Home Search
కోవిడ్ చికిత్స - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే.. జ్వరం ఉంటే టెస్ట్లు
రంగంలోకి 26వేల ఆశావర్కర్లు, 8వేల ఎఎన్ఎంలు
క్వారంటైన్ నుంచి తప్పించుకుంటే కేసులు నమోదు
విదేశాల నుంచి వచ్చే వారికి జియోట్యాగ్లు
సెక్రటేరియట్లో మరో కమాండ్ కంట్రోల్ సెంటర్
కోవిడ్19 పై కీలక నిర్ణయాలు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
తెలంగాణలో…లాక్డౌన్… రెండోరోజు
రోడ్లపైకి వచ్చినవారికి క్లాస్ తీసుకున్న కలెక్టర్
రా.7 గం.ల నుంచి ఉ. 6 గం.ల వరకు బయటకు రావొద్దు
టూవీలర్పై ఒక్కరే వెళ్ళాలి... అంబులెన్స్ల్లో ప్రయాణికులు
డిఎస్పిపై కేసు... విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా
అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద...
తెలంగాణలో 33కు చేరిన కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా(కోవిడ్-19) వైరస్ కేసులు సంఖ్య 33కు చేరుకుంది. సోమవారం ఒక్క రోజే కొత్తగా ఆరు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారిలో...
రాష్ట్రంలో 19
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బాధితులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం మరో మూడు కొత్త కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం బాధితుల సంఖ్య 19 కి చేరింది. లండన్ నుంచి...
కరోనా మృతదేహం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సూచనలు విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని, మరణాల్ని అరికట్టేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు అహరహం శ్రమిస్తూ చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా రోగుల్ని ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా...
రాష్ట్రంలో 13 కరోనా కేసులు
ఇండోనేషియా బృందంలో ఏడుగురితో పాటు స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా, 12 మందికి ఐసొలేషన్లో చికిత్స
40 బస్సులతో ప్రయాణికులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తాం
వైద్యారోగ్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు
కోఠి కమాండ్ సెంటర్...
విజృంభిస్తోంది..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...
కరోనా నివారణకు ధన్వంతరి మహాయాగం
మనతెలంగాణ/తిరుమల ప్రతినిధి: కరోనా వ్యాధి విస్తరణకు అవకాశం లేకుండా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనానికి కంపార్ట్మెంట్లులో భక్తులు సమూహంగా వేచి ఉండే పద్దతికి టిటిడి స్వస్తిచెప్పింది. శ్రీ రామనవమి నాడు ఒంటిమిట్ట...
క్రమంగా కరోనా కోరలు
కేరళలో కొత్తగా ఆరు, కర్ణాటకలో మూడు, పూణెలో మరో 3 కేసులు నమోదు
31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూత
దేశంలో మొత్తం 59 మందికి కోవిడ్ 19 పాజిటివ్
ఇరాన్ నుంచి 58 భారతీయులు...
విజయవాడలో కరోనా కలకలం.. అనుమానిత కేసు నమోదు
విజయవాడ: ప్రాణాంతక వ్యాది కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచవ్యప్తంగా విజృంభిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో కరోనా పాజిటీవ్ కేసు నమోదు కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు....