Monday, May 20, 2024
Home Search

అమృత్ సర్ - search results

If you're not happy with the results, please do another search
Sajjan singh plant tree

గ్రీన్ ఇండియా చాలెంజ్.. మొక్కలు నాటిన సిక్కు హెరిటేజ్ ఫౌండేషన్ కన్వీనర్

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారబించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ వేదకుమార్ మణికొండ విసిరిన చాలెంజ్ స్వీకరించి ఉస్మానియా...
Former Governor RL Bhatia dead in Punjab

మాజీ గవర్నర్ భాటియా కన్నుమూత

ఛండీఘడ్ : పంజాబ్ రాష్ట్రంలో మాజీ గవర్నర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆర్‌ఎల్‌. భాటియా (100) కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తీవ్ర అసౌకర్యానికి గురికావడంతో కుటుంబీకులు అమృత్‌సర్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్‌కు...
Farmers protest enters 17th day

17వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన

న్యూఢిల్లీ: కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళనలు 17వ రోజుకు చేరుకున్నాయి. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం దిగిరాకుంటే ఆందోళనలు...
Three dead four injured after roof of building collapses

భవనం పైకప్పు కూలి ముగ్గురు మృతి

పంజాబ్: దేశంలో కురుస్తున్న వర్షాలు కొందరి కుటుంబాల్లో విషాదాలను నింపుతున్నాయి. తాజాగా అమృత్ సర్ లో భవనం పైకప్పు కూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు....

విదేశాల నుంచి వచ్చేవారికి చార్జీలు నిర్ణయించిన కేంద్రం…

  కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు మే 7నుంచి 64 విమానాల్లో తరలింపు లండన్ నుంచి ఢిల్లీకి ఒక్కొక్కరికి రూ.50 వేలు కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి ఏర్పడింది. భారతీయులు...
Teacher

71 వేల టూత్‌పిక్స్‌తో జాతీయ జెండా….

  ఛండీగఢ్: పంజాబ్‌లోని అమృత్ సర్‌లో ఓ ఉపాధ్యాయుడు 71 వేల టూత్‌పిక్స్‌తో తయారు చేసిన జాతీయ జెండా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 71 వేల...
49 drones seized on Pak border

పాక్ సరిహద్దులో 49 డ్రోన్లు స్వాధీనం

ఎంసిసి అమలు కాలంలో బిఎస్‌ఎఫ్ చర్య న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం సాగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసిసి) అమలులో ఉన్న ఈ అరవై రోజుల్లో భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ...

పాక్ అణు బాంబు కొనేవారే లేరు

పాకిస్తాన్ వద్ద అణు బాంబు ఉందన్న కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఆక్షేపించారు. జనాన్ని భయపెట్టేందుకు కాంగ్రెస్ మార్గాలను అన్వేషిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు....

బిజెపిది సంపన్నుల ఎజెండా

మనతెలంగాణ ప్రతినిధి : బిజెపి అజెండాలో పేదలు, కార్మికులు ఉండరని, పెద్ద గద్దలు అంబానీలు, అదానీలు ఉంటారని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ ఆరోపించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం రోడ్‌షో...

చిక్కుల్లో కేజ్రీవాల్

న్యూఢిల్లీ: నిషిద్ధ ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ నుంచి రాజకీయ నిధులు స్వీకరించారన్న ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్‌ఎఐ దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా సిఫార్సు...

కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నిండట!

మనతెలంగాణ/హైదరాబాద్/వరంగల్ : కాం గ్రెస్ అడ్డగోలు హామీలు చూసి మోసపోతే తెలంగాణ ప్రజలకు మళ్లీ గోస వచ్చిందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రా వు ఆరోపించారు. ఎన్నికల బరిలో ఉన్న మరో...

పంజాబ్ రైతుల ఆందోళన.. 54 రైళ్లు రద్దు

అరెస్టయిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ రైతులు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా వరుసగా నాలుగో రోజు పంజాబ్ లోని శంభు రైల్వే స్టేషన్ రైల్వేట్రాక్‌పైకి భారీ సంఖ్యలో...
BJP Manifesto released

14 వాగ్థానాలతో బిజెపి మేనిఫెస్టో విడుదల

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ (బిజెపి) ఆదివారం తమ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో తమ మేనిఫెస్టోను వెలువరిస్తున్నట్లు...
BJP releases Modi ki guarantee Manifesto

మరో 5 ఏళ్లు ఉచిత రేషన్

ఇంటింటికి గ్యాస్ పైప్ కనెక్షన్ పిఎం సూర్యఘర్ ద్వారా ఉచిత విద్యుత్ ముద్ర యోజన రుణపరిమితి రూ.20లక్షలకు పెంపు దేశం నలుదిక్కులకు బుల్లెట్ రైలు ఆయుష్మాన్ పరిధిలోకి ట్రాన్స్‌జెండర్లు మోడీకీ గ్యారంటీ పేరిట బిజెపి...
jallianwala bagh massacre incident

చీకటి రోజు

1919, ఏప్రిల్ 13 భారత దేశ చరిత్రలో దుర్దినం. బ్రిటిష్ పాలకుల దమనకాండకు పరాకాష్ఠగా, చరిత్ర సాక్ష్యంగా నిలిచిన చీకటి దినం. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటన...

‘విషం’ తాగుతున్న పల్లె జనం

భూమి మీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపురూపమైన వరం. ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు...
Over 1k Amrit Bharat trains manufactured: Ashwini Vaishnav

గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి: రైల్వే మంత్రి

రానున్న ఏళ్లలో వెయ్యికి పైగా అమృత్ భారత్ రైళ్ల తయారీ గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి వందే భారత్ రైళ్ల ఎగుమతికీ యత్నం వచ్చే ఐదేళ్లలో తొలి రైలు ఎగుమతి రైల్వే శాఖ...

విప్లవ కిశోరం చంద్రశేఖర్ ఆజాద్

నేడు సమాజంలో సామాజిక స్పృహ కొరవడుతోంది. చదువు, ఉద్యోగం, కుటుంబం తప్ప సమాజం, దేశం కోసం పని చేయాలనే తపన తగ్గిపోతోంది. నాకేంటి? అనే స్వార్థం ఆవరిస్తోంది. చుట్టూ అన్యాయం జరుగుతున్నా, నిర్బంధం...
Farmers should not use tractor Trolleys on highways: Punjab HC

హైవేలపై ట్రాక్టర్లను ఎలా నడుపుతారు: రైతులను ప్రశ్నించిన హైకోర్టు

చండీగఢ్: మోటారు వాహనాల చట్ట నిబంధనల ప్రకారం ట్రాక్టర్ ట్రాలీలను హైవేలలో నడపడానికి వీల్లేదని పంజాబ్, హర్యానా హైకోర్టు మంగళవారం ఆందోళన చేస్తున్న రైతులకు తెలిపింది. ప్రాథమిక హక్కుల గురించే కాదు రాజ్యాంగ...
President Murmu embarks on metro ride in Delhi

ఢిల్లీ మెట్రో రైలులో రాష్ట్రపతి ముర్ము ప్రయాణం

భద్రత కాన్వాయ్‌ను విడిచిపెట్టి సామాన్య ప్రయాణికురాలిలా ... న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ఢిల్లీ మెట్రో రైలు, షటిల్ బస్ సర్వీస్ ల్లో ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. ఢిల్లీ...

Latest News