Home Search
కోవిడ్ చికిత్స - search results
If you're not happy with the results, please do another search
ఐజి కుమారుడికి కరోనా..
మనతెలంగాణ/హైదరాబాద్ః ఆంధప్రదేశ్లోని అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారి(ఐజి) కుమారుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. పోలీసు ట్రైనింగ్ సెంటర్లో ఐజిగా ప్రస్తుతం కోవిడ్ నియంత్రణ ప్రత్యేకాధికారిగా అనంతపురంలో...
7 కొత్త కేసులు
ఇవాళ 35 మంది డిశ్చార్జ్
1016కు చేరిన బాధితులు
11జిల్లాల్లో జీరో కేసులు, చెస్ట్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రబృందం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా ఏడు కరోనా కేసులు నమోదుకాగా, 35 మంది డిశ్చార్జ్...
టీకా వస్తోంది!
కోతులపై ప్రయోగం సక్సెస్ మనుషులపై గత వారం
రోజులుగా ట్రయల్స్ ప్రారంభం అంతా అనుకున్నట్టు
జరిగితే సెప్టెంబర్లో మార్కెట్లోకి కరోనా వ్యాక్సిన్
పరిశోధనలో ముందున్న ఆక్స్ఫర్డ్, సిరం కంపెనీతో
భాగస్వామ్యం రెండో దఫా క్లినికల్ ట్రయల్స్లో
రెమ్డెసివిర్ చికిత్సలో పాజిటివ్...
నిలోఫర్లో నర్సుకు పాజిటివ్.. క్వారంటైన్కు కుటుంబసభ్యులు
మన తెలంగాణ,హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) వైద్య సిబ్బందిని కూడా వదలడంలేదు. వారం రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో డాటా ఎంట్రీ ఆపరేటర్తోపాటు ఒక వైద్యుడు, ఇద్దరు నర్సులకు మహమ్మారి సోకింది. దీంతో...
పంజాబ్ లో మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు
ఛండీఘర్:దేశవ్యాప్తంగా కరోనా వైరస్(కోవిడ్-19) మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ గడవు మే 3తో ముగియనుంది. పంజాబ్ లో...
ప్లాస్మాథెరపీ ప్రమాదకరం
నిర్ధారణ కాకుండా అనుసరించడం కరోనా బాధితుడి ప్రాణాలకే ప్రమాదం
కేంద్రం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కరోనా సోకిన వారికి వ్యాధి నయం చేసేందుకు పలు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్న ప్లాస్మా థెరపీపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన...
రెండు కేసులే
ఆ రెండు పాజిటివ్లు జిహెచ్ఎంసిలోనే
1003కు చేరిన కరోనా బాధితులు 16 మంది డిశ్చార్జి, చికిత్స తీసుకుంటున్న 646 మంది ప్లాస్మా ఇచ్చేందుకు 15 మంది అంగీకారం
గాంధీ ఆసుపత్రిలో మాంసాహారానికి అనుమతి...
భారత్ లో 28,074 కరోనా కేసులు.. 884 మంది మృతి
న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నా..మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 28,074 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం...
80% కేసుల్లో లక్షణాలే లేవు!
ముంబయి/జైపూర్: దేశమంతా కంటికి కనిపించని శత్రువు కరోనా మహమ్మారితో పోరాడుతుంటే ఇప్పుడది కంటికే కాదు వైద్యులకు కూడా అంతుపట్టనిదిగా మారిపెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడేలా చేస్తోంది. మహారాష్ట్రలో కరోనా బారిన పడిన...
క్రరోనాపై ఇది జనతాపోరు
మన్ కీ బాత్లో ప్రధాని మోడీ
ప్రపంచానికి భారత్ ఆదర్శం
మన ఘన విజ్ఞానానికి ప్రచారం
న్యూఢిల్లీ : కరోనాపై పోరులో భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రధాని మోడీ తెలిపారు. ఈ...
