Home Search
రాజన్న సిరిసిల్ల - search results
If you're not happy with the results, please do another search
యువత భౌతిక దూరం పాటించడం లేదు.. చర్యలు తీసుకుంటాం: కెటిఆర్
సిరిసిల్ల రాజన్న: అమెరికా కూడా కరోనాను తట్టకోలేకపోయిందని, శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు. బుధవారం కెటిఆర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందన్నారు....
ఆపరేషన్ మర్కజ్
1030 మంది కోసం రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్న పోలీసులు
యుద్ధప్రాతిపదికన స్పందించిన ప్రభుత్వం
నిజాముద్దీన్ యాత్రికులు, వారి కుటుంబాలు, సన్నిహితంగా మెదిలిన వారిపైనా ప్రత్యేక నిఘా
వివిధ జిల్లాల్లో వందలాది మంది గుర్తింపు, ఆసుపత్రులకు తరలించి పరీక్షలు...
పరీక్ష సరిగా రాయలేదని విద్యార్థిని ఆత్మహత్య..
మన తెలంగాణ/రాజన్న సిరిసిల్ల: ఇంటర్మీడియట్ గురుకుల ప్రవేశ పరీక్ష సరిగా రాయలేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వీర్నపల్లి మండలంలోని శాంతినగర్ గ్రామ పరిధిలోని బండ...
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఆలస్యం నిబంధన కారణంగా పరీక్ష రాయలేకపోయిన కొంతమంది విద్యార్థులు
కరోనా మాస్కులు, వాటర్ బాటిళ్లకు అనుమతి
తొలి రోజు 4.7 శాతం విద్యార్థులు గైర్హాజరు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 8...
ఎవరి వార్డు బాధ్యతను వారే చూసుకోవాలి: కెటిఆర్
రాజన్నసిరిసిల్ల: వీధుల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చూడాలని మంత్రి కెటిఆర్ వేములవాడ ప్రజలకు సూచించారు. వేములవాడలో జరిగిన పట్టణ ప్రగతి సమ్మేళనంలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. నాటిన మొక్కల్లో కనీసం 85...
యువతి దారుణ హత్య
సిద్దిపేట: ఓ యువతిని గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా గొంతుకోసి దారుణంగా హత్యచేసిన సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన 24 ఏళ్ల దివ్య...
నేపాల్ మహిళతో అక్రమ సంబంధం.. జంట ఆత్మహత్యాయత్నం
రాజన్న సిరిసిల్ల : వివాహేతర సంబంధం ఓ జంట ఆత్మహత్యాయత్నానికి దారితీసిన సంఘటన వేములవాడ పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన తూర్పటి అంజికి గతంలోనే...
గంభీరావుపేట ఠాణాపై ఎసిబి దాడులు
రాజన్న సిరిసిల్ల : గంభీరావుపేట పోలీస్ ఠాణాపై శుక్రవారం ఎసిబి అధికారులు దాడులు నిర్వహించి ఇసుక ట్రాక్టర్ యజమాని నుంచి లంచం తీసుకుంటున్న కానిస్టేబుల్ కనకరాజు, ఎస్సై అనిల్, సిఐ లింగమూర్తిలను రెడ్...
న్యూఇయర్ వేళ.. జోష్ పెంచారు…
హైదరాబాద్ : రాష్ట్రంలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ దుమ్ము లేపాయి. న్యూఇయర్ వేళ డిసెంబర్ 31రాత్రి చిన్నా పెద్దా అంతా న్యూఇయర్ ఫీవర్తో ఊగిపోయారు. చాలామంది యువత అర్ధరాత్రి మందు పార్టీల్లో మునిగి తేలారు....
మద్యం మత్తులో యువకులు.. చితక్కొట్టిన పోలీసులు
రాజన్న సిరిసిల్ల : మద్యం మత్తులో బైక్ పై రయ్యిన దూసుకుపోతు, ఈలలు వేస్తు గోల చేస్తున్న ఇద్దరు యువకులకు పోలీసులు బడితపూజ చేసిన ఘటన సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని చంద్రంపేటలో చోటుచేసుకుంది. ఫుల్లుగా...
కరువుపై జలఖడ్గం
రాష్ట్రాన్ని చూసి దుర్భిక్షం భయపడాలి
ఇక నుంచి రెండు పంటలు
కోటి 25లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం
ఆనాడు 1000 అడుగులు బోరు వేసినా నీరురాక జమ్మికుంట భిక్షపతి ఆత్మహత్య చేసుకున్నాడు
ఆత్మహత్యలు పరిష్కారం కాదని కలెక్టర్లు...