Saturday, May 18, 2024
Home Search

ఫ్యాక్టరీ - search results

If you're not happy with the results, please do another search
3 Electrical Officials in ACB Net in Adilabad

ఎసిబి వలలో ముగ్గురు విద్యుత్ అధికారులు

మనతెలంగాణ/హైదరాబాద్: ఆదిలాబాద్ అడిషనల్ ఎఇ బి.క్రిష్ణారావు, ఎఇ శ్రీనివాస్, లైన్‌మెన్ ప్రకాశ్‌లు విద్యుత్ కార్యాలయంలో తీసుకుంటూ సోమవారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. భక్తాపూర్‌కు చెందిన బండారి సంతోష్ తన వాటర్ బాటిల్ తయారు...
Chinese woman Arrested in Instant Loan App Fraud

రుణ యాప్‌ల నిందితులు ముగ్గురి అరెస్టు

నిందితుల్లో చైనా మహిళ, 101 ల్యాప్‌టాప్‌లు, 106 మొబైల్ ఫోన్లు స్వాధీనం పుణెలో కాల్ సెంటర్ నిర్వహణ, 650 మంది టెలీకాలరు వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి మహేష్‌భగవత్ మన తెలంగాణ/సిటీబ్యూరో: యాప్‌ల ద్వారా లోన్లు...

వాయు కాలుష్య దుష్ప్రభావాలు

గాలి కాలుష్యం తో విశ్వ మానవాళి ఆరోగ్యం పై తీవ్ర దుష్ప్రభావం పడడం ఇప్పటికే నిర్థారించబడినప్పటి కీ, దాని ప్రతికూల ప్రభావం ఆర్థికరంగంపై పడడం తీవ్రమైన కలతను కలిగిస్తున్నది. భారత దేశ రాష్ట్రాలలో...
250 kg Ephedrine seized by DRI in Hyderabad

న్యూ ఇయర్ వేడుకలపై నజర్

డ్రగ్స్ రాకెట్లపై కఠిన చట్టాలు వినియోగదారులపైనా కేసులు నమోదు నిఘా నీడలో వేడుకలు మనతెలంగాణ/హైదరాబాద్ : నూతన సంవత్సరం వేడుకలలో డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు అటు పోలీసు, ఇటు ఎక్సైజ్ అధికారులు...
Vishal act with shraddha srinath in chakra

నీ చూపుల్లోనే నాటీ గ్రాఫిటీ…

విశాల్ హీరోగా ఎం.ఎస్.ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చక్ర’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ రెజీనా కసాండ్ర ఓ కీలక పాత్రలో నటిస్తోంది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై...
Delivery of Moderna Vaccine to America from Ships

నౌకల నుంచి మోడెర్నా వ్యాక్సిన్ అమెరికాకు డెలివరీ

  ఆలివ్ బ్రాంచ్ : అమెరికాలో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన రెండో టీకా మోడెర్నా వ్యాక్సిన్ ను నౌకల నుంచి ప్యాకేజిల ద్వారా డెలివరీ చేయడం ప్రారంభించారు. మోడెర్నా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే...
Eluru Mysterious Disease spread to Guntur

విస్తరిస్తున్న వింతవ్యాధి..

విస్తరిస్తున్న వింతవ్యాధి ఏలూరు టు గుంటూరు మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు అంతు చిక్కని వింత వ్యాధి క్రమంగా గుంటూరు జిల్లాకు విస్తరించింది. ఈక్రమంలో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో వింతవ్యాధి కారణంగా పలువురు స్పృహ...
Two years to TRS rule-2 complete

టిఆర్‌ఎస్ పాలన-2కి రెండేళ్లు

  అభివృద్ధి, సంక్షేమంలో అగ్రశ్రేణిగా తెలంగాణ అద్భుత ప్రగతి మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది....
Process by which Countries connect faster is called Globalization

తెలంగాణ కథలో ప్రపంచీకరణ

  దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ‘ప్రపంచీకరణ’ అంటారు. వాణిజ్యం, పెట్టుబడులకు ఉన్న అవరోధాలనూ సరళీకృత విధానం ద్వారా తొలగించడం వల్ల ప్రపంచీకరణ శక్తులకు ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరచినట్లు అయ్యింది. ప్రపంచీకరణ ప్రయోజనాలు సమానంగా...
A1 Express movie Climax Sequence at Mohali Stadium

మొహాలి స్టేడియంలో క్లైమాక్స్ సీక్వెన్స్

  యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న న్యూ ఏజ్ స్పోర్ట్ ఎంటర్‌టైనర్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని...
Plastic contamination in drinking tea from disposable paper cups