దేశంలో 24 గంటల్లో 1,975 కరోనా కేసులు
న్యూఢిల్లీః దేశంలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,975 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా...
కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయండి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లలో మే 3వ తేదీ వరకు దుకాణాలు తెరవొద్దని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్ డౌన్ సడలింపు మార్గదర్శకాలను...
ఢిల్లీలో ప్లాస్మా థెరపీ సక్సెస్
న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్లాస్మా థెరపీ ప్రక్రియతో కరోనాపై విజయం సాధించారు. కరోనాతో విషమ పరిస్థితిలో ఉన్న నలుగురు రోగులు ప్లాస్మా థెరపీతో దాదాపుగా కోలుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి...
కేసులు తగ్గుతున్నాయి
ప్లాస్మాథెరఫీకి అనుమతి వచ్చింది
కొత్తగా 13 కేసులు, 29 మంది డిశ్చార్జ్
983కు చేరుకున్న కొవిడ్ బాధితుల సంఖ్య
కొన్ని కుటుంబాలతోనే అత్యధిక కేసులు
మీడియా సమావేశంలో మంత్రి ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్లాస్లాథెరఫీకి అనుమతి...
వైద్య సిబ్బందిపై దాడి చేస్తే ఏడేళ్ల జైలు
లక్షనుంచి రూ.5 లక్షల దాకా జరిమానా
బెయిలుకు అవకాశం లేని కేసులు
ఆస్తినష్టం కలిగిస్తే రెట్టింపు వసూలు
కఠిన ఆర్డినెన్స్కు కేంద్రమంత్రివర్గం
ఆమోదం n కరోనా వారియర్స్కు
రూ.50 లక్షల ఆరోగ్య బీమా
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై యావద్దేశం...
నిపుణుల సలహా మేరకు ప్లాస్మాథెరపీపై ఆలోచిస్తాం: మంత్రి ఈటల
ప్లాస్మాథెరఫీకి అనుమతి ఇవ్వాలని మంత్రిని కోరిన విర్కో బయోటెక్ సంస్థ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రోగులకు ప్లాస్మాథెరఫీ చికిత్సపై నిపుణుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు....
వైద్యులపై దాడి చేస్తే 7ఏళ్ల వరకు జైలు శిక్ష: ప్రకాశ్ జవదేకర్
న్యూఢిల్లీ: వైద్య సిబ్బందిపై దాడి చేస్తే సహించేది లేదు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బుధవారం కరోనా నియంత్రణ, లాక్ డౌన్ ప్రభావం, దేశ ఆర్థిక పరిస్థితి, తదుపరి చర్యలపై కేంద్ర...
ప్లాస్మా థెరపీ సక్సెస్.. ఢిల్లీలో కోలుకున్న కరోనా బాధితుడు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ను నివారించడంలో భాగంగా ప్రవేశపెట్టిన ప్లాస్మా చికిత్స సత్ఫలితాలనిస్తోంది. వారం రోజుల క్రితమే దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కాగా ఢిల్లీలో తొలి విజయం నమోదైంది. 49 ఏళ్ల...
కరోనా వైరస్ సోకి ఎసిపి మృతి..
లుథియానా: పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో మహ్మమారి కరోనా వైరస్(కోవిడ్-19) ఓ పోలీసు అధికారిని బలి తీసుకుంది. ఏప్రిల్ 13న ఎసిపి అనిల్ కుమార్ కోహ్లీ(52)కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వెంటనే సద్గురు...
300 దాటిన కరోనా మరణాలు
300 దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 51 మంది మృతి
9,352కు పెరిగిన పాజిటివ్ కేసులు
మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలో భారీగా పెరిగిన బాధితులు
ముంబయిలో భయపెడుతున్న ధారవి మురికి వాడ
పరిస్థితి అదుపులోనే ఉందన్న కేంద్రం
న్యూఢిల్లీ: భారత్లో...