాయు కాలుష్యం

గ్లోబల్ లాన్సెట్ కౌంట్‌డౌన్ నివేదిక వెల్లడి న్యూఢిల్లీ : వాయు కాలుష్యంతో దేశంలో 2019లో 9,07,000 మంది మృతి చెందినట్టు గ్లోబల్ లాన్సెట్ కౌంట్‌డౌన్ రిపోర్ట్ 2021 వెల్లడించింది. ‘వాతావరణ మార్పుప్రపంచ ఆరోగ్యభద్రతకు ముప్పు...
Motkupalli Narasimhulu fires on BJP

అక్కరకురాని బిజెపి

  దళిత బంధు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శం కానుంది, కార్పొరేట్లకు తొత్తులు బిజెపి నేతలు, ఆ పార్టీ వల్ల ఏ వర్గానికి ప్రయోజనం లేదు తీవ్ర స్థాయిలో మోత్కుపల్లి ధ్వజం మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎవ్వరికీ...
Priyanka gandhi election campaign in UP

భయంతోనే తగ్గించారు: ప్రియాంకా గాంధీ

న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం భయంతోనే చమురు ధరలపై ఎక్సైజ్‌ సుంకం కొంతమేర తగ్గించిందని కాంగ్రెస్‌ పార్టీ నేత ప్రియాంకా గాంధీ అన్నారు. దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చమురు ధరలపై ఎక్సైజ్‌...

గ్రేటర్‌లోఆర్‌టిసికి పెరుగుతున్న ఆదరణ

ఫలిస్తున్న అధికారులు ప్రయత్నాలు త్వరలో పూర్వవైభోగం వస్తుంది దీమా వ్యక్తం చేస్తున్న అధికారులు హైదరాబాద్: అధికారులు తీసుకుంటున్న చర్యల కారణంగా క్రమంగా ప్రయాణికులు ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సంస్థ ఆక్యుపెన్సీరేషియో పెరగడంతో సంస్థ...

మళ్లీ పెరిగిన చమురు ధరలు..

హైదరాబాద్: దేశంలో పెట్రో ధరల పెరుగుతలకు బ్రేక్ పడటం లేదు. మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 39 పైసలు పెరిగాయి....
Petrol price hiked by 50 paise per liter and diesel by 55 paise

మరోసారి నాలుగో రోజూ చమురు ధరలు పెంపు..

న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరల పెరుగుతలకు బ్రేక్ పడటం లేదు. మరోసారి నాలుగో రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38...
Harish Rao Speech at Huzurabad Election Campaign

ఓట్ల కోసం ఈటల పచ్చి అబద్దాలు మాట్లాడుతుండు: హరీశ్‌ రావు

కరీంనగర్‌: బిజెపి పార్టీని బొంద పెడితేనే సిలిండర్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని మాచాన్‌పల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రచార కార్యక్రమంలో మంత్రి హరీశ్‌...

మరోసారి పెరిగిన పెట్రో ధరలు…

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోలుపై 35 పైసలు, డీజిల్‌పై కూడా 35 పైసలు వంతున ధరలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో...

మళ్లీ పెరిగిన చమురు ధరలు

పెట్రోల్‌పై 30, డీజిల్‌పై 35 పైసల పెంపు న్యూఢిల్లీ: దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. లీటర్ డీజిల్‌పై 35 పైసలు, పెట్రోల్‌పై 30 పైసలు...
CM KCR High Level Review Meeting On TSRTC

చక్రాలకు మళ్లీ చమురు

ఆర్‌టిసి, విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం ఆర్‌టిసిని, విద్యుత్ సంస్థలను గట్టెక్కించేందుకు తగు ప్రతిపాదనలతో రావాలని అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడి...

హుజూరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ ఈటెల: హరీష్ రావు

రూపాయి బొట్టు‌బిల్ల వైపా.... రూ.2016 ఆసరా పెన్షన్ కా ? మీ ఓటు ఎటు వైపు..60 రూ. గడియారానికా.. కెసిఆర్ కిట్టుకా? మీ ఓటు ఎటు వైపు..కుట్టు మిషన్లకా... కళ్యాణ లక్ష్మికా? హుజూరాబాద్: దేశంలో‌ వ్యవసాయం చేసే...
100 CNG centers in Hyderabad

నగరంలో 100 సీఎన్జీ బంకులు

ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ మన తెలంగాణ,సిటీబ్యూరో: కాలుష్య నివారణ కోసం సాంప్రదాయ ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్షానికి అనుగుణంగా నగరంలో అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం...
PM Modi Invites Suggestions For August 15 Speech

ఆగస్టు 15 ప్రసంగంపై సూచనల్ని ఆహ్వానించిన ప్రధాని

నెటిజెన్ల నుంచి అనూహ్య స్పందన పెగాసస్‌పై వివరణ ఇవ్వాలని సూచన న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 15న జాతినుద్దేశించి ఇవ్వనున్న సందేశంపై పౌరుల నుంచి సూచనల్ని ఆహ్వానించారు. ‘ప్రధాని చేయనున్న ప్రసంగానికి మీ దగ్గరున్న...

మరోసారి పెరిగిన చమురు ధరలు

న్యూఢిల్లీ: దేశంలో మరోసారి చమురు ధరలు పెరిగాయి. రోజురోజుకు ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఒక రోజు విరామం తర్వాత తాజాగా ఆదివారం పెట్రోల్‌పై...

మరింత ఆర్థిక సంక్షోభం!

గత సంవత్సరం లాక్‌డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యల మూలంగా ఆర్థిక కార్యలాపాలలో రికవరీ ప్రారంభం అయి పలు రంగాలు వృద్ధి బాటపట్టాయి. ఆర్థిక సర్వే ఫలితాలను ప్రకటించేటప్పుడు కేంద్ర...
Palla Rajeswar Reddy will win in MLC elections

అధిక మెజారిటీతో… పల్లాను గెలిపించాలి

ఉద్యోగుల మద్దతు వందశాతం రాజేశ్వర్‌రెడ్డికే మెజార్టీ పెంపుపై టిఆర్‌ఎస్ శ్రేణులు సారించాలి ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.. సహకారం మరువలేనిది ఎగిరెగిరి పడ్తున్న ప్రతిపక్షాలకు భంగపాటు తప్పదు తెలంగాణలో సంక్షేమ పథకాలను చేస్తున్న ఘనత విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మనతెలంగాణ/కట్టంగూర్(నకిరేకల్):తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను విజయవంతం చేస్తున్న ఘనత...
KTR Speech at TRS Legal Cell meeting in Telangana bhavan

లాయర్ల రక్షణకు చట్టం

శాంతిభద్రతల విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా కఠినంగా ఉంటారు వామన్‌రావు దంపతుల హత్య దురదుష్టకరం, బాధ్యులైన ప్రతి ఒక్కరికీ శిక్షపడుతుంది న్యాయవాదుల కోసం మోడీ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా?  తెలంగాణ...

తెలంగాణకు బిజెపి నేతలు ఒక్కపైసా అయినా తెచ్చారా?: కెటిఆర్

హైదరాబాద్: బిజెపి నేతలు కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్కపైసా అయినా తెచ్చారా? అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. ఎంఎల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక మూలనిధిని ఏర్పాటు చేసి...

Latest News