Home Search
కేంద్ర మంత్రివర్గం - search results
If you're not happy with the results, please do another search
మోడీ పాలనలో దళితులకు పెద్దపీట: కొప్పుబాష
హైదరాబాద్: స్వతంత్ర భారతదేశ చరిత్రలో మోడీ ప్రభుత్వం 12 మంది ఎస్సీ ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించి అధికారంలో భాగస్వామ్యం చేసిందని బీజేపీ యస్సిమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పుబాష పేర్కొన్నారు. ఆదివారం...
రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పి తీరాల్సిందే.. పార్లమెంట్ లో రచ్చ..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ గత వారం లండన్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో రాజకీయ దుమారాన్ని లేపాయి. రాహుల్...
చట్టం ముందు అందరూ సమానమే: కిషన్ రెడ్డి
హైదరాబాద్: ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం కలిగేలా లిక్కర్ స్కామ్ చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జంతర్ మంతర్ ధర్నాకు నోటీసులకు సంబంధం లేదన్నారు....
మెగా కంటెయినర్ హ్యాండ్లింగ్ కోసం కాంట్రాక్ట్ అందుకున్న హిందుస్తాన్ ఇన్ఫ్రాలాగ్
దేశంలో నెంబర్ 1 అగ్రగామి పోర్ట్ దీన్దయాళ్ పోర్ట్ అథారిటీ, అంతర్జాతీయ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా 30 సంవత్సరాల రాయితీ కాలానికి అత్యాధునిక మెగా కంటెయినర్ టర్మినల్ను టునా టెక్రా, కాండ్లా వద్ద...
దక్షిణాదిపై వివక్ష ఎందుకు?
భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. భిన్న భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నా.. మనదంతా ఒకే దేశం. కానీ దేశాన్ని ఏలుతున్న పాలకులు భిన్నత్వాన్ని అణచివేస్తూ, ఏకత్వానికి ముప్పు తలపెడుతున్నారు. ప్రాంతం,...
రూపే, యుపిఐ లావాదేవీలకు రూ.2600 కోట్ల ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ : రూపే డెబిట్ కార్డ్లు, తక్కువ విలువ కల్గిన భీమ్యుపిఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు గాను కేంద్ర కేబినెట్ రూ.2,600 కోట్ల పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో...
మోడీజీ.. ‘చైనాపే చర్చ’ ఎప్పుడు?
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదంపై మోడీ ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ మరో సారి విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలోనే ‘చైనాపై చర్చ’ప్పుడు నిర్వహిస్తారంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...
గతి తప్పిన గవర్నరీయం!
సంపాదకీయం: గవర్నర్ ఆర్ఎన్ రవిని తక్షణమే వెనుకకు పిలిపించుకోవాలని (రీకాల్) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేయడానికి తమిళనాడు పాలకపక్షం డిఎంకె తీసుకున్న నిర్ణయం రాజ్భవన్లపై చిరకాలంగా వున్న వివాదాన్ని తిరిగి తెర...
ప్రైవేటుకు మరో ‘బంగారు బాతు’
సంపాదకీయం: ‘అమ్మకానికి భారత దేశం’ అనే భారతీయ జనతా పార్టీ పాలకుల ప్రియాతిప్రియమైన విధానంలో భాగంగా రైల్వే భూములను లీజు పద్ధతిలో ప్రైవేటు రంగానికి కట్టబెట్టేందుకు తెర లేచింది. రైల్వేలకు మరింత ఆదాయాన్ని...
బీహార్లో బిజెపి తప్పుటడుగు-నాడు, నేడు
తెర వెనుక మంత్రాంగంతో ప్రతిపక్షాల ప్రభుత్వాలు కుప్పకూల్చడంలో ఆరితేరిన బిజెపికి బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోలుకోలేని దెబ్బ తీశారు. బిజెపి అప్రమత్తంగా లేని సమయంలో ఆగస్టు 9న ఎన్డిఎ నుండి నిష్క్రమిస్తున్నట్లు...
శివసేనలో వారసత్వ పోరు!
