Monday, April 29, 2024
Home Search

కేంద్ర మంత్రివర్గం - search results

If you're not happy with the results, please do another search
CM KCR criticize Modi government

కేంద్రంలో చేతకాని ప్రభుత్వం

ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
MoS Ajay Mishra meets Amit Shah in Delhi

అమిత్‌షాతో కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌కుమార్‌మిశ్రా బుధవారం హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. లఖీంపూర్‌ఖేరీ ఘటనలో తన కుమారుడు ఆశిష్‌మిశ్రాపై హత్యా నేరం కింద కేసు నమోదైన తర్వాత అమిత్‌షాతో మిశ్రా భేటీ...
Subsidy of Rs.29 thousand per hectare for oil palm

ఆయిల్ పామ్‌కు కేంద్రం ప్రోత్సాహం

హెక్టారుకు రూ.29వేల సబ్సిడీ రూ.11,040కోట్లతో ప్యాకేజీ కేంద్ర మంతివర్గం నిర్ణయం మన తెలంగాణ/న్యూఢిల్లీ/హైదరాబాద్ : వంటనూనెల్లో స్వయం సమృద్ధిని సాధించేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దేశీయంగా ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు చర్యలు...

కేంద్ర మంత్రుల్లో 24మంది తీవ్ర నేరాల్లో నిందితులు: ఎడిఆర్ నివేదిక

కేంద్ర మంత్రుల్లో 42 శాతం మందిపై క్రిమినల్ కేసులు, 90 శాతం కోటీశ్వర్లు 24మంది తీవ్ర నేరాల్లో నిందితులుః ఎడిఆర్ నివేదిక న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో 42 శాతం మందిపై క్రిమినల్...
Union Health Minister harsh vardhan resigns

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ మంత్రివర్గ విస్తరణ చేస్తున్న నేపథ్యంలో పలువురు మంత్రులు బుధవారం రాజీనామాలు చేశారు. ఈ క్రమంలో తాజాగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హర్షవర్థన్‌ రిజైన్...
Central Cabinet OK for spectrum auction

స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఓకె

  అమ్మకానికి పలు బ్యాండ్ల రేడియో వేవ్‌లు రెడీ రూ.3.9 లక్షల కోట్లు రావచ్చని అంచనా చక్కెర ఎగుమతి సబ్సిడీలకూ గ్రీన్‌సిగ్నల్ కేంద్రమంత్రివర్గం నిర్ణయాలు న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమైన...
Cabinet approves Auction of 5G spectrum

5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: స్పెక్ట్రమ్ వేలం విషయంలో కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. స్పెక్ట్ర‌మ్ వేలానికి సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు కేంద్ర క్యాబినెట్ వెల్లడించింది. మార్చిలో...

ప్రధాని నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో రైతుల ఆందోళన, వ్యవసాయ చట్టాలపై చర్చించే అవకాశమున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేంద్రం...
MP Sanjay Raut fires on Union Minister Raosaheb Danve

కేంద్ర మంత్రి దాన్వేపై శివ’మెత్తిన’సేన

దాన్వేను బర్తరఫ్ చేయాలి: ఎన్‌సిపి ముంబయి: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని శివార్లలో ఆందోళన చేస్తున్న రైతుల వెనుక చైనా, పాకిస్తాన్ ఉన్నాయంటూ ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే శివసేన...
BJP Enthusiasm

కమలం కదనోత్సాహం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కమలనాథులు పార్లమెంటు ఎన్నికల పోరుకు నడుం బిగిస్తున్నారు. ఎన్నికలకు సమ యం సమీపిస్తుంటంతో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి పెద్దఎత్తున ప్రచారం చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈసారి పార్లమెంటు నియోజకవర్గాల...

తెలంగాణలో త్వరలో కొత్త రైల్వే లైన్

హైదరాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు తక్కువ సమయంలో చేరుకోవడానికి రైల్వే ట్రాక్ మొదలు కానుంది. తెలంగాణలో త్వరలో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానున్నందున రెండు...

నమ్మదగిన మిత్రులు లేని నితీష్

మరోసారి కూటమిని మార్చి, తొమ్మిదో సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ద్వారా సొంతంగా రాష్ట్ర శాసనసభలో మెజారిటీ తెచ్చుకోలేకపోయినా, చివరకు అతిపెద్ద పార్టీగా ఏర్పడకపోయినా తరచూ కూటములు మార్చడం ద్వారా సుదీర్ఘకాలం...

దళిత నేత ప్రధాని కాగలరా?

విపక్ష ‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వంపై చెలరేగిన చిచ్చు కొత్తమలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పిఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవాలని కూటమిలోని కొన్ని పార్టీలు అభిప్రాయపడుతుండగా, ఆ అవసరం లేదని ఎన్‌సిపి తదితర...
BJP national leaders Visit in parliamentary constituencies

పార్లమెంటు ఎన్నికలకు కమలం కసరత్తు..

హైదరాబాద్ ః రాష్ట్రంలో కమలనాథులు పార్లమెంటు పోరుకు కసరత్తు వేగం చేశారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుంటంతో ముందస్తు ప్రచారానికి సిద్దమైతున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యేలు విజయం సాధించడంతో పాటు...
Telangana is the welfare of all people

సకల జనుల సౌభాగ్య తెలంగాణ

ఈ లక్ష్యసాధన కోసం అందరూ కలిసి పనిచేయాలి మన తెలంగాణ/కామారెడ్డి ప్రతినిధి : సకల సౌభాగ్య తెలంగాణ నిర్మాణ మే తమ లక్ష్యమని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు....

మహిళల కోటా బిల్లు సిగ్గుచేటు!

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనుగడ సాగిస్తూ, ప్రజాస్వామ్యంపై మాతృక భారత దేశం అని చెప్పుకుంటున్న సమయంలో, స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్లకు, మరో 25 ఏళ్లలో ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ‘అమృతకాలం’ లక్ష్యం...
Cabinet's approval of Women's Bill is a historic decision: Governor Tamilisai

మహిళా బిల్లుకు కేబినెట్ ఆమోదం చారిత్రాత్మక నిర్ణయం : గవర్నర్ తమిళిసై

మన తెలంగాణ/హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే స్పందించిన గవర్నర్...

డబ్లింగ్ పనులకు గ్రీన్‌ సిగ్నల్

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో రైల్వేలైన్ల అభివృద్ధికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు బీబీనగర్ మధ్య ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్‌లో 239 కిమీ రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్...
Parliament security breach

గోప్యత పేరిట గుప్పెట?

సంపాదకీయం: దేశ మొట్టమొదటి డిజిటల్ వ్యక్తిగత సమాచార చట్టం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన బిల్లును బుధవారం నాడు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడడంతోనే ఇది పూర్తి చట్ట...

రాష్ట్రపతి ముర్ముతో నిర్మలా సీతారామన్ భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలుసుకున్నారు. కేంద్ర మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందన్న ఊహాగానాల్లో సీతారామన్ రాష్ట్రపతితో భేటీ కావడం విశేషం....

Latest News