Saturday, May 18, 2024
Home Search

చికిత్స - search results

If you're not happy with the results, please do another search
Hyderabad Collector Sweta Mohanty visiting Bapu Ghat

బాపూఘాట్‌ను సందర్శించిన కలెక్టర్

ఏర్పాట్లు పరిశీలించి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్వేతా మహాంతి హైదరాబాద్: గాంధీ వర్దంతిని పురస్కరించుకుని ఈనెల 30న లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్‌కు గవర్నరు, ముఖ్యమంత్రి సహా ప్రముఖలందరూ విచ్చేసి శ్రద్దాంజలి ఘటిస్తారని అందుకోసం ఏర్పాట్లు...
BCCI President Sourav Ganguly's health is stable

నిలకడగా గంగూలీ ఆరోగ్యం

  కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని అతనికి వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఛాతినొప్పితో బాధపడుతున్న గంగూలీని కుటుంబ...
Varavara rao Bail extended until January 7

వరవరరావుకు బెయిల్

మనతెలంగాణ/హైదరాబాద్: విరసం నేత వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఎల్గార్ పరిషత్ కేసులో పుణే జైలులో వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైకోర్టు ఆదేశాలపై ఆయనకు ముంబై ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతోంది....

బిటన్ స్ట్రెయిన్‌కు కొవాగ్జిన్‌తో చెక్

బిటన్ స్ట్రెయిన్‌కు కొవాగ్జిన్‌తో చెక్ ఐసిఎంఆర్ అధ్యయనంలో రుజువైనట్లు సంస్థ ట్వీట్ న్యూఢిల్లీ: బ్రిటన్‌లో తొలుత కనిపించిన కరోనా వైరస్ స్ట్రెయిన్ చికిత్సలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ సత్ఫలితాలను ఇస్తోంది. భారత వైద్య...
BCCI President Sourav Ganguly's health is stable

సౌరవ్ గంగూలీకి మ‌ళ్లీ ఛాతి నొప్పి

మళ్లీ ఆసుపత్రిలో చేరిన గంగూలీ                   నిలకడగానే ఆరోగ్యం, రెండో స్టెంట్ అమర్చే అవకాశం కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్,...
car collided with bike in Yacharam

మహిళను ఢీకొట్టిన బైక్: వాహనదారుడు మృతి

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ మండలం పెద్దతుప్పర వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మహిళకు...
Midnight clash at Saidabad police station limits

సింగరేణి కాలనీలో అర్ధరాత్రి ఘర్షణ

హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఘర్షణ చెలరేగింది. సింగరేణి కాలనీలో ఇద్దరు యువకులపై ఉదయ్ కిరణ్ అతని అనుచరులు దాడి చేశారు. సింగరేణి కాలనీ గుడిసెల విషయంలో...
Five killed in separate road accidents

రాజస్థాన్ లో ఘోర ప్రమాదం: 8మంది మృతి

జైపూర్: రాజస్థాన్ లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించివంది. టోంక్ లో జీపును ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు....
Psycho killer arrested by Task Force Police

సైకో కిల్లర్ అరెస్టు

16మంది మహిళలను హత్యచేసిన నిందితుడిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్, రాచకొండ పోలీసులు మన తెలంగాణ/సిటీబ్యూరో: పదహారు మంది మహిళలను దారుణంగా హత్య చేసిన సైకో కిల్లర్‌ను హైదరాబాద్ నార్త్ జోన్ టా స్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు...
pilot died after army helicopter collapsed in J&K

కతువాలో కూలిన ఆర్మీ హెలికాప్టర్: పైలట్ దుర్మరణం

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో ఘోర దుర్ఘటన జరిగింది. కతువా జిల్లాలో హెలికాప్టర్ కూలిపోవడంతో ఆర్మీ పైలట్ దుర్మరణం చెందారు. సోమవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ...
Mexico President Test positive for Corona

మెక్సికో అధ్యక్షునికి కరోనా పాజిటివ్..

మెక్సికో సిటీ: కొవిడ్ 19 పాజిటివ్ తనకు సోకిందని, అయితే లక్షణాలు తేలికపాటివని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మేన్యువల్ లోపెజ్ ఒబ్రేడర్ వెల్లడించారు. ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నానని, తానెప్పుడూ ఆశావాదినని, మనమంతా...

దేశంలో కొత్తగా 13,203 కరోనా కేసులు….

  ఢిల్లీ: భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. గత 24 గంటల్లో 13,203 కరోనా కేసులు నమోదుకాగా 131 మంది మృతి చెందారు. కరోనా...

ఎపిలో కొత్తగా 158 పాజిటివ్‌ కేసులు

అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 158 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన ఒక్కరోజులో 44,382 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు....
Five killed in separate road accidents

ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకుల మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లాలోని మైదుకూరు రహదారిపై బైకు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు అక్కడికక్కడే...
Abducting minor girl consumes toilet-cleaning acid under custody/

పిఎస్ లో యాసిడ్ తాగి నిందితుడు మృతి

  ముంబయి: అమ్మాయిని అపహరించిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ వ్యక్తి గ్రామీణ ప్రాంతాలలో...

తెలంగాణలో కొత్తగా 197 మందికి కరోనా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయి. గడిచిన 24గంటల్లో 197 మందికి కరోనా వైరస్ సోకింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో మరో 376 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో...
US Talk Show Host Larry King Passed Away

టాక్‌షోల ల్యారీ కింగ్ కన్నుమూత

లాస్ ఏంజిలెస్: అర్థశతాబ్దం పాటు తన టాక్‌షోలతో ప్రసారమాధ్యమాన్ని ఏలిన ల్యారీ కింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 87. తనకంటూ ప్రత్యేక వస్త్రధారణతో అందరిని ఆకట్టుకునే విధంగా ఆయన చేసిన టీవీ, అంతకుముందటి...
Lalu Prasad Yadav Health is in critical condition

క్షీణించిన లాలూ ఆరోగ్యం.. ఎయిమ్స్‌కు తరలింపు

  న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్ (72) ఆరోగ్యం క్షీణించింది. దీంతో శనివారం ఢిల్లీ లోని ఎయిమ్స్‌కు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాణా కుంభకోణం కేసులో...

రాష్ట్రంలో మరో 221 మందికి కరోనా

హైదరాబాద్: తెలంగాణలో మరో 221 మందికి కరోనా వైరస్ సోకింది. గడిచిన 24గంటల్లో ఇద్దరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో మరో 431 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా...
Bhajan singer Narendra Chanchal passed away

ప్రముఖ సింగర్ నరేంద్ర చంచల్ కన్నుమూత

ముంబై: ప్రముఖ భజన గాయకుడు, సింగర్ నరేంద్ర చంచల్ కన్నుమూశారు. గత కొన్ని నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు...

Latest News