Saturday, April 27, 2024
Home Search

పంచాయతీ కార్యదర్శి - search results

If you're not happy with the results, please do another search
Excavations for Gupta Treasures in Jayashankar Bhupalapalli

గుప్త్త నిధుల కోసం తవ్వకాలు.. ఏడుగురిపై కేసు

రెండు విగ్రహాలు స్వాధీనం.. ఏడుగురిపై కేసు మన తెలంగాణ/చిట్యాల: గుప్త్త నిధుల కోసం జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ రెం డు విగ్రహాలను స్వాధీనం చేసుకొని ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి...
Sarpanchs

ప్రత్యేకాధికారుల చేతికి పల్లెపాలన

పల్లె పాలన ప్రత్యేకాధికారులకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకోనున్న అధికారులు అభివృద్ది పనులు ప్రత్యేకాధికారి, కార్యదర్శులు చేపట్టాలి ఇద్దరికీ జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు మన తెలంగాణ/హైదరాబాద్ : ...

ఆమనగల్లు ఎంపిపి దంపతులపై దాడి

ఆమనగల్లు : రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు ఎంపిపి నేనావత్ అనిత, విజయ్ దంపతులపై దాడి జరిగింది. ఎస్‌ఐ బలరాంనాయక్ తెలిపిన వివరాల ప్రకారం...మేడిగడ్డ తండా సమీపంలోని మౌటెన్‌వ్యూ అనే వెంచర్‌కు అనుమతులు ఉన్నాయా...
Collector inspected Mothkur Tehsildar Office

మోత్కూరు తహసీల్దార్ కార్యాలయం తనిఖీ చేసిన కలెక్టర్

ముశిపట్ల గ్రామాన్ని సందర్శించి పనుల పరిశీలన మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలను శుక్రవారం యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటరు నమోదును, ధరణీ రిజిస్ట్రేషన్లను పరిశీలించారు....

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

లింగాల: ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెల్త్ అసిస్టెంట్ రామ్ చందర్ అన్నారు. శుక్రవారం లింగాల మండల పరిధిలోని ఔసలి కుంట గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు....
The CM awarded the awards to 14 officials

14 మంది అధికారులకు అవార్డులను ప్రదానం చేసిన సిఎం

మనతెలంగాణ/హైదరాబాద్ :  ఇటీవల కాలంలో సంభవించిన భారీ వరదలు, వర్షాల్లో ధైర్య సాహాసాలు ప్రదర్శించిన 14మంది అధికారులకు అవార్డులను సిఎం కెసిఆర్ ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రశంసించారు....

ఎస్సారెస్పీ భూముల్లో మొక్కలు నాటాలి

వరంగల్ : ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు ఇరువైపులా భూముల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీ ణ్య అధికారులకు సూచించారు. బుధవారం సంగెం మండలంలోని తీగరాజుపల్లి ఎస్సారెస్పీ భూములను...
Junior Panchayat Secretary Regularization

జెపిఎస్‌ల క్రమబద్ధీకరణ

70% స్కోర్ సాధించినవారికి నియామక ఉత్తర్వులు 6నెలల పాటు మిగతా వారి పనితీరు పరిశీలన మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం...
Once again KTR showed his big heart

మరోసారి పెద్దమనసు చాటుకున్న కెటిఆర్

‘తలసేమియా’ వ్యాధితో బాధపడుతున్న మూడేళ్ల చిన్నారికి కొండంత భరోసా హైదరాబాద్:  మరోసారి మంత్రి కెటిఆర్ తన పెద్ద మనసు చాటుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పట్ల ఆయన స్పందించడం...

పరిశుభ్రతకు నిలయాలు గ్రామాలు

హాజీపూర్ : మండలంలోని టీకనపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆదివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ....

స్వచ్ఛ సర్వేక్షన్‌కు సహకరించాలి

కరీంనగర్: జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ - 2023కి జిల్లా, మండల అధికారులు సమన్వయంతో పని చేసి సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ సూచించారు. ఆదివారం రామడుగు...

సమ్మె విరమించండి

మనతెలంగాణ/ హైదరాబాద్ : గ్రామ పంచాయతీ కార్మికులంతా వెంటనే సమ్మె వీడి తమ విధుల్లో చేరాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ పారిశుద్ధ్య...
Minister Harish Rao

పారిశుద్ధ్య కార్మికులు సమ్మె వీడి.. విధుల్లో చేరండి

హైదరాబాద్ : గ్రామ పంచాయతీ కార్మికులంతా వెంటనే సమ్మె వీడి తమ విధుల్లో చేరాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల...
Health Department on high alert amidst incessant rains

పారిశుద్ధ్య కార్మికులు సమ్మె వీడి.. విధుల్లో చేరండి: హరీశ్ రావు విజ్ఞప్తి

సిద్ధిపేట: వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాపించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని. అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంటుందని, పారిశుద్ధ్య కార్మికుల విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య...

పారిశుద్ధ కార్మికుల వేతనాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్

సిద్దిపేట: దేశంలో ఎక్కడ లేని విధంగా పారిశుద్ద కార్మికుల వేతనాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్ మాజీ కౌన్సిలర్, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవా రం మంత్రి క్యాంపు...

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

గుండాల : సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని మండల వైద్యాధికారి మనీష్ రెడ్డి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యలయంలో ఏర్పాటు చేసిన సదస్సు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ...వర్షాకాల...

చెట్లు నరికిన లే అవుట్ యాజమాన్యానికి జరిమానా

కీసర: యాద్గార్‌పల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లు నరికిన లే అవుట్ యాజమాన్యానికి అధికారులు జరిమానా విధించారు. యాద్గార్‌పల్లిలోని విఆర్‌ఆర్ లే అవుట్‌లో రోడ్లకు ఇరువైపులా గత నాలుగేళ్ల క్రితం నాటిన చెట్లను...

24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్

యాదాద్రి భువనగిరి:24 గంటల ఉచిత కరెంటును అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్ ప్రభుత్వమని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో...

మంకీఫుడ్ కోర్టు వెనుక మర్మమేమిటి ?

రాజంపేట్ : మండలంలోని షేర్ శంకర్‌తాండలో మంకీఫుడ్‌కోర్టును (కోతుల హారశాల) గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి ట్రాక్టర్లతో దున్నివేసి భూమిని కభ్జాకు పాల్పడిన వారి విషయంలో అధికారులు ఇంతవరకు ఎలాంటి...

పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కలు నాటాలి

కీసరః పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు విరిగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని గోధుమకుంట, కరీంగూడ సర్పంచులు ఆకిటి మహేందర్‌రెడ్డి, కౌకుట్ల గోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పలు వార్డులలో...

Latest News