Sunday, May 5, 2024
Home Search

చికిత్స - search results

If you're not happy with the results, please do another search

రాష్ట్రంలో మరో 221 మందికి కరోనా

హైదరాబాద్: తెలంగాణలో మరో 221 మందికి కరోనా వైరస్ సోకింది. గడిచిన 24గంటల్లో ఇద్దరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో మరో 431 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా...
Bhajan singer Narendra Chanchal passed away

ప్రముఖ సింగర్ నరేంద్ర చంచల్ కన్నుమూత

ముంబై: ప్రముఖ భజన గాయకుడు, సింగర్ నరేంద్ర చంచల్ కన్నుమూశారు. గత కొన్ని నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు...

దేశంలో కొత్తగా 14,545 కరోనా కేసులు

  ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. గత 24 గంటల్లో 14,545 మందికి కరోనా వైరస్ సోకగా 163 మంది చనిపోయారని కేంద్ర...
IT Department attaches Sasikala's assets

శశికళకు కరోనా పాజిటివ్

  కొవిడ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలింపు బెంగళూరు: బహిష్కృత అన్నా డిఎంకె నాయకురాలు, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనుంగు నెచ్చెలి వికె శశికళకు కరోనా సోకినట్లు ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు గురువారం...
Five killed in separate road accidents

నల్లగొండలో ఘోరరోడ్డు ప్రమాదం.. 8మంది మృతి

  నల్లగొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందగా.. మరో పదిమందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. జిల్లాలోని పెద్ద అడిశర్లపల్లి మండలంలోని అంగడిపేట స్టేజీ వద్ద గురువారం...
Two die in factory wall collapse in Medak

టిక్రీ వద్ద మరో రైతు ఆత్మహత్య

  న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దు ప్రాంతం టిక్రీలో ఓ రైతు విషపూరితమైన టాబ్లెట్లు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా పకాస్మా గ్రామానికి చెందిన జైభగవాన్ రానే(42) మంగళవారం సల్ఫాస్ గోళీలు తీసుకోగా...
Natu Kolla Pempakam in Telangana

నాటుకోళ్ల పెంపకంపై శిక్షణ

నాటుకోళ్ల పెంపకంతో జీవనోపాధి మెరుపరచుకోవాలి పదరః నాటుకోళ్ల పెంపకంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తూ గిరిజనులు జీవనోపాధిని మెరుగుపరచుకోవాలని కోనేరు సంస్థ ఫీల్డ్ కో ఆర్డినేటర్ సురేష్ గౌడ్‌అన్నారు. బుధవారం మండల పరిధిలోని చిట్లంకుంట గ్రామం...
Engineering Student raped by Auto Driver in Ghatkesar

యువతిపై అత్యాచారం.. కాలువలో పడేసి రాళ్లతో కొట్టారు…

  భోపాల్: ఓ అమ్మాయిపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను మురికి కాలువలో పడేసి రాళ్లతో దాడి చేసిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని బెతూల్ జిల్లా ఉమారియా ప్రాంతంలో జరిగింది. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేసి...

భారత్ లో కొత్తగా 13,823 కరోనా కేసులు….

ఢిల్లీ: భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 13,823 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 162 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ...

తెలంగాణలో కొత్తగా 267 కరోనా కేసులు….

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 267 కరోనా కేసులు నమోదుకాగా ఇద్దరు దుర్మరణం చెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసులు సంఖ్య 2.92 లక్షలకు చేరుకోగా 1583 మంది మృత్యువాతపడ్డారు. కరోనా...

ప్రేమ కోసం ప్రాణాలే వదిలారు

ఇరువురి తల్లిదండ్రులు నిరాకరించారు. తమ ప్రేమ సజీవమని అమరులై నిరూపించారు. ఆదిలాబాద్: తమ ప్రేమకు మరణం లేదని ప్రేమ సజీవమని ఓ ప్రేమజంట అమరులైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుడు మండలంలో చోటు చేసుకుంది.  కొంత...
Covaxin's booster dose demonstrates immunity

50% ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ పూర్తి

మిగతా వారందరికీ రెండు రోజుల్లో, రాష్ట్రానికి చేరుకున్న మరో 3.48 లక్షల కొవిషీల్డ్ డోసులు మంగళవారం 894 ప్రభుత్వ సెంటర్లలో 51,997 మందికి పంపిణీ స్వల్ప సమస్యలు తేలిన 51 మందిలో మగ్గురికి హాస్పిటల్ చికిత్స మార్చి...
6876 New Corona Cases Registered In Telangana

తగ్గిన కేసులు, మరణాలు

  24 గంటల్లో 10,064 కేసులు 137 మరణాలు, డెత్ రేట్ 1.44 శాతం న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల వరకల్లా 24 గంటల్లో కొత్తగా 10,064...
Oncologist Dr. Shanta passes away

ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ శాంత కన్నుమూత

  చెన్నై: ప్రఖ్యాత అంకాలజిస్ట్, క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఛైర్‌పర్శన్ డాక్టర్ వి.శాంత మంగళవారం తెల్లవారు జామున 3.55 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆమె వయస్సు 93 ఏళ్లు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో...
love couple attempt suicide in hyderabad

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్: పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం దేగామ్ లో చోటుచేసుకుంది. యువకుడు గోడం శ్రీరామ్ మృతి చెందగా, యువతి పరిస్థితి విషమంగా ఉంది....
India reports 9531 new COVID19 cases

తెలంగాణలో మరో 256 మందికి కరోనా

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 256 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మహమ్మారి బారినపడి మరో ఇద్దరు మృతి చెందారు. అదే సమయంలో 298 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా...
13 labourers from Rajasthan killed in Surat

సూరత్ లో రోడ్డుప్రమాదం: 15మంది కూలీలు మృతి

ముంబై: గుజరాత్ లోని సూరత్ లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కోసాంబ అనే ప్రాతంలో రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న కూలీలపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 15...
Five Persons Died In Road Accident At Maharashtra

వలస నెత్తురోడిన రోడ్డు

గుజరాత్‌లో వలస కార్మికులపై నుంచి దూసుకుపోయిన ట్రక్కు ఏడాది పాప సహా 15 మంది దుర్మరణం సూరత్: పొట్ట చేత పట్టుకుని గుజరాత్‌కు వచ్చిన 14 మంది వలస కూలీలను, ఓ ఏడాది పాపను చావు...
Father sets Son on fire in Hyderabad

చదువుకోవడం లేదన్న కోపంతో కొడుక్కి నిప్పు

టివి చూస్తున్న కుమారుడిపై టర్పెన్‌టైన్ ఆయిల్ పోసి అగ్గిపుల్ల గీసిన తండ్రి, 60% గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చరణ్ హైదరాబాద్ కెపిహెచ్‌బిలో ఘటన మన తెలంగాణ/ కేపీహెచ్‌బి: తరచూ టీవీ చూస్తూ సరిగ్గా...
21 bike ambulances handed over to CRPF

21 బైక్ అంబులెన్సులు సిఆర్‌పిఎఫ్‌కు అందజేత

  న్యూఢిల్లీ: నక్సల్ ప్రభావిత మారుమూల ప్రాంతాలు, తిరుగుబాటు బాధిత ప్రాంతాలలో ఘర్షణల సందర్భంగా గాయపడిన సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని వైద్య చికిత్సల నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు డిఆర్‌డిఓ ప్రత్యేకంగా రూపొందించిన బైక్ అంబులెన్సులను...

Latest News