Home Search
కేంద్ర ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
కెసిఆర్ నేతృత్వంలో హైదరాబాద్ విశ్వనగరం
‘గ్రేటర్’ చట్టానికి 5 సవరణలు 79 డివిజన్లలో
మహిళలను గెలిపించిన ఘనత టిఆర్ఎస్దే
వార్డు కమిటీల్లో రాజకీయాలకు అతీతంగా చోటు
యథాతథంగా బిసిల రిజర్వేషన్ పర్యావరణం, ఫార్మా
ఇండస్ట్రీపై కాంగ్రెస్ సభ్యులు మాట్లాడటం హాస్యాస్పదం
హరితనగరం పనులు...
బ్యాలెట్తోనే పెట్టేద్దామా !
జిహెచ్ఎంసి ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు
ఎపికి ఇచ్చిన బ్యాలెట్ బాక్సులు ఇవ్వాలని కోరిన ఎస్ఇసి
అందుబాటులో లేని వివిప్యాట్లు..కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే సిఇఒ లేఖ
డివిజన్ల పునర్విభజనకు సర్కార్ నై.. త్వరలోనే ప్రత్యేక...
పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలి.. సోనియాకు సీనియర్ నేతల లేఖ
పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలి
పూర్తిస్థాయి నాయకత్వం అవసరం
సోనియాగాంధీకి 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతల ఘాటు లేఖ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత సారథ్య సంఘం సిడబ్లుసి సోమవారం సమావేశమవుతున్న వేళ పార్టీలో సమూల...
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కోసం కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోనూ 2021 జనవరి ఒకటి అర్హత తేదీతో ఓటర్ల జాబితా ప్రత్యేక...
సంపాదకీయం: నేరమయ రాజకీయం
దేశ రాజకీయాలపై నేరస్థులు గట్టి పట్టు సంపాదించుకున్నారన్న చేదు సత్యా న్ని ఎవరూ కాదనలేరు. ఎన్నికల్లో ధన ప్రాబల్యం పెరుగుతూ పోతుండడంతో పోటీలోని నాయకులకు నేరస్థుల అవసరం కూడా అధికమవుతూ వచ్చింది. అది...
అపర చాణక్యుడు అందరివాడు
స్వతంత్ర భారతదేశం పన్నెండవ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు- (పి.వి. నరసింహారావు). జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచమంతట ఆయన పివిగా సుప్రసిద్ధుడు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో, నాడు ఎంతో వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతం...
పదవీ విరమణ వయస్సు పెంచాలి
ఆమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి
టిజిఒ కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : పదవీ విరమణ వయస్సును పెంచుతూ ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని టిజిఓ కేంద్ర సంఘం అధ్యక్షురాలు...
ఆత్మగౌరవ జెండా ఎగిరిన రోజు..!
జూన్ 2 తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవ జెండాను ఎగేరేసిన రోజు. స్వయంపాలన జెండా ఎత్తిన రోజు. దేశానికి రోల్ మోడల్గా నిలిచిన రోజు. తెలంగాణ అనే పదం వింటేనే వైబ్రేషన్ ఒక...
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక సురవరం ప్రతాపరెడ్డి
తెలంగాణ వైతాళిక తేజోమూర్తులలో సురవరం ప్రతాపరెడ్డి గారు అగ్రేసరులు. ఆయన ప్రతిభ బహుముఖీనమైనది. ముఖ్యంగా ఆయన ప్రతిభావాహిని సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాలలో ప్రవహించిన త్రివేణి సంగమం. సాహిత్యంలో ఆయన చేపట్టని ప్రక్రియ...
సంక్షేమం..సాగు
మాంద్యంలోనూ రెండంకెల వృద్ధి, లోటును రాష్ట్రమే పూడ్చుకుంది : అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయానికి, సాగునీటికి, సంక్షేమ రంగానికి 2020-21లో రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం పెద్దపీట...
