Home Search
కేంద్ర ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోండి
మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైదరాబాద్ జిల్లా పరిధిలో జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్...
లెక్కతేలాలి, వాటా దక్కాలి
సమ సమాజ స్థాపన కోసం జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి సరైన ప్రాతిపాదికన చేరాలంటే కచ్చితంగా ఒబిసి కుల గణన జరిగి తీరాల్సిందే. వేల ఏళ్ళ నుండి భారతదేశం కులాల...
హుజూరా’వార్’ నేడే
అత్యంత ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటు పోరుకు లేచిన తెర
ఉ॥ 7 నుంచి రాత్రి 7 వరకు పోలింగ్
306 పోలింగ్ కేంద్రాలు, మొత్తం ఓటర్లు : 2,37,036...
బద్వేల్ ఉప ఎన్నికకు సర్వసిద్థం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ సామగ్రితో ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు శుక్రవారం సాయంత్రానికే చేరుకున్నారు. బద్వేలు నియోజకవర్గంలో మొత్తం...
ప్రచారానికి తెర
30న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్, 2న ఫలితం
ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
30 ఉ॥ 7గం॥ నుంచి సాయంత్రం 7వరకు పోలింగ్
306 పోలింగ్ కేంద్రాలు, 47కేంద్రాల్లో వెయ్యి కంటే...
కొత్త పార్టీ పెడతా: కెప్టెన్ అమరీందర్ సింగ్
బిజెపితో సీట్ల సర్దుబాటు ఉంటుంది!
చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పార్టీ పెడతానని పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం ప్రకటించారు. “బిజెపితో మేము సీట్ల సర్దుబాటు చేసుకుంటాం...బిజెపితో...
కుల, చేతి వృత్తులకు కెసిఆర్ పూర్వ వైభవం తీసుకొచ్చారు: శ్రీనివాస్ గౌడ్
హుజారాబాద్: రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హుజారాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం లో భాగంగా హుజారాబాద్ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి-విక్రయ సంఘం...
గెల్లును గెలిపించండి.. ఈటలను ఓడించండి
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బిజెపిని ఓ డించాలంటూ 120 బిసి సంఘాలు, ఉద్యోగ యూనియన్ల తీర్మానం, పిలుపు
తెలంగాణలో అమలు చేస్తున్న ఒక్క సంక్షేమ పథకమూ బిసి పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం...
ఉద్యమం నుంచి ఉన్నతికి
తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాలకే చూపింది
సమైక్యవాదులు ఏయే రంగాల్లో తెలంగాణ వెనుకబడుతుందని దుష్ప్రచారం చేశారో ఆ రంగాల్లోనే
రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాం
అనేక అడ్డంకులను కేసులను ఎదుర్కొని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేశాం
దళితబంధు ఓ...
హుజూరాబాద్ ప్రచారానికి మిగిలింది 2 రోజులే
హుజూరాబాద్ ప్రచారానికి మిగిలింది 2 రోజులే
బుధవారంతో ముగియనున్న ఉప ఎన్నిక ప్రచారం
ప్రచారంలో వేగం పెంచిన అభ్యర్థులు
మనతెలంగాణ/హైదరాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరింది. కేవలం రెండు రోజులు మాత్రమే...
పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్
ప్లీనరీలో వెలువడనున్న ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడిగా సోమవారం సిఎం కెసిఆర్ మారుమారు ఎన్నిక కానున్నారు. దీనికి నగరంలో హైటెక్స్ ప్రాంగణం వేదిక కాబోతున్నది....
25న టిఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక
పార్టీకి 20సం॥లు, అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయినందున వచ్చే నెల 15న వరంగల్లో తెలంగాణ విజయ గర్జన భారీ బహిరంగ సభ
అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ 17న విడుదల అధ్యక్ష ఎన్నిక తర్వాత...
ఆరునెలలముందే పోల్సర్వేల నిషేధం
బిఎస్పి అధినేత్రి మాయావతి డిమాండ్
లక్నో : ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే మీడియా సంస్థల పోల్సర్వేలను నిషేధించాలని బిఎస్పి అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఈ మేరకు తాము ఎన్నికల సంఘానికి...
తుస్సుమన్న బండి పాదయాత్ర
ప్రజల నుంచి స్పందన లేదు : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన రాలేదని రాష్ట్ర ప్రణాళిక...
2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటించిన ఇసి
మనతెలంగాణ/హైదరాబాద్: 2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 31 వరకు ముందస్తు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇంటింటి సర్వే, పోలింగ్ కేంద్రాల...
మద్దతు ధరలో శాస్త్రీయత ఎక్కడ?
భారత దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నేటికీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. దేశంలోని సుమారు 50 శాతం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయరంగం పైనే ఆధారపడి...
కల్నల్ సంతోష్బాబు చిరస్మరణీయుడు
సిఎం కెసిఆర్ సందేశం స్ఫూర్తిదాయకం
ముఖ్యమంత్రి నిర్ణయం దేశానికే ఆదర్శం
మిలటరీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండ
దివంగత కల్నల్ సంతోష్బాబు విగ్రహాన్ని
ఆవిష్కరించిన మంత్రులు కెటిఆర్, జగదీష్రెడ్డి
విగ్రహం పెట్టాలన్న మా కలను ప్రభుత్వం
సాకారం చేసింది : సంతోష్బాబు...
నెహ్రూ స్వావలంబ భారతం
గాంధీయులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు గుడ్డి హిందువులు. సంఘ్ శ్వేతజాతి పాలనను సమర్థించింది. ఆంగ్లేయులు మతాలతో స్వాతంత్య్ర పోరాటాన్ని బలహీనపర్చారు. లౌకిక భారత...
సామాజిక సంఘీయం
కమ్యూనిజాన్ని రాజకీయ కమ్యూనిజం, సామాజిక కమ్యూనిజంగా విభజించారు మార్త హర్నెకర్. 18.01.1937న చిలీలో పుట్టిన ఈమె మార్క్సిస్టు మేధావి, మనస్తత్వ, సామాజిక శాస్త్రవేత్త, రచయిత. క్యూబా ప్రవాసంలో ఆ సోషలిస్టు, మార్క్సిస్టు ప్రభుత్వ...
మోడీ ప్రభుత్వ ఉదాసీనత వల్లే దేశం దీనస్థితిలోకి వెళ్లింది
కొవిడ్పై వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలి: సోనియా
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ఉదాసీనత వల్ల దేశం కృంగుబాటుకు గురైందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. తమ పౌరుల పట్ల శ్రద్ధలేని రాజకీయ...