Home Search
ప్రవేశ పరీక్ష - search results
If you're not happy with the results, please do another search
కొవిడ్ కట్టడికి మరో కొత్త ఆయుధం
నేజల్ స్ప్రేను పరీక్షించిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ : కొవిడ్ కట్టడికి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు మరో కొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తున్నారు. రక్తం పలుచబడేందుకు వినియోగించే హెపరిన్ అనే ఔషధాన్ని వారు పరీక్షించారు....
సంపాదకీయం: ఒమిక్రాన్ ముప్పు!
నెమ్మదిగా ప్రవేశించి అతి వేగంగా వ్యాపిస్తున్న వొమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. కరోనా దాల్చిన మరో అవతారమై ప్రమాద గంటలు మోగిస్తున్నది. కరోనా రెండో అల సృష్టించిన అసాధారణ మారణకాండ నుంచి తేరుకొంటున్న...
588 స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సేవలు
అన్ని రైల్వే స్టేషన్లలో సేవలను ప్రవేశపెట్టిన దక్షిణమధ్య రైల్వే
హాల్ట్ స్టేషన్లు మినహా అన్ని స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సేవలు
నవంబర్లో 13,950 జిబి డేటాను వినియోగించుకున్న రైల్వే ప్రయాణికులు
హైదరాబాద్: భారతీయ రైల్వే ప్రయాణికులకు సకల...
జవవరిలో మొదటి జెఇఇ మెయిన్ నోటిఫికేషన్..?
ఫిబ్రవరిలో మొదటి సెషన్కు పరీక్షలు
ఆ తర్వాత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వరుసగా సెషన్లు
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్ఐటిలలో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ 2022 పరీక్షలకు జనవరి మొదటి...
మరో 12 మంది భారత జాలర్లు అరెస్టు
శ్రీలంక నౌకాదళం అదుపులో మొత్తం 55 మంది జాలర్లు
కొలంబో: తమ దేశ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన మరో 12 మంది భారతీయ జాలరులను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసి రెండు మర...
అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
బాలాసోర్ (ఒడిశా) : వ్యూహాత్మక అగ్ని ప్రైమ్ క్షిపణిని శనివారం భారత్ శనివారం విజయవంతంగా పరీక్షించింది. అగ్ని శ్రేణి క్షిపణుల్లో కొత్తతరం అత్యాధునిక రూపాంతరం గల అగ్నిపి అనే ఈ క్షిపణిని ఒడిశా...
ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తి లేదు
భయం వద్దు
బాధ్యతగా ఉండండి
దీనితో ప్రపంచంలో చనిపోయింది
ఒక్కరే : డిహెచ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 9కి చేరాయని, ఈ వేరియంట్ పట్ల ప్రజలు భయాందోళన చెందొద్దని, ప్రతి ఒక్కరూ...
సంపాదకీయం: చదువులో మనువు?
చదువు మనుషులను ఉన్నతులను చేస్తుందనేది ముమ్మాటికీ నిజమే, అయితే ఏ చదువు అటువంటి ఔన్నత్యాన్ని కలిగిస్తుంది అనే ప్రశ్నకు కేంద్ర సెకండరీ విద్యా బోర్డు (సిబిఎస్ఇ) పదో తరగతి ఆంగ్ల సాహిత్య ప్రశ్న...
మిస్ యూనివర్స్గా భారతీయ యువతి సంధు
ఇజ్రాయెల్ : అందంతోపాటు తెలివితేటలకూ పరీక్ష పెట్టే మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో భారత యువతి హర్నాజ్ సంధు విజేతగా నిలిచింది. 80 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలను వెనక్కి నెట్టి కిరీటాన్ని...
ఫిబ్రవరిలో మొదటి జెఇఇ మెయిన్..?
చివరివారంలో దరఖాస్తులు ప్రారంభమయ్యే అవకాశం
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్ఐటిలలో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ పరీక్షలు వచ్చే ఏడాది నుంచి ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం...
సూర్యాపేట డిఎంహెచ్ఒ కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్
ఐదు రోజుల క్రితం జర్మనీ నుంచి వచ్చిన కోడుకు, కోడలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కొత్త వేరియంట్ భారత్లోకి ప్రవేశించిందన్న వార్తతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి కీలక పరిస్థితుల్లో సూర్యాపేట డిఎంహెచ్ఒ...
రాష్ట్రానికి ఒమిక్రాన్ రాలేదు
అసత్య ప్రచారాలు నమ్మొద్దు
దీనికి వేగంగా వ్యాపించే గుణముంది విమానాశ్రయాల్లో నిఘా పెంచాం అక్కడే ఆర్టిపిసిఆర్ పరీక్షలు పాజిటివ్ వస్తే టిమ్స్లో చికిత్స వైరస్ సోకినవారిలో తలనొప్పి, అధిక నీరసం ఇప్పటివరకు...
తల్లి తెలంగాణ ముద్దులపట్టి
ప్రాణాలను పణంగా పెట్టిన దీక్షాదివస్@12
కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అని నినదించిన ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టి సరిగ్గా నేటికి పన్నేండేళ్లు పూర్తయ్యింది.
మన తెలంగాణ/హైదరాబాద్/కరీంనగర్ : ఆనాడు కేసీఆర్ వేసిన...
ఆ మూడు దేశాల ప్రయాణికులపై నిషేధానికి కేంద్రం అనుమతి కోరిన కర్నాటక
బెంగళూర్: దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బోట్స్వానా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించేందుకు కేంద్రం నుంచి అనుమతి కోరామని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్బొమ్మై తెలిపారు. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఆ దేశాల్లో...
మహారాష్ట్రకు వచ్చేవారిపై ఆంక్షలు
ముంబై: కోవిడ్-19 కొత్త వేరియంట్ పై మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో మహారాష్ట్రకు వచ్చేవారిపై ఆంక్షలు విధించారు అధికారులు. రెండు కోవిడ్ డోసులు వేయించుకున్నవారికే మహారాష్ట్రలోకి ఎంట్రీఅని సర్కార్ స్పష్టం చేసింది. ఆర్టీపిసిఆర్...
ఢిల్లీలో తేల్చుకుంటాం
వానాకాలం ధాన్యం ప్రతి గింజా కొంటాం
మంత్రులు, అధికారులతో వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తాం, వీలైతే ప్రధాని మోడీతోనూ మాట్లాడుతాం, ఏడాదిలో ఎంత ధాన్యం కొంటారో కేంద్రం చెప్పాలి, అనూరాధ కార్తె వచ్చేసింది, పంటలపై...
మద్యం షాపుల డ్రా ప్రశాంతం
జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన లాటరీలో 2572 కొత్త మద్యం షాపుల కేటాయింపు
18జిల్లాల్లోని 48షాపులకోసం సిండికేటు అయ్యారని ఫిర్యాదు
రావడంతో వాటికి లాటరీ నిలిపివేత, విచారణ చేపట్టిన అధికారులు
వీటిపై సోమవారం ప్రకటన...
రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులు
టాప్టెన్లో ఆరుగురు బాలికలు, కాళోజి ఆరోగ్య వర్శిటీ ప్రకటన
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్య విద్యలో ప్రవేశాలకు నీట్ రాష్ట్రస్థాయి ర్యాంకులు విడుదలయ్యాయి. నీట్లో అర్హత సాధించిన మొదటి 50 స్థానాల్లో నిలిచిన వారి...
రైతు ఉద్యమ రథసారథులు వీరే…
న్యూఢిల్లీ: ఒక డాక్టరు, ఒక రిటైర్డ్ టీచరు, ఒక మాజీ సైనికోద్యోగి, ఒక మాజీ ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్.. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు మార్గనిర్దేశం, రూపకల్పన చేసిన...
ఎల్ఇడి లైట్ ద్వారా కాంతిని పొందడమే కాకుండా బ్యాక్టీరియాను చంపుతుంది….
మనతెలంగాణ/మాదాపూర్ : ఎల్ఇడి లైట్ ద్వారా కాంతిని పొందడమే కాకుండా బ్యాక్టీరియాను కూడా చంపవచ్చు అని ఎల్ఇడి చిప్ ఇండస్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ గుప్తా తెలిపారు. శుక్రవారం మాదాపూర్...