Home Search
రైల్వే మంత్రి - search results
If you're not happy with the results, please do another search
గోదావరి నీళ్లను మోగుడంపల్లికి తీసుకొచ్చాం: హరీష్ రావు
సంగారెడ్డి: కాంగ్రెస్ పాలనలో గీతారెడ్డి రెండు సార్లు గెలిచినా, మంత్రిగా ఉన్నా జహీరాబాద్ లో అభివృద్ధి మాత్రం చేయలేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. మాటలకే పరిమితం అయ్యారే తప్ప పనులు చేయలేదని...
ప్రజా వంచన యాత్ర
బండి సంజయ్ది ముమ్మాటికీ
ప్రజలను మోసంచేసే నిర్వాకం
తెలంగాణ అంటేనే గిట్టని పార్టీ
బిజెపి కృష్ణ రివర్ మేనేజ్మెంట్
బోర్డు అనే శిఖండి సంస్థను ఏర్పాటు
చేసి కృష్ణ జలాల్లో పాలమూరు
వాటాను...
శ్రీలంక సంక్షోభానికి చైనా కారణమా!
శ్రీలంక తీవ్రమైన విదేశీ రుణ చెల్లింపుల సంక్షోభంలో ఉంది. దాంతో జనజీవితం అతలాకుతలం అవుతున్నది. అధికార పక్షానికి మద్దతు ఇచ్చే కొన్ని పార్టీలు, అదే పార్టీకి చెందిన కొందరు ఎంపీలు కూడా మద్దతు...
ఉక్రెయిన్ వైమానిక స్థావరాలపై రష్యా దాడి
ఉక్రెయిన్ తూర్పు డొనబాస్ రీజియన్పై దాడికి రష్యా సన్నాహాలు
కీవ్ : ఉక్రెయిన్ తూర్పుభాగం వైపు కొత్తగా తిరిగి దండయాత్ర సాగించేముందు గగనతలంపై ఆధిపత్యం సాధించడం అత్యంత కీలకమని, దీనికోసం గతవారం లోఉక్రెయిన్ వైమానిక...
ప్రైవేటీకరణ తాత్విక మూలాలు
పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు రెండింటిలో ప్రజాధనమే. పబ్లిక్లో ప్రభుత్వ యాజమాన్యం, ప్రైవేట్లలో కార్పొరేట్ల యాజమాన్యం ఉంటాయి. సంపద, యాజమాన్యం, వాణిజ్యాలను ప్రభుత్వం నుండి ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడం, ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేటు...
తగ్గేదేలే
కేంద్రం యాసంగి వడ్లన్నీ సేకరించేలా
చేయడానికి రాజీలేని పోరాటం
బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి,
తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్షను రైతాంగానికి వివరించి
ఉద్యమంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలి
రాష్ట్రంలోని కేంద్ర సంస్థలు, రైల్వేలు, జాతీయ
రహదారులు, విమాన...
బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు 89శాతం స్థల సేకరణ..
న్యూఢిల్లీ: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం కావలసిన మొత్తం 1396 హెక్టార్ల స్థలంలో 89 శాతం అంటే 1248 హెక్టార్ల స్థలాన్ని సేకరించడమైందని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం వెల్లడించారు....
ప్రతి గింజా ‘కొనాల్సిందే’
అంతవరకు కేంద్రాన్ని వదిలిపెట్టం : వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి కేంద్రం తీరు
రాష్ట్రానికి గుదిబండ ఏ రాష్ట్రానికి లేని ఇబ్బందులు మా రాష్ట్ర రైతులకే ఎందుకు పెడుతున్నారు:
పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర మంత్రులను...
రూ.3.2లక్షల కోట్ల జపాన్ పెట్టుబడులు
న్యూఢిల్లీలో ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని కిషిడా
భేటీ ఆరు ఒప్పందాలపై సంతకాలు రెండు
ఆసియా దేశాల మధ్య బలోపేతమైన బంధం
ఐదేళ్లలో భారత్లో 3.2 లక్షల కోట్ల జపాన్ పెట్టుబడులు
ప్రధాని మోడీ...
ఎస్ఆర్డిపితో రోడ్లు తళుక్కు
=ఎస్ఆర్డిపితో దశ మారిన నగర రోడ్లు
=చివరికి చేరుకుకున్న మొదటి దశ పనులు
=రెండో దశ పనులకు కసరత్తు
హైదరాబాద్: గ్రేటర్లో జిహెచ్ఎంసి చేపట్టిన వ్యూహాత్మక రహదారుల ప్రాజెక్టు (ఎస్ఆర్డిపి)తో హైదరాబాద్ రోడ్ల దశపూర్తిగా...
