Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో బీఎస్పీతోనే సామాజిక న్యాయం దక్కుతుంది : డా. ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ : సమాజంలోని అన్ని పేద వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలంటే బీఎస్పీతోనే సాధ్యమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో పార్టీ...
ఆంబోతులా రంకెలేస్తున్న అరవింద్ : ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ : కాంగ్రెస్ మనసులో ఉన్న మాటనే టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బయట పెట్టారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం...
ఎన్డిఎలో చేరితే జెడిఎస్లో చీలిక అనివార్యం
తిరువనంతపురం: ఎన్డిఎలో చేరిక కోసం ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఆహ్వానం కోసం మాజీ ప్రధాని, జెడిఎస అధినేత హెచ్డి దేవె గౌడ ఒక పక్క ఎదురుచూస్తుండగా ఈ చర్యను వతిరేకిస్తున్న జెడిఎస్...
బెంగళూరు భేటీపై దృష్టి మళ్లించేందుకే ఇడి దాడులు: స్టాలిన్
చెన్నై: ప్రతిపక్షాల రెండు రోజుల బెంగళూరు సమావేశాల నుంచి దృష్టి మళ్లించడానికే తమిళనాడు మంత్రి కె పొన్ముడిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) జరిపిన దాడుల అసలు ఉద్దేశమని, ఇడి చర్యలను తమ పార్టీ న్యాయపరంగా...
అవినీతి జరిగితే సిబిఐతో విచారణ చేసుకోవచ్చు: ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: రోడ్ల భవనాల శాఖలో వేల కోట్ల అవినీతి జరిగిందని బిజెపి ఎంపి అరవింద్ ఆరోపణలు చేయడంతో మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. డబుల్ బిల్లింగ్కు ఆస్కారమే లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి...
విపక్షాల బెంగళూరు భేటీకి కుమారస్వామి దూరం
బుంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో జులై 17, 18 తేదీలలో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి జనతా దళ్(ఎస్) హారుకావడం లేదు. బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో జరిగే ఈ సమావేశానికి రాష్ట్రంలోని...
నేడు బెంగళూరుకు సోనియా..విపక్షాల ఐక్యతకు కొత్త ఊపు
న్యూఢిల్లీ: అది 2004 సంవత్సరం జనవరి 1వ తేదీ. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన 10 జన్పథ్ నివాసం నుంచి కాలినడకన అక్కడకు కొద్ది దూరంలోనే ఉన్న లోక్ జనశక్తి పార్టీ...
రేవంత్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్
కాంగ్రెస్ పార్టీ తీరుపై రైతు వేదికల్లో తీర్మానాలు
* ప్రతి రైతు వేదికలో వెయ్యి మందికి తగ్గకుండా రైతుల సంతకాలతో తీర్మానం
* కెసిఆర్ది మూడు పంటల నినాదం... కాంగ్రెస్దేమో మూడు గంటల కరెంట్ విధానం
*...
బల ప్రదర్శన..
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న నేపథ్యంలో అధికార ఎన్డిఎ, ప్రతిపక్ష పార్టీలు వచ్చే వారం మొదట్లో బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఎన్డిఎ మంగళవారం ఎన్డిఎ మెగా మీట్ను ఏర్పాటు చేయగా,...
ఒకటే పనికి రెండుసార్లు నిధులు
సిబిఐ దర్యాప్తు జరిపించాలని బిజెపి రాష్ట్ర బాధ్యుడు తరుణ్ చుగ్ డిమాండ్
హైదరాబాద్ : ఒకే పనిని వేరువేరు పథకాల కింద చూపి, వాటికి రెండుసార్లు నిధులు రాబట్టి, స్వాహా చేయడం విస్మయానికి గురిచేస్తుందని...
