Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
టీమిండియాకు హెచ్చరికలాంటిదే..
ముంబై : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు ముం దు ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో న్యూజిలాండ్ విజయం సాధించడం టీమిండియాకు హెచ్చరికలాంటిదేనని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ గెలుపు...
కివీస్ ఘన విజయం
బర్మింగ్హామ్ : ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్ల సిరీస్ను కివీస్ 10 తేడాతో కైవసం చేసుకుంది. భారత్తో...
భారత ప్రయాణికులపై పాక్ నిషేధం
న్యూడిల్లీ : కరోనా కట్టడిలో భాగంగా 26 దేశాల ప్రయాణికులపై పాక్ నిషేధం విధించింది. ఈ దేశాల జాబితాలో దక్షిణాఫ్రికా, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, భారత్ ఉన్నాయి. ఈ దేశాలు మినహా మిగతా...
జి-7 దానం!
ఏడు సంపన్న దేశాల కూటమి జి-7 అధినేతలు బ్రిటన్లోని కోరువాల్ ప్రాంతం కార్బిస్ బే సాగర తీర రిసార్టులో సమావేశం కావడం ప్రస్తుత ప్రపంచ సంక్షోభ పరిస్థితుల్లో విశేష పరిణామం. కొవిడ్ కారణంగా...
ప్రామాణికత నిరూపణలో కొవాగ్జిన్ గెలుపు
భారత్ బయోటెక్ అధినేత్రి సుచిత్ర ఎల్లా
న్యూఢిల్లీ : తమ తయారీ అయిన కొవాగ్జిన్ శాస్త్రీయ ప్రామాణికతల సంపూర్ణత్వాన్ని సంతరించుకుందని భారత్ బయోటెక్ సంస్థ తెలియచేసుకుంది. శనివారం సంస్థ సహ వ్యవస్థాపకులు, సంయుక్త మేనేజింగ్...
చైనా గూఢచారి అరెస్ట్
చైనా గూఢచారి అరెస్ట్
బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి ప్రవేశిస్తుండగా..
బంగ్లాదేశ్ వీసా, పలు ఎలక్ట్రానిక్ పరికరాల జప్తు
గురుగ్రాంలో హోటల్ నడుపుతున్నానన్న నిందితుడు
కోల్కతా: బంగ్లాదేశ్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత్లోకి ప్రవేశించేందుకు యత్నించిన చైనా గూఢాచారిని...
ఇటలీ మెరైన్లపై కేసు మూసివేతపై 15న సుప్రీం ఉత్తర్వులు
న్యూఢిల్లీ: ఇద్దరు కేరళ మత్సకారులపై కాల్పులు జరిపి వారి మృతికి కారణమైన ఇద్దరు ఇటలీ మెరైన్లపై నమోదైన కేసులో విచారణ ముగింపునకు, అలాగే మృతు కుటుంబ సభ్యులకు రూ.10 కోట్ల నష్టపరిహారం పంపిణీకి...
టీకా డోస్ విరామ పెంపుతోనే డెల్టా ముప్పు
డాక్టర్ ఫౌచీ విశ్లేషణ
వాషింగ్టన్ : కొవిడ్ వ్యాక్సిన్ల డోస్ల మధ్య వ్యవధి పెంచడం వల్ల ప్రజలు మరింతగా కొవిడ్కు గురవుతారని డాక్టర్ ఆంథోనీ ఫౌచీ స్పష్టం చేశారు. ప్రత్యేకించి ఇప్పుడు ప్రమాదకర రీతిలో...
డెల్టా వేరియంట్ యమ డేంజర్
అల్ఫా వేరియంట్ కన్నా 60% ఎక్కువ వేగంగా వ్యాపిస్తుంది
వ్యాక్సిన్ సామర్థాన్ని కూడా తగ్గిస్తుంది
పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ సంస్థ తాజా నివేదిక వెల్లడి
లండన్: భారత్లో వెలుగు చూసిన బి1.617.2 లేదా డెల్టా వేరియంట్ బ్రిటన్లో...
కొవాగ్జిన్కు అమెరికా బ్రేక్
అత్యవస వినియోగానికి అనుమతివ్వని ఎఫ్డీఏ
ఆమోదం కోసం దాఖలు చేస్తాం : భారత్ బయోటెక్
న్యూఢిల్లీ/హైదరాబాద్ : కొవాగ్జిన్ టీకా తయారీ భారత్ బయోటెక్కు అమెరికాలో ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ అభివృద్ధ్ది చేసిన కరోనా మహమ్మారి...
మయాంక్ను ఓపెనర్గా దించాలి: మైక్ హెసన్
లండన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఎలా ఆడాలనే దానిపై ప్రత్యర్థి న్యూజిలాండ్ కోచ్ మైక్ హెసన్ టీమిండియాకు పలు సూచనలు చేశాడు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో ఫైనల్ సమరం...
‘డెల్టా’ దేనికీ లొంగదు!
ఎయిమ్స్, ఎన్సిడిసి అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ :గత ఏడాది అక్టోబర్లో భారత్లో బయటపడిన కరోనా డెల్టా వేరియంట్ అత్యంత వ్యాప్తి కారకమని, ప్రజలు కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకాల డోసులు ఏవేసుకున్నా ఆ వేరియంట్...
కివీస్కు ఎదురుదెబ్బ..!
బర్మింగ్హామ్: భారత్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు ముందు న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్స్ గాయానికి గురవ్వడంతో జట్టులో కలవరం మొదలైంది. ఇంగ్లండ్తో జరిగిన...
అదే టీమిండియాకు పెద్ద సమస్య
ముంబై: న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాకు ఒక సమస్య ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఫైనల్కు ముందు...
పెట్రోల్,డీజిల్ ధరలు పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను బుధవారం మళ్లీ ఆల్టైమ్ గరిష్ట స్థాయికి పెంచినట్లు దేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ డేటా తెలిపింది. దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలకు ఇప్పట్లో బ్రేక్...
దేశంలో మరో 92,596 మందికి వైరస్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 92,596 కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 2,219 మందిని...
విరాట్ సేనకు భారీ ఊరట
బయోబుడగ నుంచి 20 రోజులు విముక్తి!
లండన్: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియాకు భారీ ఊరట లభించింది. కఠినమైన సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో విరాట్ కోహ్లి సేన ఊపిరి...
సునిల్ ఛెత్రి అరుదైన రికార్డు
దోహా: భారత ఫుట్బాల్ స్టార్ సునిల్ ఛెత్రి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయోనెల్ మెస్సీని వెనక్కి నెట్టి అరుదైన ఘనతను నెలకొల్పాడు. ప్రస్తుతం...
గాంధీ మునిమనుమరాలికి ఏడేళ్ల జైలు శిక్ష
జొహన్నెస్బర్గ్: జాతిపిత మహాత్మాగాంధీ మునిమనుమరాలు 56 ఏళ్ల ఆశిష్ లతా రాంగోబిన్ కు మోసం కేసులో ఏడేళ్ల జైలుశిక్ష పడింది. దక్షిణాఫ్రికాలో ఉంటున్న ఆమె 60 లక్షల రాండ్ల (సుమారు 3.22 కోట్లు)...
దేశంలో మరో 86,498 మందికి వైరస్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 86,498 కొత్త కోవిడ్-19 కేసులు, 2123 మరణాలు సంభవించాయి. అదే సమయంలో...