Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
టీమిండియా 119/6
కాన్పూర్: గ్రీన్ పార్క్లో భారత్ -న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్ నాలుగో రోజు భారత జట్టు 46 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 119 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
నేడు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ
ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో ఉ.11 గంటలకు ప్రారంభం
పార్లమెంట్లో పార్టీ వ్యూహంపై ఎంపిలకు దిశానిర్దేశం చేయనున్న సిఎం
ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర విభజన అంశాలు, నదీ జలాల గెజిట్లపై కేంద్రాన్ని నిలదీయాలని...
ఐదు వికెట్లతో చెలరేగిన అక్షర్ పటేల్
చెలరేగిన అక్షర్, రాణించిన అశ్విన్, లాథమ్ సెంచరీ మిస్, కివీస్ 296 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్లో భారత్ 14/1.
కాన్పూర్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. రెండో రోజు...
ఆ దేశాలకు విమానాలు ఆపేయండి: ప్రధానికి కేజ్రీవాల్ వినతి
న్యూఢిల్లీ : ఆఫ్రికా ఖండం లోని దక్షిణాది దేశాల్లో కొత్తరకం కరోనా ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ప్రభావిత దేశాలకు భారత్ నుంచి...
రెండో వికెట్ కోల్పోయిన కివీస్….
కాన్పూర్: గ్రీన్ పార్క్లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు కివీస్ 85.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 197 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. విల్...
తీరు మారని పుజారా
వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తున్న నయా వాల్
కాన్పూర్: టీమిండియా టెస్టు స్పెషలిస్ట్, మిస్టర్ డిపెండబుల్, నయా వాల్ చటేశ్వర్ పుజారాను వరుస వైఫల్యాలు వీడడం లేదు. కొంత కాలంగా పుజారా ప్రతి సిరీస్లోనూ...
15 నుంచి అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణ
కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: భారత్నుంచి అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసలును డిసెంబర్ 15నుంచి పునరుద్ధరిస్తామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో పాటుగా...
ఎలక్ట్రికల్ వాహనాలకు మహర్ధశ
రాష్ట్రంలో ప్రతినెలా 2 వేల వాహనాల విక్రయం
మరిన్ని ఛార్జీంగ్ స్టేషన్ల ఏర్పాటుకు
ప్రణాళికలు సిద్ధం చేస్తున్న టిఎస్ రెడ్కో
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆకాశమే హద్దుగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి...
పార్టీ ఫర్ ది ఫ్యామిలీ.. పార్టీ బై ది ఫ్యామిలీ
కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం
కాంగ్రెస్పై ప్రధాని మోడీ విమర్శ
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని పిలుపు
కార్యక్రమాన్ని బహిష్కరించిన విపక్షాలు
న్యూఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పార్లమెంటు సెంట్రల్...
ముంబై ఉగ్ర దాడి కేసు విచారణ వేగవంతం చేయండి
పాక్ దౌత్యాధికారికి భారత్ ఆదేశం
న్యూఢిల్లీ: ముంబైలో 2008 సెప్టెంబర్ 26న దాడులు జరిగి 13 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇక్కడి పాకిస్తానీ హైకమిషన్కు చెందిన ఒక సీనియర్ దౌత్యాధికారిని భారత ప్రభుత్వం శుక్రవారం...
కివీస్ 129/0
కాన్పూర్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి కీవిస్ 57 ఓవర్లలో వికెట్లు కోల్పోకుండా 129 పరుగులు చేసింది. కీవీస్ ఓపెనర్లు...
శ్రేయస్, అక్షర్ పటేల్ ఔట్.. దూకుడుగా ఆడుతున్న అశ్విన్..
కాన్పూర్: న్యూజిలాండ్ జ్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్ లో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 258/4 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం ఇన్నింగ్స్ ను...
కాన్పూర్ టెస్టులో శ్రేయస్ అయ్యర్ శతకం..
కాన్పూర్: న్యూజిలాండ్ జ్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్ లో టీమిండియా బ్యట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్ శతకం బాదాడు. ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే శ్రేయస్ అయ్యర్ సెందరీతో ఆకట్టుకున్నాడు....
రాజ్యాంగమే మహోన్నత గ్రంథం
భిన్నత్వంలో ఏకత్వ సూత్రాన్ని అనుసరిస్తున్న అఖండ భారత దేశంలోని కోట్లాది ప్రజల పరిపాలన ప్రజాహిత గ్రంథం భారత రాజ్యాంగం. చారిత్రకంగా మానవ నిర్మిత అడ్డుగోడలై కుల, మత, లింగ, భాష , ప్రాంతం...
నావికాదళం అమ్ముల పొదిలో రహస్య అస్త్రం ‘వేలా’
ముంబై : దేశ నావికాదళ శక్తిని మరింత పెంచేందుకు మరో ఆధునిక జలాంతర్గామి అందుబాటు లోకి వచ్చింది. ఐఎన్ఎస్ వేలా గురువారం విధులను మొదలు పెట్టింది. నేవీచీఫ్ అడ్మిరల్ కరమ్ బీర్ సింగ్...
శ్రేయస్ అయ్యర్ అర్థశతకం..
కాన్పూర్: గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ జ్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యార్ అర్థశతకం బాదాడు. 145 పరుగులకే ఓపెనర్లు మయాంక్(13),...
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా..
కాన్పూర్: రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్ మొదటి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. దూకుడుగా...
ఐసిసి టి20 ర్యాంకింగ్స్: రాహుల్ ఒక్కడే..
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ఐసిసి ట్వంటీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా నుంచి కెఎల్.రాహుల్ ఒక్కడే టాప్10లో చోటు సంపాదించాడు. విరాట్ కోహ్లి తాజా ర్యాంకింగ్స్లో టాప్...
మోదీతో మమత భేటీ
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అధికార పరిధి విస్తరణపై చర్చించారు....
రైళ్లలో ఆహారం అందించే సేవల పునరుద్ధరణ
ఆదేశాలు జారీ చేసిన రైల్వేశాఖ
హైదరాబాద్: భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడతుండటంతో ఒక్కొక్కటిగా ఆంక్షలను రైల్వేశాఖ ఎత్తివేస్తోంది. ప్రస్తుతం రైలు ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని అన్ని రైళ్లలో ఆహారం అందించే సేవలను రైల్వేశాఖ...