గ్లాసుతో గరళం

  వాడి పారేసే పేపర్ కప్పుల్లో టీ తాగడం ఆరోగ్యానికి చేటే మూడు సార్లు తాగితే కడుపులోకి 75వేల సూక్ష్మస్థాయి ప్లాస్టిక్ రేణువులు : ఐఐటి ఖరగ్‌పూర్ అధ్యయనం న్యూఢిల్లీ : వాడిపారేసే పేపర్ కప్పులలో టీ తాగుతున్నారా?...
Minister Harish Rao in GHMC election campaign

చెరుకు రైతుల బకాయిలను చెల్లించండి: మంత్రి హరీశ్

హైదరాబాద్ : చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ఈ నెల 18వ తేదీలోగా చెల్లించాలని ట్రైడెంట్ సుగర్స్ ఫ్యాక్టరీ యజమాన్యాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుఆదేశించారు. గడువులోగా చెల్లించికపోతే రెవెన్యూ...
Harish rao comments on BJP

మిషన్ భగీరథకు మోడీ ప్రభుత్వం 24 పైసలు కూడా ఇవ్వలేదు: హరీష్

హైదరాబాద్: తెలంగాణకు బిజెపి తీవ్ర అన్యాయం చేస్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. దుబ్బాకలో హరీష్ రావు సమక్షంలో బిజెపి సీనియర్ నేత తోట కమలాకర్ రెడ్డి, 500 మంది అనుచరులతో టిఆర్‌ఎస్‌లో...
Nag anti-tank missile was successfully completed

నాగ్ తుది ప్రయోగం విజయవంతం

న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత్ మరో మైలురాయి దాటింది. యుద్ధ ట్యాంకుల విధ్యంసక క్షిపణి నాగ్ చివరి దశ ప్రయోగాన్ని భారత్ గురువారం రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఎడారిలో విజయవంతంగా పూర్తిచేసింది. పగలు, రాత్రి...

బస్సును ఢీకొట్టిన రైలు: 20 మంది మృతి

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్లుతున్న ఓ బస్సును రైలు క్రాసింగ్ వద్ద ఢీకొనడంతో 20 మంది దుర్మరణం చెందారు. 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు పూర్తి...
india bans chinese mobile apps

పబ్‌జీపై దాడిలో నిజాయితీ ఎంత?

కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ మరో 117 చైనా యాప్‌లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్‌టాక్ మరో 58 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే....
China Firms on display covid vaccine for first time

కొవిడ్ వ్యాక్సిన్‌ను తొలిసారి ప్రదర్శించిన చైనా

కొవిడ్ వ్యాక్సిన్‌ను తొలిసారి ప్రదర్శించిన చైనా తన ఉద్యోగుల్లో 90 శాతం మందికి వ్యాక్సిన్‌ను ఇచ్చిన సినోవాక్ బీజింగ్: దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను చైనా తొలిసారిగా బహిరంగంగా ప్రదర్శించింది. సినోవాక్ బయోటెక్, సినోఫామ్‌లు...
KTR bhoomi Puja for Railway Coach Factory

రైళ్ల తయారీలో తెలంగాణ శకం

 దేశంలోనే ప్రైవేట్ రంగంలో రాష్ట్రంలో అతిపెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ  రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామంలో 100 ఎకరాల్లో రూ.1000 కోట్లతో మేధా సంస్థ ఫ్యాక్టరీని నెలకొల్పడం రాష్ట్రానికి   గర్వకారణం  హైదరాబాద్ మెట్రోకు ఇక్కడి...
India has banned 59 Chinese mobile applications

సొంత యాప్‌లతో అదరగొట్టాలి!

డ్రాగన్‌పై భారత్ సర్కారు డిజిటల్ స్ట్రైక్ ప్రారంభించింది. చైనాకు చెందిన అతి ముఖ్యమైన 59 మొబైల్ యాప్స్‌ను నిషేధించింది. ఈ జాబితాలో టిక్‌టాక్, షేర్-ఇట్, వీచాట్, వీ-మీట్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్,...
Sahu maharaju is Father of reservations

రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజ్

  భారతదేశ చరిత్రలో బహుజనులను(బీసీ,ఎస్సి,ఎస్టీ మరియు మైనారిటీలు) బ్రాహ్మణ భావజాల,సిద్ధాంత పెత్తనం నుండి విముక్తి చేయటానికి సైద్ధాంతికంగా, పాలనపరంగా మహాత్మ జ్యోతిబాపూలే ఛత్రపతి శివాజీ మహారాజ్ ల వారసుడిగా కృషి చేసి భవిష్యత్ భారతానికి...

Latest News