డిజిటల్ ఆర్మీగా ఉక్రెయిన్ సైబర్ దండు వ్యూహాలు..
కీవ్: రష్యా సైనికులను నిలువరించేందుకు ఉక్రెయిన్ లోని ఐటీ నిపుణులు ‘డిజిటల్ ఆర్మీ’గా ఏర్పాటై తమ వంతు కృషి చేస్తున్నారు. ఫిబ్రవరి 26న ఉక్రెయిన్ ఉపప్రధాని, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ శాఖ మంత్రి మైఖైలో...
వినాశనం
మానవ మహావిషాదం
ఉక్రెయిన్ పట్టణాలపై రష్యా బాంబుల వర్షం. 70 శాతం పట్టణాలను స్వాధీనం చేసుకున్నాం: రష్యా మరియుపోల్ పోర్ట్ సిటీని చుట్టుముట్టిన బలగాలు ఖేర్సన్ సిటీ హస్తగతం? ఖార్కివ్పై భీకర దాడులు:...
‘రష్యా’ రణదాహం
ఉక్రెయిన్ నగరాలపై దాడులు ముమ్మరం
ఖెర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాం : పుతిన్ సేనలు, ఖార్కివ్ హస్తగతానికి విశ్వయత్నం,కీవ్లో కుప్పకూలిన
ఫ్రీడమ్ స్కేర్, జైటోమిర్లో ప్రసూతి కేంద్రంపై బాంబుల వర్షం, ఇద్దరు మృతి,...
నిండు జీవితానికి రెండు చుక్కలు….
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు,కార్పొరేటర్లు
మొదటి రోజు 60శాతం పిల్లలకు వేసినట్లు వైద్యశాఖ వెల్లడి
మూడు రోజుల పాటు ఇంటింటికి తిరిగి వేయనున్న వైద్య సిబ్బంది
హైదరాబాద్: నగరంలో పోలియో మహమ్మారిని ప్రారదోలేందుకు వైద్యశాఖ నేడు...
పోలియో చుక్కలు వేయించడంలో నిర్లక్ష్యం వద్దు: హరీశ్ రావు
హైదరాబాద్: నగరంలోని ఇందిరాపార్క్ వద్ద పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ''రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో...
తల్లడిల్లుతున్న తల్లిద్రండులు
ఉక్రెయిన్లో అవస్థలు పడుతోన్న విద్యార్థులు n భవిష్యత్తు కోసం పంపితే.. ఇలా జరిగిందేంటని ఆందోళన
మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్ : రష్యా యుద్ధోన్మాథంతో ఉక్రెయిన్లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన పలువురు విద్యార్థుల అక్కడ...
ఉగ్రవాదులపై ఆ పార్టీలకు విపరీత సానుభూతి
ఉగ్రవాదులను ‘ జీ ’ అని సంబోధిస్తారు
సమాజ్వాది, కాంగ్రెస్లపై ప్రధాని మోడీ ధ్వజం
హర్దోయ్ ( యూపీ): అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో కోర్టు 49 మందికి మరణశిక్ష విధించిన కొన్ని రోజుల...
ఎపి సిఎంను కలిసిన కొత్త డిజిపి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన డిజిపిగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిజిగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి...
దమ్ముంటే జైల్లో వెయ్
రఫేల్ విమానాల కుంభకోణంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తా
కేంద్రం అవినీతిపై మాట్లాడితే ఇడి, సిబిఐ కేసులు పెట్టి నన్ను జైల్లో వేస్తామంటూ బిజెపి నాయకులు హెచ్చరిస్తున్నారు. జైలంటే దొంగలకు భయం... నాకేం భయం లేదు....
కెసిఆర్ ఉగ్రతాండవం….. బిజెపిపై రణభేరి
నాడు తెలంగాణ కోసం, నేడు దేశం కోసం ఉగ్రనరసింహావతారం
ఎనిమిదేళ్ల గంభీర సాగరం నేడు నిప్పుల సంద్రం
బిజెపి నేతల అవినీతి చిట్టాతో దేశమంతా విస్తృత ప్రచారం
ప్రైవేటేజేషన్పై కత్తి ఎత్తిన సిఎం
మోటార్లకు మీటర్లు...