చంద్రబాబు ఏజెంట్ రేవంత్రెడ్డి:వంటేరు ప్రతాప్రెడ్డి
గజ్వేల్: ప్రతిపక్ష పార్టీలైన కాం గ్రెస్, బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరు విడ్డూరంగా ఉం దని ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు. ఆదివారం సిఎం క్యాంపు...
గాంధీ భవన్లో గాడ్సె రూపంలో రేవంత్రెడ్డి దూరాడు
జగిత్యాల: రేవంత్రెడ్డి గాడ్సె రూపంలో గాంధీభవన్లో దూరాడని, బిజెపితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు...
హమ్ ఆప్కే హై… బెంగళూరు విపక్ష భేటీకి ఆప్
న్యూఢిల్లీ : బెంగళూరులో సోమ, మంగళవారాలలో జరిగే ప్రతిపక్షాల భేటీకి ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) హాజరు కానుంది. ఈ విషయాన్ని పార్టీ నేత రాఘవ ఛద్ధా ఆదివారం విలేకరులకు తెలిపారు. పార్టీ రాజకీయ...
ధరల నియంత్రణలో కేంద్రం విఫలం
టమాటా రేట్లే ప్రత్యక్ష ఉదాహరణ
సంఘ్ పరివార్ వల్లే మణిపూర్లో మంటలు - తెలుగు రాష్ట్రాల్లోకి బిజెపిని రానివ్వం
మతోన్మాద, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వచ్చే వారితో కలిసి పనిచేస్తాం
సిపిఎం రాష్ట్ర కమిటీ...
అసోంలో ‘మియా’ల రాజకీయం
గౌహతి: అసోంలో కూరగాయాల ధరలు ఆకాశాన్నంటడానికి ‘మియా’( బెంగాలీ మాట్లాడే ముస్లిం వ్యాపారులు)లే కారణమంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార, ప్రత్యర్థి పార్టీల మధ్య మాటల యుద్ధానికి...
ఎన్డిఎలో చేరికపై జెడి(ఎస్)తో చర్చలు
హుబ్బళ్లి: వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికలకు ముందు జెడి(ఎస్) జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డిఎ)లో చేరడానికి సంబంధించి బిజెపి, జెడి(ఎస్)ల మధ్య చర్చలు జరుగుతున్నాయని, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత...
ఢిల్లీ ఆర్డినెన్స్పై కాంగ్రెస్ వ్యతిరేకత
న్యూఢిల్లీ : ఢిల్లీలో కార్యనిర్వాహక అధికారుల సేవలు, వారి పర్యవేక్షణపై కేంద్రం తలపెట్టిన ఆర్డినెన్స్ను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో వ్యతిరేకిస్తుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఆదివారం విలేకరులకు...
శివార్ల హర్యానా యుపిల నుంచి పొగలు ఇప్పుడు వరదలు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీకి పొగ కాలుష్యం , ఇప్పటి వరదల ఉధృతి వెనుక పార్టీల రాజకీయాలు ప్రధాన కారణంగా మారాయి. హర్యానా, యుపిల నుంచి పంటవ్యర్థాలను పెద్ద ఎత్తున కాల్చివేయడంతో...
తిరిగి పుంజుకుంటాం: సిపిఎం
కోల్కతా : ఇటీవలి బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వామపక్షాలకు ఆశాజనకంగా ఉన్నాయని సిపిఎం తెలిపింది. తమ పార్టీ తిరిగి పుంజుకుంటుందని పలు ప్రాంతాల్లో ఎన్నికల తీరు స్పష్టం చేసిందని సిపిఎం...
కాంగ్రెస్ స్థానం కీలకం…విపక్ష నేతపై తొందరెందుకు
న్యూడిల్లీ : ప్రతిపక్ష పార్టీలలో కాంగ్రెస్కు ఉన్న విశిష్టత తిరుగులేనిదని, ఇది ఎప్పుడూ స్పష్టం అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం తెలిపారు. సోమవారం బెంగళూరులో జరిగే ప్రతిపక్షాల సమావేశం నేపథ్యంలో...