Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
లంక టూర్పై కొవిడ్ మబ్బులు!
ముంబై : కరోనా దెబ్బకు ఇప్పటికే ఐపిఎల్ అర్ధా ంతరంగా వాయిదా పడగ తాజాగా శ్రీలంకభారత్ జట్ల మధ్య జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది. లంకలో కొవిడ్...
కివీస్కే మెరుగైన అవకాశాలు
ముంబై : ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్లోని...
అంగారక గ్రహంపై ల్యాండైన చైనా రోవర్
బీజింగ్: అంగారక గ్రహంపై రోవర్ను దించడంలో తమ రోదసీ నౌక విజయవంతమైందని చైనా జాతీయ అంతరిక్ష సంస్థ(సిఎన్ఎస్ఎ) తెలిపింది. తియాన్వెన్1 రోదసీ నౌకను 2020 జులై 23న చైనా ప్రయోగించింది. ఆ నౌకలో...
మరింత ఆర్థిక సంక్షోభం!
గత సంవత్సరం లాక్డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యల మూలంగా ఆర్థిక కార్యలాపాలలో రికవరీ ప్రారంభం అయి పలు రంగాలు వృద్ధి బాటపట్టాయి. ఆర్థిక సర్వే ఫలితాలను ప్రకటించేటప్పుడు కేంద్ర...
ఎయిరిండియాపై కెయిర్న్ ఎనర్జీ దావా
న్యూఢిల్లీ: బ్రిటన్కు చెందిన కెయిర్న్ ఎనర్జీ కంపెనీ బారత్నుంచి 120 కోట్ల డాలర్ల (సుమారు రూ.9 వేల కోట్లు) పరిహారం వసూలుకు ఎయిర్ ఇండియా ఆస్తుల జప్తునకు కోర్టులను ఆశ్రయించింది. పేరుకే ఎయిరిండియా...
దేశాల బృందంతో తుపాన్ల పేర్లు
ముంబై : అరేబియా సముద్రంలో తలెత్తిన అల్పపీడనం చివరికి తుపాన్గా మారి ప్రభావం చూపుతోంది. దీనికి తౌక్టే అనే పేరు పెట్టారు. తుపాన్లకు 13 దేశాలతో కలిసి ఏర్పడ్డ ప్యానెల్ పేర్లు పెడుతుంది....
టీకా రెండు డోసులు తీసుకున్నా మాస్క్ తప్పనిసరి..
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్లను ఇప్పుడున్న వ్యాక్సిన్లు ఏమేరకు నియంత్రించగలవో ఇంకా స్ఫష్టం కాలేదు. ఈ పరిస్థితుల్లో టీకా రెండు డోసులు తీసుకున్నా సరే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి...
సరఫరాలు ఆపొద్దని చైనాకు విజ్ఞప్తి!
భారత్ దిగుమతి చేసుకొనే వైద్యపరమైన వస్తువుల సరఫరా ఆగకుండా, ధరలు పెరగకుండా చూడండి సారో అని మన దేశం చైనా నాయకత్వాన్ని అభ్యర్ధిస్తున్నది. ఈ సమాచారం కొందరికి మింగుడు పడకపోవచ్చు. నరేంద్ర మోడీ...
కొవిషీల్డ్ గడువు పెంపుదల సబబే
భారత్ సర్కారుకు ఫౌచీ కితాబు
వనరులు వాడుకుంటే అందరికీ టీకా
ఇతరుల సాయంతోనే దేశానికి మేలు
వాషింగ్టన్ : భారతదేశంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోస్ల మధ్య వ్యవధిని పొడిగించడం సరైన నిర్ణయమే అని అమెరికా వైద్య...
15 రోజుల్లో రాష్ట్రాలకు 1.92 కోట్ల టీకా డోసులు: కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ: ఈ నెల 16 నుంచి 31వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 191.99 లక్షల (1.92 కోట్ల)డోసుల కొవిడ్19 టీకాలను సరఫరా చేయనున్నట్టు కేంద్ర ఆదోగ్యశాఖ తెలిపింది. వీటిలో 162.50లక్షల డోసుల కొవిషీల్డ్, 29.49లక్షల...
