Thursday, May 9, 2024

భారత ప్రయాణికులపై పాక్ నిషేధం

- Advertisement -
- Advertisement -

Pakistan ban on Indian travellers

 

న్యూడిల్లీ : కరోనా కట్టడిలో భాగంగా 26 దేశాల ప్రయాణికులపై పాక్ నిషేధం విధించింది. ఈ దేశాల జాబితాలో దక్షిణాఫ్రికా, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, భారత్ ఉన్నాయి. ఈ దేశాలు మినహా మిగతా దేశాల ప్రయాణికులకు నెగిటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది. గడచిన 24 గంటల్లో పాకిస్థాన్‌లో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య 9.41 లక్షలకు చేరుకోగా, మరణాల సంఖ్య 21,689 కి చేరుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News