Home Search
చికిత్స - search results
If you're not happy with the results, please do another search
ప్రేమజంట ఆత్మహత్య…
అమరావతి: ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమూక ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉండవల్లి గ్రామ సమీపంలోని ఆనంతపద్మనాభస్వామి ఆలయం వెనుక భాగంలో ప్రేమజంట...
35మంది కార్మికుల కోసం కొనసాగుతున్న ఆపరేషన్
రిమోట్ సెన్సింగ్ పరికరాలతో ముందుకు వెళ్తున్న రెస్క్యూ బృందాలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో చిక్కుకున్నట్టు భావిస్తున్న 25-35మంది కార్మికుల్ని బయటకు తీసేందుకు కేంద్ర, రాష్ట్ర రెస్కూ బృందాలు తమ ప్రయత్నాలను ముమ్మరం...
భర్త వైద్య ఖర్చుల కోసం బిడ్డను తాకట్టు పెట్టిన తల్లి
గంజాం: భర్త వైద్య ఖర్చుల కోసం కన్నకొడుకునే వదులుకునేందుకు ఓ తల్లి సిద్దమైంది. ఈ దయనీయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న భర్త కోసం పొత్తిళ్లలోని 5నెలల కొడుకును రూ.10వేలకు తన...
రాష్ట్రంలో మరో 157 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో 29,666 మందికి కరోనా పరీక్షలు చేయగా 157 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా ఒకరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు....
భారత్ లో కొత్తగా 11,067 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో రోజు రోజు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 11067 కేసులు నమోదుకాగా 94 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1.08 కోట్లకు...
వికటించిన కరోనా వ్యాక్సిన్… అంగన్వాడీ టీచర్ మృతి
భద్రాద్రి: కరోనా వికటించి అంగన్ వాడీ టీచర్ మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావు పేట మండలం నందిపాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నాలుగు రోజుల క్రితం...
చెన్నై చేరుకున్న శశికళ
ఫోన్లో రజనీకాంత్ పరామర్శ
చెన్నై: అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవించిన తర్వాత కొవిడ్ చికిత్సను పూర్తి చేసుకుని బెంగళూరు నుంచి బయల్దేరిన ఎఐఎడిఎంకె బహిష్కృత నాయకురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత...
తెలంగాణలో కొత్తగా 149 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24గంటల్లో 149 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో కరోనాతో ఒకరు మృతి చెందగా, 186 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల...
ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం…
లక్నో: ఉత్తర ప్రదేశ్లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వారణాసి-జౌన్పూర్ సరిహద్దు ప్రాంతంలో ట్రక్కు-వాహనం డీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు....
కారు – బైక్ ఢీ: ఒకరు మృతి
జనగామ: లింగాలఘనపురం మండలం పటేల్గూడెం కాలనీ క్రాసింగ్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ-సూర్యాపేట రహదారిపై బైకును వెనుక నుంచి ఎపి16డి ఎల్వొ459 నంబర్ గల కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...
హోంగార్డును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అరెస్ట్
శంషాబాద్ : వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో హోంగార్డును ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన బైక్ రైడర్ను శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల...
రాష్ట్రంలో మరో 161 మందికి కరోనా
హైదారబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24గంటల్లో 161 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో ఒకరు మృతి చెందగా, మరో 147 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో...
ఆగిఉన్న లారీని ఢీకొన్నబైక్: ఒకరు మృతి
హైదరాబాద్: సంగారెడ్డి ట్రాన్స్ కో కార్యలయం వద్ద శనివారం ఉదయం రోడ్డుప్రమాదం సంభవించింది. ఆగిఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స...
2.95 లక్షలు దాటిన కరోనా కేసులు
కొత్తగా మరో 169 మందికి వైరస్, ఒకరు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 31, జిల్లాల్లో 138 పాజిటివ్లు
2,95,270 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,95,270కి చేరుకుంది. అయితే...
తండ్రి, మనవరాలిని చంపి… మైనర్ పై సామూహిక అత్యాచారం
రాయ్పూర్: తన దగ్గర పని చేసే పశువుల కాపరిని, మనవరాలిని యజమాని చంపి కూతురుపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో జరిగింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి...
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
సిద్దిపేట: ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు ఘోరరోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలోని జగదేవ్ పూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఆటోను ఎదురుగా వస్తున్న...
రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీకి జైలు శిక్ష
మాస్కో: విషప్రయోగానికి గురై జర్మనీలో చికిత్స పొందిన కాలంలో ప్రొబేషన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీకి రెండున్నరేళ్లకు పైగా జైలు శిక్ష విధిస్తూ రష్యా కోర్టు బుధవారం...
బస్సు- ఆటో ఢీకొని మహిళ మృతి
దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలం చౌదరిపల్లి వద్ద బుధవార మధ్యాహ్నం రోడ్డుప్రమాదం జరిగింది. బస్సు- ఆటో ఢీకొని మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. చిన్నారులను...
రాష్ట్రంలో మరో 185 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్-19 విజృంభణ భారీగా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24గంటల్లో 185 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ వైరస్ బారిన పడి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో...
దేశంలో కొత్తగా 11,039 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 7,21,121 మంది శాంపిళ్లను పరీక్షించగా 11,039 మందికి కరోనా మహమ్మారి సోకింది. అదే సమయంలో 14,225 మంది కోలుకున్నారు. మరో...