2019లో తాము ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని 24 గంటల లోపుగానే కూల్చివేసి, తమ రాజకీయ ప్రత్యర్ధులైన్ ఎన్సిపి, కాంగ్రెస్ లతో చేతులు కలిపి ప్రభుతాన్ని ఏర్పాటు చేసిన థాకరేపై కక్ష తీర్చుకోవడానికి బిజెపికి...
5జి వేలానికి వేళాయే..
స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
జులై నెలాఖరుకల్లా వేలం
మొత్తం 72,097.85 మెగాహెడ్జ్ల రేడియో వేవ్లను 20 ఏళ్ల కాలానికి వేలం
న్యూఢిల్లీ: దేశంలో 5 జి సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మరో కీలక ముందడుగు...
ఇంగ్లీషుకు హిందీ ప్రత్యామ్నాయం కావాలి: అమిత్ షా
న్యూఢిల్లీ: ఇతర భాషలు మాట్లాడే రాష్ట్రాల పౌరులు పరస్పరం సంభాషించుకుంటే అది భారతీయ భాషలోనే ఉండాలని, స్థానిక భాషలకు ప్రత్యామ్నాయంగా కాకుండా, ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా...
ఎల్ఐసి ఐపిఒకు సెబీ గ్రీన్సిగ్నల్
31 కోట్ల ఈక్విటీ షేర్ల విక్రయం
పాలసీ హోల్డర్లకు 10 శాతం రిజర్వ్
న్యూఢిల్లీ : ఎల్ఐసి మెగా ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్...
ఎల్ఐసి ఐపిఒకు సెబీ గ్రీన్సిగ్నల్
31 కోట్ల ఈక్విటీ షేర్ల విక్రయం
పాలసీ హోల్డర్లకు 10 శాతం రిజర్వ్
న్యూఢిల్లీ : ఎల్ఐసి మెగా ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్...
ఎల్ఐసి ఐపిఓలో విదేశీ పెట్టుబడులు
20 శాతం ఎఫ్డిఐలను అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ: ఐపిఓకు దరఖాస్తు చేసుకున్న జీవిత బీమా సంస్థ( ఎల్ఐసి)లో విదేశీ పెట్టుబడుల(ఎఫ్డిఐ)ను అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి....
దేశపాలనలో ‘దక్షిణ’ పాత్ర ఎంత?
పన్నుల విషయాని కొస్తే దక్షిణ పాడియావును పితికి పాలు ఉత్తరాదికి పంచుతున్నట్లే ఉంది. తెలంగాణ ప్రభుత్వం పన్నుల రూపంలో కేంద్రానికిచ్చిన సొమ్ములో 2014 నుండి ఎన్నడూ 50% దాటలేదు. మంత్రి కెటిఆర్ అంటున్నట్లు...
వంట నూనెలు దిగొస్తున్నాయ్
కస్టమ్స్ సుంకాల తగ్గింపుతో ధరలు తగ్గుముఖం
మార్కెట్లో పల్లి నూనె లీటరు రూ.160
అదేబాటలో పొద్దుతిరుగుడు, పామాయిల్ ధరలు
నెయ్యి రేటు సుమారు రూ.40 తగ్గుదల
మనతెలంగాణ/హైదరాబాద్ : సల సల కాగుతూ వచ్చిన వంట...
పిఎంఓతో ఇసి చర్చలు అనధికారికమే
ఇందులో అనౌచిత్యం ఏమీ లేదు
మీడియా కథనాలపై అధికార వర్గాల వివరణ
న్యూఢిల్లీ: ముఖ్యమైన ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఎన్నికల కమిషన్, న్యాయమంత్రిత్వ శాఖ మధ్య అవగాహన లోపాన్ని భర్తీ చేయడం కోసం కేంద్ర ఎన్నికల...
సరోగసీ బిల్లుకు లోక్సభ ఆమోదం
రాజ్యసభ సవరణలకు ఆమోదం తెలిపిన దిగువసభ
న్యూఢిల్లీ: సరోగసీ(అద్దె గర్భం) నియంత్రణ బిల్లు2019కి ఆమోదం తెలిపిన అనంతరం లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. అజయ్మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్...