మీ బాధ నా బాధ కాదా?: మోడీ
ఢిల్లీ: కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయతాండవంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. కనిపించని శత్రువుతో ప్రపంచం పోరాటం చేస్తోందన్నారు. వైరస్ వేగంగా మ్యూటేషన్ చెందడంతో...
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు… కరోనాతో ఎసిపి, ఎస్ఐ మృతి
చెన్నై: భారత్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా వైరస్ ధాటికి భారత ప్రజలు గజగజ వణుకుతున్నారు. రెండో డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా కరోనా సోకి దుర్మరణం చెందుతున్నారు....
ఆపదలో మేధోహక్కుల ఆధిపత్యమా?
కరోనా మహమ్మారిని కడతేర్చడానికి కావలసిన ఆయుధం వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ తయారీకి ప్రతిబంధకమవుతున్న పేటెంట్ హక్కులను తాత్కాలికంగా ఎత్తివేయాలన్న భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ మద్దతు పలకడం ప్రపంచ ఆరోగ్య...
లాక్డౌన్తో కరోనా కొంత తగ్గుముఖం పడుతుంది
రెమ్డెసివిర్ మందుల వినియోగంలో
ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తూ పర్యవేక్షిస్తుంది
కొవిడ్ రోగులు మానసికంగా బలంగా ఉండాలి
వ్యాక్సిన్లు సరఫరా కేంద్ర చేతుల్లో ఉన్నది
రాష్ట్ర అవసరాల మేరకు వ్యాక్సిన్లు అందడం లేదు
ప్రభుత్వంపై కొంతమంది చేస్తున్న
అసత్య ప్రచారాలకు అయోమయానికి గురికావద్దు
ఇవన్నీ...
ప్రధాని మోడీకి మల్కాజిగిరి ఎంపి రేవంత్ లేఖ
ప్రధాని మోడీకి మల్కాజిగిరి ఎంపి రేవంత్ లేఖ
హైదరాబాద్: దేశంలో కరోనా టీకాల ఉత్పత్తిని భారీగా పెంచాలని ప్రధాని మోడీకి మల్కాజిగిరి ఎంపి రేవంత్రెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు రెండు పేజీల లేఖలో...
పిల్లలపై కొవాగ్జిన్ ప్రయోగం: డిసిజిఐ ఆమోదం
న్యూఢిల్లీ : చిన్నపిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటు లోకి తీసుకురాడానికి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ తో క్లినికల్ ప్రయోగాలు జరిపేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ)...
వైద్య సరఫరాల ధరల పెంపును చైనా అరికట్టాలి భారత ప్రభుత్వం విజ్ఞప్తి
న్యూఢిల్లీ: భారతీయ ప్రైవేట్ వ్యాపారులు చైనా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేస్తున్న అత్యవసర వైద్య సరఫరాల ధరల పెంపును అరికటి భారత దేశంలో కొవిడ్-19 విజృంభణను ఎదుర్కొందేందుకు సాగిస్తున్న పోరాటానికి సహాయపడవలసిందిగా చైనాకు...
కరోనా వైరస్ కు జీవించే హక్కు ఉంది: ఉత్తరాఖండ్ మాజీ సిఎం
డెహ్రాడూన్: భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కోవిడ్-19పై ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కూడా మనలాంటి జీవిగా త్రివేంద్రసింగ్ పేర్కొన్నారు. మనలాగే కరోనా...
టీమిండియాకు సవాల్ వంటిదే…
ముంబై : వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరం భారత్కు సవాలు వంటిదేనని చెప్పక తప్పదు. ఎందుకంటే కొంతకాలంగా భారత క్రికెటర్లు ఎడతెరిపి లేని క్రికెట్ ఆడుతున్నారు....
నేపాల్ ప్రతిష్టంభన
ప్రజలు పువ్వుల్లో పెట్టి అధికారం అప్పగించినా నాయకులు వ్యక్తిగత స్వార్థ అహంకారాలతో దానిని బూడిదలో పోసిన పన్నీరుగా చేస్తున్న ప్రత్యక్ష ఘట్టం మన పొరుగునున్న నేపాల్లో కళ్లకు కడుతున్నది. అధికార నేపాల్ కమ్యూనిస్టు...