Home Search
ప్రవేశ పరీక్ష - search results
If you're not happy with the results, please do another search
నేటి నుంచే ఐపిఎల్ సంరంభం
ఐపిఎల్కు భారీ ఏర్పాట్లు
దుబాయి: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఐపిఎల్ సీజన్14 రెండో దశ మ్యాచ్లకు ఆదివారం తెరలేవనుంది. నిజానికి ఈ...
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
మధ్యాహ్నం 2గం.కు సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో సమావేశం
కొత్త మైనింగ్ పాలసీ, ఉద్యోగాల ఖాళీలపై సబ్ కమిటీ నివేదిక మున్నగు
కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్ : నేడు...
జెఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: జెఈఈ మెయిన్స్ నాలుగో విడత ఫలితాలను మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇందులో దేశవ్యాప్తంగా 44మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించగా, వారిలో 18 మంది...
పిజిఇసెట్ ఫలితాలు విడుదల
ఫలితాలు విడుదల చేసిన ఛైర్మన్ ఆర్. లింబాద్రి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎం.టెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పిజిఇసెట్లో 98.74 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఆగస్టు 11 నుంచి 14...
జెఇఇ ప్రశ్న పత్రం లీక్పై సుప్రీం పర్యవేక్షణలో దర్యాపు
కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ: జెఇఇ మెయిన్స్ పరీక్ష అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్లో ఏడుగురు వ్యక్తులను సిబిఐ అరెస్టు చేసిన దరిమిలా ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ శనివారం డిమాండ్ చేసింది....
ఎంసెట్ ఫలితాలు విడుదల..
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల ఎంసెట్ ర్యాంకులను ప్రకటించారు. ఇంజనీరింగ్లో 82.07...
నేడు ఇంజినీరింగ్ ఎంసెట్ ఫలితాలు
ఉ.11గం॥కు విడుదల చేయనున్న విద్యామంత్రి సబిత
తర్వాత వెల్లడికానున్న వ్యవసాయ, ఫార్మా ఎంసెట్ ఫలితాలు
ఈ నెల 30 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్
సెప్టెంబర్ 4నుంచి 13వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం
అడ్మిషన్ ప్రక్రియలో ఇంటర్...
ఇడబ్లుఎస్ కోటా అమలుకు ఉత్తర్వులు
ఆదాయ పరిమితి రూ.8లక్షలు
ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 10శాతం రిజర్వేషన్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : అగ్రవర్ణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలను జారీ...
ఎల్లుండి ఇంజనీరింగ్ ఎంసెట్ ఫలితాలు
30 నుంచి కౌన్సెలింగ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 4,5,6 తేదీలలో నిర్వహించిన ఎంసెట్ ఫలితాలను బుధవారం (ఆగస్టు 25) వెల్లడించనున్నారు. తెలంగాణ, ఎపి రాష్ట్రాల్లో 105 పరీక్షా...
డెంగీ, మలేరియా
ఏది ఏ జ్వరమో తెలుసుకునేందుకు ప్రయాస
కలవరపెడుతున్న డెంగీ, మలేరియా కేసులు
ఒకవైపు కోవిడ్ భయం.. మరోవైపు విషజ్వరాలు
రాష్ట్రంలో ప్రబలుతున్న విషజ్వరాలు, కొవిడ్ భయంతో వణుకుతున్న ప్రజలను కలవరపెడుతున్న సీజనల్ వ్యాధులు
మనతెలంగాణ/హైదరాబాద్...
23న జెఇఇ మెయిన్-4 హాల్ టికెట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కరోనా రెండవ దశ విజృంభన నేపథ్యంలో వాయిదా పడిన జెఇఇ మెయిన్ నాలుగవ విడత హాల్ టికెట్లు ఈ నెల 23వ తేదీన విడుదల కానున్నాయి. నాలుగవ జెఇఇ...
డిగ్రీ కోర్సులకు పెరుగుతున్న ఆదరణ
పెరుగుతున్న అవకాశాలు...ఆసక్తి కనబరుస్తున్న విద్యార్థులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. బిఎస్సి, బికాం కోర్సులు చదివితే ఉపాధి అవకాశాలు లభిస్తుండటంతో విద్యార్థులు వీటిలో ప్రవేశాలు పొందేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. డిగ్రీ...
ఇసెట్లో 95.16% ఉత్తీర్ణత
ఫలితాలు విడుదల చేసిన ఛైర్మన్ టి.పాపిరెడ్డి
ఈసారి ఇడబ్లూఎస్ కోటా అమలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో రెండవ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టిఎస్ఇసెట్)...
రక్తపాతాన్ని నివారించేందుకే దేశం విడిచా: అష్రఫ్ ఘని
కాబూల్: తాలిబన్లు రాజధాని కాబూల్ లోకి ప్రవేశించడంతో దేశం నుండి పారిపోవడంపై అధ్యక్షుడు అష్రఫ్ ఘని వివరణ ఇస్తూ లేఖ విడుదల చేశాడు. రక్తపాతాన్ని నివారించేందుకే దేశం విడిచి వెళ్లానని అష్రఫ్ ఘనీ...
రేపటి నుంచి టి సాట్లో జీమాట్ స్పెషల్ క్లాసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లలో సోమవారం నుంచి జీ-మ్యాట్ (గ్యాడ్యుయేట్ మేనేజ్ మెంట్ అడ్మిషన్ టెస్ట్)పై స్పెషల్ క్లాసులు ప్రసారం చేస్తున్నట్లు సిఇఒ ఆర్.శైలేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం...
రైతులే పంట ధర నిర్ణయించుకోవాలి: నిరంజన్ రెడ్డి
నల్లగొండ: కష్టం చేసిన రైతులే పంటలకు ధర నిర్ణయించుకోవాలనే ఉద్దేశంతో రైతుబంధు, రైతువేదికలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో రైతు వేదికలను, భూ సార పరీక్ష...
విరామం వీడి ఇస్రో స్పీడు
12న భూ శాటిలైట్ ప్రయోగం
సరికొత్త అమరికతో జిఎస్ఎల్వి రాకెట్
అరగంటకోసారి ఘాటైన చిత్రాలు
బెంగళూరు: భూమి పరిశీలన పర్యవేక్షణకు ఉద్ధేశించిన ఉపగ్రహం ఇఒఎస్ 3 ప్రతిష్టాత్మక ప్రయోగం ఈ నెల 12న జరుగుతుంది. భారత అంతరిక్ష...
అత్యంత ప్రతిభావంత విద్యార్థిగా 11 ఏళ్ల భారత-అమెరికన్ బాలిక
వాషింగ్టన్: నటాషా పెరీ అనే 11 ఏళ్ల భారత-అమెరికన్ బాలిక ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థుల్లో ఒకరిగా ఎంపికయ్యారు. అమెరికాలోని విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే స్కాలెస్టిక్ అసెస్మెంట్ టెస్ట్(శాట్), అమెరికన్...
రేపటి నుంచి ఇంజనీరింగ్ ఎంసెట్
రెండు గంటల ముందే హాల్లోకి అనుమతి
పరీక్ష ప్రారంభ సమయానికి
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
మూడు రోజుల పాటు ఆరు సెషన్లలో పరీక్షలు
తెలంగాణ, ఎపిలో 105 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్...
యడ్యూరప్ప సగౌరవ నిష్క్రమణ
బిజెపి పార్టీలో, ప్రభుత్వాలలో గత ఏడేళ్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా తిరుగులేని ఆధిపత్యాన్ని వహిస్తున్నారు. వారి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవ్వరూ చేయడం లేదు....