మాంద్యం నీడలో బడ్జెట్పై మథనం
గత బడ్జెట్ పెట్టుబడి కంటే 10 నుంచి 12శాతం అదనం?
పన్నులు, ఇతర ఆదాయాలపై ఆరా తీస్తున్న సిఎం కెసిఆర్
కేంద్రం నుంచి పన్ను రాబడి వాటా తగ్గనున్న నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు
ఇరిగేషన్, విద్యుత్తు, వ్యవసాయం,...
18న కరీంనగర్ ఐటి టవర్ ప్రారంభం
కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం
80 శాతం ఉద్యోగాలు కరీంనగర్ జిల్లా వాసులకే
40 శాతం నాల్గవ తరగతి ఉద్యోగాలు సైతం స్థానికులకే
ఇప్పటికే 506 మంది ఉద్యోగస్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి
26 కార్పొరేట్ సంస్థలతో ఐటి...
ఇక ఆప్ టార్గెట్ బీహార్?
దేశ రాజధాని ‘ఫలితాలపై’ కేజ్రీవాల్ క్రేజ్
బీహార్లో ప్రత్యామ్నాయం అందిస్తాం : ఆప్
పాట్నా: ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే, దాని...
ఆరు బడ్జెట్లలో అదనంగా ఒక్క పైసియ్యలేదు
కేంద్రం వైఖరిపై కెటిఆర్ ధ్వజం
ఫార్మా సిటీకి రూ. 3వేల కోట్లు అడిగితే 3 పైసలివ్వలేదు
సికింద్రాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్కు మొండిచేయి చూపించారు
హైదరాబాద్-నాగపూర్,
హైదరాబాద్-బెంగళూర్
కారిడార్పైనా స్పందించలేదు
నీతిఆయోగ్ చెప్పినా వినలేదు
డైలాగులు...
అనురాగ్ ఠాకూర్పై ఇసి నిషేధం
72 గంటలు ఎన్నికల ప్రచారానికి దూరం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ 72 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం (ఇసి) గురువారం నిషేధం విధించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల...
అత్యంత శక్తిమంతులు ఓటర్లే..
హైదరాబాద్ : వీసా, విదేశాల్లో ఉద్యోగం కొరకు, షాపులలో బిల్లులు చెల్లించుటకు క్యూలో నిలబడతామని, అదే మాదిరి ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఓటింగ్ డే...
పురవరులు తేలేది నేడే
మధ్యాహ్నం లోపే మున్సిపోల్ ఫలితాలు
ఉదయం 8గం.కు లెక్కింపు ప్రారంభం, 10 గం.ల లోపే తొలి ఫలితం, 129 కౌంటింగ్ కేంద్రాల్లో వార్డుల వారీగా టేబుళ్ల ఏర్పాటు
రెండు దశల్లో కౌంటింగ్
సమాన...
ప్రశాంతంగా భారీగా
పోటెత్తిన ఓటు
అంబరాన్ని చుంబించిన
పట్టణ బ్యాలట్ సంబరం
ఓటింగ్ నమోదు
అత్యధికంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో 93.31 శాతం
అత్యల్పంగా నిజాంపేట కార్పొరేషన్లో 39.65 శాతం
హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పట్టణ ఓటర్లలో...
నేడే పుర బ్యాలట్ ఫైట్
ఉదయం 7గం. నుంచి మున్సిపోలింగ్
120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో మొత్తం ఓటర్లు 53,50,255 మంది
మున్సిపాలిటీలలో 2647 వార్డులు, కార్పొరేషన్లలో 382 వార్డుల్లో, జిహెచ్ఎంసి పరిధిలోని దబీర్పురా డివిజన్లో పోలింగ్
మున్సిపాలిటీల్లో 6188, కార్పొరేషన్లలో 1773...
పుర ప్రచారానికి తెర
వారం రోజుల పాటు 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో హోరెత్తిన ప్రచారం
రేపు పోలింగ్, 25న ఫలితాల వెల్లడి
హైదరాబాద్: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లలో ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు...