Home Search
కేంద్ర ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
ఓటు వేయకుంటే చనిపోతానని అభ్యర్థి చెప్పడం సరికాదు: గవర్నర్
హైదరాబాద్: సాధారణ సౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కు అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. జెఎన్టియులో జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఓట్ పుస్తకాన్ని...
జనవరి 26 జాతీయ పండగేనా!
26 జనవరి అనగానే పిల్లల్లో ఒక ఆనందం. చక్కని స్కూలు డ్రెస్లు వేసుకొని ఉదయం 5 గం॥లకే తయారై స్కూలుకు పరిగెత్తాలని ఉత్సాహం. స్కూలు నుండి రెండు వరుసలుగా బారులు తీరి జెండాలు...
మణిపూర్ చల్లారదా?
ఎనిమిది మాసాలుగా మణిపూర్ మండుతూనే ఉంది. అత్యంత సమర్ధుడని నిరంతరం చాటింపు వేయించుకొనే ప్రధాని ఏలుబడిలోని దేశంలో ఒక చిన్న సరిహద్దు రాష్ట్రంలో జాతుల మధ్య హింస చల్లారకుండా కొనసాగుతూ ఉండడం కంటే...
ప్రతి 15 ఏళ్లకు కొత్త ఇవిఎంల కోసం రూ. 10,000 కోట్లు అవసరం
న్యూఢిల్లీ: లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు జమిలిగా ఎన్నికలు జరిగిన పక్షంలో కొత్త ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఇవిఎం) కొనుగోలు కోసం ప్రతి 15 ఏళ్లకు రూ. 10,000 కోట్లు అవసరమవుతాయని ఎన్నికల సంఘం అంచనా...
బిల్కిస్ బాధలకు న్యాయ నాగరత్నం
పెద్ద నోట్ల ప్రవేశం, మధ్య లింగుల పెళ్ళి, కశ్మీర్ 370 అధికరణ రద్దు, అదానీ అవినీతి కేసులో సెబి విచారణ పొడిగింపు, హిండెన్ బర్గ్పై చర్య వంటి తీర్పులతో సుప్రీం కోర్టుకు గ్రహణం...
బంగ్లాదేశ్లో ఘర్షణల మధ్య ముగిసిన పోలింగ్
ఢాకా : దాదాపు 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్లో ఘర్షణల మధ్యే 12 వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ప్రధాన విపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్పి) ఈ...
మద్దతు ధరలకు బోనస్ అమలు చేయాలి
మంత్రి తుమ్మలకు తెలంగాణ రైతుసంఘం వినతి
మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటల మద్దతు ధరలకు బోనస్ అమలు చేయాలని తెలంగాణ రైతుసంఘం ప్రభుత్వానికి విజ్ణప్తి చేసింది. శనివారం రైతుసంఘం...
ఎఐటియుసి విజయం సింగరేణి కార్మికుల మనస్సాక్షిని ప్రతిబింబిస్తోంది
ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎండి.యూసఫ్, ఎస్. బాలరాజ్
మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎఐటియుసి విజయం సింగరేణి కార్మికుల మనస్సాక్షిని ప్రతిబింబిస్తుందని ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర...
సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండదు:మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
యైటింక్లయిన్కాలనీ ః సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండదని ఐటి, పరిశమ్రల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆర్జి 3 ఏరియా ఓసిపి...
సమ పంపిణీ లేని సంపదతో ఆ కొందరికే ఫాయిదా: రాహుల్
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతోంది. కానీ ఇది సమతూకంలో అందరికి పంపిణీ కావడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. పెరిగే సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అవుతోంది....
ఆంధ్ర ప్రదేశ్, బిహార్ మాదిరిగా … తెలంగాణలో జనగణనలో కులగణన చేపట్టాలి
బిసి సంఘాల డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కులాల వారి లెక్కలు తీయాలని 13 బిసి...
రాజకీయ కుస్తీ
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్
రిటైర్మెంట్ ప్రకటించిన సాక్షి మాలిక్
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్ఐ) కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో సంజయ్ సింగ్ ఘన విజయం...
దేశంలో రైతు ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తాం
హామీల అమలులో కేంద్రం మొడి వైఖరి
పదేళ్లలో లక్షమంది రైతులు ఆత్మహత్య
అఖిల భారత కిసాన్ సభ వెల్లడి
మనతెలంగాణ /హైదరాబాద్: దేశంలో రైతు ఉద్యమాలు ఉధృతం కావాలని అఖిలభారత కిసాన్ సభ (ఎఐకెఎస్) జాతీయ ప్రధాన...
జనగణనలో బిసి కులగణన చేపట్టాలి : బిసి సంఘాల డిమాండ్
ఢిల్లీలో ఆంధ్ర భవన్ వద్ద భారీ ర్యాలీ
మన తెలంగాణ / హైదరాబాద్ : జనగణనలో బిసి కులగణన చేపట్టాలని పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు ఒక్కటై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రాజ్యసభ సభ్యులు, జాతీయ...
మరో మూడు రాష్ట్రాల్లో నేడే కౌంటింగ్
ఎన్డిఎకు, 'ఇండియా'కు కీలకంగా మారిన ఫలితాలు
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తరువాత ఆదివారం (నేడు) వీటిలో నాలుగు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్,...
రేపు 4 రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తరువాత ఆదివారం (నేడు) వీటిలో నాలుగు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓటర్ల నాడి ఏమిటనేది ఇప్పుడు...
చట్టసభల్లో 50 శాతం బిసి రిజర్వేషన్ల కోసం…
ఈ నెల 13, 14 తేదీల్లో ఛలో ఢిల్లీ : ఆర్.కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని...
కాంగ్రెస్ అభ్యర్థులను ఆయన ట్రాప్ చేస్తున్నారు…
తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులను ట్రాప్ చేసుందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సునాయాసంగా గెలవబోతుందని శివకుమార్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులకు కెసిఆర్ స్వయంగా...
సాగర్ జలాల విడుదల ఆపండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు ఆదేశం
28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని సూచన
అనుమతి లేకుండా కుడికాలువకు నీటి విడుదలపై ఆగ్రహం
ఒప్పందానికి కట్టుబడి నీళ్లను వాడుకోవాలని హితవు
తెలంగాణ వాదనతో ఏకీభవించిన కేంద్రం
ప్రాజెక్టుకు...
పకడ్బందీగా ‘కౌంటింగ్’
రేపే ఓట్ల లెక్కింపు, రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాలు సిద్ధం
హైదరాబాద్లో అత్యధికంగా 14 కౌంటింగ్ కేంద్రాలు
సిఆర్పిఎఫ్ బలగాలతో మూడంచెల భద్రత
ముందుగా పోస్టల్ బ్యాలెట్, తరువాత ఇవిఎంల కౌంటింగ్
ఉ. 10.30...