Home Search
ఆత్మాహుతి దాడి - search results
If you're not happy with the results, please do another search
ముగిసిన జవహరి అధ్యాయం
సంపాదకీయం: బిన్ లాడెన్ హతుడైన తర్వాత నుంచి అల్ ఖైదాకు నాయకత్వం వహిస్తున్న అల్ జవహరిని, అఫ్ఘానిస్తాన్లోని అతడి స్థావరంపై డ్రోన్ దాడి చేసి అమెరికా హతమార్చింది. ప్రపంచ టెర్రరిస్ట్ నేతల్లో అగ్రగణ్యుడైన...
రాజీవ్ గాంధీ హత్య కేసు… దోషి పేరరివాళన్ విడుదలకు సుప్రీం ఓకే
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు బుధవారం కీలక ఆదేశాలిచ్చింది. ఈ కేసులో మూడు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి ఎ.జి పేరరివాళన్...
పాక్ నుంచి చైనా టీచర్ల నిష్క్రమణ
కరాచీ: పాకిస్తాన్లో ఇటీవల తమపై జరిగిన హింసాత్మక దాడుల నేపథ్యంలో చైనా అధికార భాష మాండరిన్ను పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాలలో బోధిస్తున్న చైనా ఉపాధ్యాయులు చైనా ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు తమ స్వదేశాలకు...
కాబూల్ ఎయిర్పోర్టుపై ఉగ్రదాడుల ముప్పు
అమెరికా అధ్యక్షులు బైడెన్ హెచ్చరికలు
వాషింగ్టన్: వచ్చే 24 నుంచి 36 గంటలలో కాబూల్ ఎయిర్పోర్టుపై ఉగ్రవాదుల దాడి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఆదివారం హెచ్చరించారు....
కాబూల్ ఎయిర్పోర్టులో పేలుళ్లు
18 మంది దుర్మరణం
విమానాశ్రయం వద్ద, సమీప హోటల్ వద్ద జంట పేలుళ్లు
ముగ్గురు అమెరికన్ సైనికులు సహా పలువురికి గాయాలు
ఆత్మాహుతి దాడే : అమెరికా
కాబూల్: అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోని హ మిద్ కర్జాయ్ అంతర్జాతీయ...
పాక్లో మానవ బాంబు పేలుడు
ఇద్దరు పిల్లలు మృతి, ముగ్గురికి గాయాలు
కరాచి: పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో శుక్రవారం చైనా జాతీయులను తీసుకువెళుతున్న ఒక వాహనంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పిల్లలు మరణించగా ఒక చైనా జాతీయుడితోసహా ముగ్గురు...
కశ్మీర్ లో భారీ ఎన్కౌంటర్
జైషే చీఫ్ మసూద్ బంధువు లంబూ హతం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో భద్రతా దళాలు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్...
అశ్రఫ్ఘనీ దిగిపోతేనే శాంతి ఒప్పందం
నూతన ప్రభుత్వంతోనే సంప్రదింపులు : షరతులు విధించిన తాలిబన్లు
ఇస్లామాబాద్: ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంతో శాంతి ఒప్పందానికి తాలిబన్లు మెలిక పెట్టారు. ఆఫ్ఘన్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న అధ్యక్షుడు అశ్రఫ్ఘనీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారం నుంచి...
ఢిల్లీలో భారీ పేలుళ్లకు కుట్ర.. ఉగ్రవాది అరెస్ట్
ఉగ్రవాది ఇంట్లో పెద్దమొత్తంలో పేలుడు సామగ్రి స్వాధీనం
ఢిల్లీలో భారీ పేలుళ్లకు కుట్ర
ఆ పని మంచిది కాదంటే వినలేదు: ఉగ్రవాది భార్య
న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఐఎస్ఐఎస్...
2020కి స్వాగతం
ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతూ ఉండే నిరంతర చలన శీలి కాలం. దాని అడుగులంటి అడుగేయగలిగేవారే చైతన్య దీప్తులుగా వెలుగుతారు. కాలాన్ని వెనక్కి నడిపించాలనుకునేవారు మాత్రం చతికిలబడతారు. కొద్ది గంటల క్రితం కనుమరుగైపోయి కాలగర్భంలో...
ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ల వర్షం..
ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ల వర్షం
75 డ్రోన్లతో రాజధాని కీవ్ లక్షంగా దాడి
ఉక్రెయిన్పై సైనిక చర్య తర్వాత ఇదే అతిపెద్ద డ్రోన్ దాడి
చాలావరకు డ్రోన్లను కూల్చేశామని ఉక్రెయిన్ ప్రకటన
కీవ్: ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడింది. ఏకంగా...
పాకిస్తాన్లో పేలుడు: ఐదుగురి మృతి
ఇస్లామాబాద్: వాయువ్య పాకిస్తాన్లో శుక్రవారం పోలీసులే లక్షంగా జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు మరణించారు. అయితే ఈ దాడికి ఎవరు బాధ్యులో తెలియరాలేదు.
బాంబు పేలుడు జరిగిన డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరం అఫ్ఘానిస్తాన్కు...
ఇజ్రాయెల్పై ఇరకాటంలో ఇండియా
ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రమూకల మధ్య వారం రోజులుగా జరుగుతున్న భీకర పోరు భారత రాజకీయాలలో మరోసారి 2024 ఎన్నికల ముందు ఉగ్రవాదంపై పోరును ఓ ప్రధాన అంశంగా తెరపైకి తీసుకొస్తున్నది. ఇజ్రాయెల్లో ఉగ్రదాడిపై...
పుల్వామా అమరుల కుటుంబాలకు రూ.2. 94 కోట్ల పరిహారం : కేంద్రం
న్యూఢిల్లీ : పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులకు స్థాయిని బట్టి రూ. 1.56 కోట్ల నుంచి 2.94 కోట్ల పరిహారం అందజేశామని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ బుధవారం పార్లమెంట్లో వెల్లడించారు....
సుప్రీం మానవత
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులు ఆరుగురిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు తీసుకొన్న నిర్ణయం మానవీయమైనది. ముప్పై సంవత్సరాలకు పైగా శిక్ష అనుభవించిన తర్వాత సత్ప్రవర్తన ఆధారంగా సుప్రీంకోర్టు వీరి...
రష్యా సేనలను అడ్డుకుంటున్న ఉక్రెయిన్
ఉక్రెయిన్: జపోరిజ్జియాలోని నివాస భవనాలపైకి గురువారం తెల్లవారుజామున ఏడు రష్యన్ రాకెట్లు దూసుకెళ్లాయి, ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఐరోపాలోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్కు సమీపంలో ఉన్న నగరంలో కనీసం ఐదుగురు చిక్కుకున్నారని...
రష్యాలో ఐసిస్ బాంబర్ పట్టివేత
మాస్కో: భారత్లో దాడికి ప్రణాళిక రచించినందుకు రష్యా భద్రతా సంస్థ అదుపులోకి తీసుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాది తాను "భారత్లోని అధికార వర్గాల ప్రతినిధులలో ఒకరిని" లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద చర్యకు సిద్ధమవుతున్నట్లు అంగీకరించినట్లు...
జైష్ ఉగ్రవాదులు తవ్విన సొరంగం ఆచూకీ లభ్యం!
జమ్మూ: జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఒక క్రాస్ బోర్డర్ సొరంగాన్ని గుర్తించామని, త్వరలో జరగనున్న అమర్నాథ్ యాత్రకు అంతరాయం కలిగించేందుకు పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులు వేసిన ప్రణాళికలను...
నేడు జమ్మూకు ప్రధాని..
కశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత మొదటిసారి మోడీ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కనీవిని ఎరుగని భద్రతా ఏర్పాట్లు
న్యూఢిల్లీ/జమ్మూ: ప్రధాని మోడీ ఆదివారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ...
తల్లి తెలంగాణ ముద్దులపట్టి
ప్రాణాలను పణంగా పెట్టిన దీక్షాదివస్@12
కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అని నినదించిన ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టి సరిగ్గా నేటికి పన్నేండేళ్లు పూర్తయ్యింది.
మన తెలంగాణ/హైదరాబాద్/కరీంనగర్ : ఆనాడు కేసీఆర్ వేసిన...