Home Search
సముద్రం - search results
If you're not happy with the results, please do another search
మతం-మతతత్వం!
ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో అట్టహాసంగా గంగా హారతి కార్యక్రమం చేపట్టి యుపి ఎన్నికలకు ముందు హిందూ ఓటర్లను విశేషంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయడానికి ఒక రోజు ముందు మొన్న ఆదివారం నాడు...
పుతిన్ పర్యటన ఫలితాలు
ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సోమవారం నాడు న్యూఢిల్లీలో జరిగిన 21వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం ఫలవంతం కావడం ఒక మంచి పరిణామం. చైనాతో, పాకిస్తాన్తో...
దేశంలోకి మరి రెండు ఒమిక్రాన్ కేసులు
ముంబయి, గుజరాత్ జాంనగర్లో ఒక్కొక్కటి గుర్తింపు
ఒకరు దక్షిణాఫ్రికానుంచి, మరొకరు జింబాబ్వేనుంచి రాక
ముంబయి/అహ్మదాబాద్: భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ కలవరపెడుతోంది. ఇప్పటికే కర్నాటక రాష్ట్రంలో రెండు కేసులు బయటపడగా తాజాగా శనివారం మరో మూడు కేసులు...
ద్వీప దేశంలో మొదటి కరోనా కేసు
వెల్లింగ్టన్ : కరోనా వ్యాప్తి మొదలైనప్పటినుంచి కొవిడ్ రహిత దేశంగా ఉన్న కుక్ ఐలాండ్స్లో శనివారం మొట్టమొదటి కేసు నమోదు అయింది. ఇటీవలే కుటుంబంతోసహా ఇక్కడికి చేరుకుని క్వారంటైన్లో ఉన్న ఓ పదేళ్ల...
తుపానుగా మారిన ‘జవాద్’
5న పూరీ వద్ద తీరానికి...
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘జవాద్’ తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు ఈ తుపాను చేరనుందని భారత వాతావరణ...
పూరిలో తీరాన్ని తాకనున్న జవాద్ తుపాను
భువనేశ్వర్: జవాద్ తుపాను శనివారం ఉదయానికి ఒడిశా-ఆంధ్ర ప్రదేశ్ కోస్తాను తాకే అవకాశం ఉంది. ఒడిశాలోని గోపాల్పూర్కు 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన జవాద్ తుపాను శనివారం ఉదయానికి పూరీ జిల్లాలో తీరాన్ని...
ఐరోపా జిఐతో బిజెపికి పోలికలు!
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్ లో ‘ఐడెంటిటేరియన్’ జాత్యహంకార ఉద్యమం మొదలయింది. ఇది శ్వేత జాతీయులను, క్రైస్తవులనే యూరోపియన్లుగా గుర్తిస్తుంది. బలహీనపడ్డ ఈ తిరోగమన్ సంస్థ ‘జాతి గుర్తింపు (జనరేషన్ ఐడెంటిటి-జిఐ)’...
జావద్ తుపాను ముప్పు
మూడు రోజులకుగాను 95 రైళ్లు రద్దు
ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయం
భువనేశ్వర్: ఒడిశా తీరాన్ని జావద్ తుపాను తాకనుందన్న సూచనలతో తూర్పు కోస్తా రైల్వే గురువారం నుంచి మూడు రోజుల పాటు 95 రైళ్ల...
ద్వంద్వ నీతి వద్దు
ధాన్య సేకరణలో అన్ని రాష్ట్రాలను ఒకేవిధంగా చూడాలి
ఎలాంటి వివక్ష వుండకూడదు
పంజాబ్లో మొత్తం ధాన్యం సేకరించి, తెలంగాణలో ఎందుకు అలా చేయడం లేదు :
పార్లమెంట్లో నిలదీసిన కెకె
ధాన్యం సేకరించాలని 60రోజులుగా కోరుతున్నా కేంద్రం...
వెళ్లిపోయిన పాటల వెన్నెల సిరి
న్యూమోనియాతో చికిత్స పొందుతూ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి కన్నుమూత
ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్, ఇతర సినీ, రాజకీయ ప్రముఖుల ప్రగాఢ సంతాపం
మనతెలంగాణ / హైదరాబాద్ : ప్రముఖ సినీ గీత...
ఎపిలో అల్ప‘పీడ’నం
మరో రెండు రోజుల పాటు ఎడతెరిపిలేని వర్షాలు
ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
కృష్ణా, గుంటూరు, ప.గో,తూ. గోలలో ఎల్లో అలర్ట్
నెల్లూరులో కేంద్ర బృందం పర్యటన
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రోజుల...
ట్రిపుల్ ఐటిలో సీటు…. కూతురిని చంపిన తల్లి ప్రియుడు
అమరావతి: ప్రకాశం జిల్లా లింగసముద్రంలో దారుణ హత్యకు గురైన ఐఐటి విద్యార్థిని ప్రశాంతి హత్య కేసు మిస్టరీ వీడింది. హత్యకు సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. వేలంపేటకు చెందిన ఈసునూరి మాధవి పదిహేనేళ్లుగా...
ఆంధ్రప్రదేశ్కు భారీ వర్షసూచన
మూడు రోజుల పాటు వర్షాలు: వాతావరణ శాఖ
అమరావతి: దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో శని,ఆదివారాలు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అమరావతి వాతావరణశాఖ పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ శ్రీలంక తీరం...
మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
కోస్తాంధ్ర, రాయలసీమ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో భారీ వర్షాలు
చైన్నై : బంగాళాఖాతం నైరుతి, ఆగ్నేయ ప్రాంతాల్లో తుపాను వాతావరణం ఆవరించి ఉందని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో...
బొమ్మైకు మోడీ ఫోన్: వరద సహాయంపై హామీ
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఫోన్ చేసి రాష్ట్రంలో వరద తాకిడికి గురైన ప్రాంతాలకు సహాయసహకారాలు అందచేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ కర్నాటక ముఖ్యమంత్రి...
తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు..
హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు...
వచ్చే ఏప్రిల్కల్లా మొత్తం 36 రాఫెల్
విమానాల సరఫరా పూర్తి, ఫ్రాన్స్ రాయబారి వెల్లడి
ముంబయి: అయిదేళ్ల క్రితం ఇరు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇప్పటివరకు భారత్కు 30 రాఫెల్ యుద్ధ విమానాలను సరఫరా చేశామని, మిగతా ఆరు...
మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు : ఐఎండి
న్యూఢిల్లీ : ఈనెల 18 న తమిళనాడు, పుదుచ్చేరితోపాటు ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) మంగళవారం తెలియచేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం...
పడి లేచిన కెరటం
టి20 ప్రపంచకప్లో‘ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ గా సత్తా చాటిన వార్నర్
విమర్శకుల నోళ్లు మూయించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్
సముద్రం కాస్త వెనక్కి వెళ్లిందంటే మరింత ముందుకు దూసుకు వస్తుందని దానర్థం. ఆస్ట్రేలియా...
అల్పపీడన ప్రభావం.. రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు
హైదరాబాద్ : అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం, సోమవారం నాటికి బంగాళాఖాతంలో ప్రవేశించే అవకాశముందని తెలిపింది....