Home Search
కేంద్ర మంత్రివర్గం - search results
If you're not happy with the results, please do another search
సరోగసీ బిల్లుకు లోక్సభ ఆమోదం
రాజ్యసభ సవరణలకు ఆమోదం తెలిపిన దిగువసభ
న్యూఢిల్లీ: సరోగసీ(అద్దె గర్భం) నియంత్రణ బిల్లు2019కి ఆమోదం తెలిపిన అనంతరం లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. అజయ్మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్...
పార్లమెంట్ తొలిరోజే సాగు చట్టాల రద్దు బిల్లు
రైతు సమస్యలపై కమిటీ : కేంద్ర మంత్రి తోమర్
ట్రాకర్ ర్యాలీని రద్దు చేసుకున్న రైతులు
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలతో నూతన సాగు చట్టాలపై ఎట్టకేల కు దిగి వచ్చిన కేంద్రం పార్లమెం టు...
చెరుకు రైతులకు శుభవార్త
ఢిల్లీ: చెరుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. క్వింటాల్ చెరుకు మద్దతు ధర రూ.290 ఇవ్వాలనే కేంద్రం నిర్ణయం తీసుకుంది. గోధుమలపై రూ.40, బార్లీపై రూ.35 మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయించింది....
యడ్యూరప్ప నిష్క్రమణ
గత కొంత కాలంగా దట్టమైన మబ్బులు కమ్మిన కర్నాటక రాజకీయాకాశం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో ఫెళఫెళార్భాటాలతో కుంభవృష్టి కురిసినట్టయింది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప సోమవారం నాడు రాజీనామా చేశారు. దీనితో దక్షిణాదిలోని తొలి బిజెపి...
లడఖ్లో సెంట్రల్ యూనివర్శిటీకి కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్లో సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. ఉన్నత విద్యారంగంలో ప్రాంతీయ అసమానతలను తొలగించాలన్న లక్షంతో మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది....
పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి
లక్షలాది మంది రాస్తున్న యుపిఎస్సి తదితర పోటీ పరీక్షలను ఇంగ్లీష్, హిందీల్లోనే నిర్వహిస్తున్నారు ఇతర భాషల అభ్యర్థులు అనేక...
సచ్చీలురులకు స్థానమెక్కడ?
నేడు దేశ వ్యాప్తంగా చట్టసభలలో నేరచరితులు, సంపన్నుల సంఖ్య పెరిగిపోతోంది. అక్రమ పద్ధతులతో కోట్ల రూపాయలు సంపాదించిన నేరచరితులు, సంపన్నులతో పలు రాజకీయ పార్టీలు సహవాసం చేస్తున్నాయి. నేరారోపణలు ఉన్నవారు, ధనవంతుల నుంచి...
సవాళ్ల సుడిగుండంలో యోగి
మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో, రాజకీయంగా దేశ రాజకీయాలను నిర్దేశింపగల ఉత్తరప్రదేశ్లో ఒక విధమైన రాజకీయ అనిశ్చిత కనిపిస్తున్నది. పాలనా వైఫల్యాల గురించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాదరణతో...
అసోం కొత్త ముఖ్యమంత్రి
అసోంలో ఎట్టకేలకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సోమవారం నాడు జరిగింది. ముఖ్యమంత్రి పదవిని హిమంత విశ్వాస్ శర్మ చేపట్టారు. ఆయనతో పాటు 13 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు....
ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి పిఎల్ఐ పథకం
కేంద్ర క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలోని ఆహార తయారీ పరిశ్రమల రంగానికి(ఫుడ్ ప్రాసెసింగ్) రూ. 10,900 పెట్టుబడితో ఉత్పత్తితో ముడిపడిన రాయితీ(పిఎల్ఐ) పథకాన్ని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన...
‘విశిష్టత’ను కోల్పోతున్న బిజెపి
ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలలో జయాపజయాలను అటుంచితే ఒక రాజకీయ పార్టీగా, సైద్ధాంతికంగా, నాయకత్వపరంగా తనకు గల ‘విశిష్టత’ను భారతీయ జనతా పార్టీ కోల్పోతున్న...
టెలికాం పరికరాల ఉత్పత్తికి ప్రోత్సాహం
టెలికాం పరికరాల ఉత్పత్తికి ప్రోత్సాహం
ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహక పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
పథకానికి అయిదేళ్లలో రూ.12,195 కోట్ల కేటాయింపు
‘ఆత్మనిర్భర్ భారత్’ కింద ఎంఎస్ఎంఇలకు ప్రోత్సాహం
ఏప్రిల్ 1నుంచి పిఎల్ఐ అమలు
న్యూఢిల్లీ: దేశంలో త్వరలోనే 5జి...
సహజ వాయు సంస్కరణ
పెట్రోలియం, డీజెల్ మాదిరిగానే భవిష్యత్తులో గ్యాస్ ధరలకు సైతం పట్టపగ్గాలు లేకుండా పోతాయా?...
హర్ సిమ్రత్ రాజీనామా
కేంద్ర మంత్రివర్గం నుంచి శిరోమణి అకాలీదళ్ తప్పుకోడం వల్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎటువంటి నష్టమూ లేదు....
సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రధానమంత్రి పర్యవేక్షణలో సివిల్ సర్వీసెస్...
ప్రణబ్కు అంతిమ వీడ్కోలు
న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో సోమవారం ఇక్కడి ఆర్మీ ఆస్పత్రిలో కన్ను మూసిన భారత మాజీ రాష్ట్రపతి, బారత రత్న దివంగత ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య మంగళవారం మధ్యాహ్నం పూర్తి...
ఆధునిక అవసరాలకు తగిన విద్య
చాలా కాలం తర్వాత చల్లని పిల్ల గాలి తాకినట్టు 34 ఏళ్ల అనంతరం ఆధునిక అవసరాలకు మెరుగ్గా పనికొచ్చే విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేవలం తెల ్లచొక్కా...
సంపాదకీయం: సహకార బ్యాంకుల సంస్కరణ
ప్రైవేటైజేషన్ ఊపు, ఉరవడిలో ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్న కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వం ఎప్పుడు ఏ చర్య తీసుకున్నా అక్కడికే వెళ్తుందనే అనుమానం పీడించటం సహజం. దేశం కరోనా కోరల్లో చిక్కుకొని ప్రాణాలు అరచేత...
ఆర్బిఐ పరిధిలోకి సహకార బ్యాంకులు..
న్యూఢిల్లీః సహకార బ్యాంకులను ఆర్బిఐ పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర మంత్రివర్గం ఆర్డినెన్స్కు మోదం తెలిపింది. బుధవారం ప్రధాన మంత్రి నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్...
వైద్య సిబ్బందిపై దాడి చేస్తే ఏడేళ్ల జైలు
లక్షనుంచి రూ.5 లక్షల దాకా జరిమానా
బెయిలుకు అవకాశం లేని కేసులు
ఆస్తినష్టం కలిగిస్తే రెట్టింపు వసూలు
కఠిన ఆర్డినెన్స్కు కేంద్రమంత్రివర్గం
ఆమోదం n కరోనా వారియర్స్కు
రూ.50 లక్షల ఆరోగ్య బీమా
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై యావద్దేశం...