Home Search
మోడీ - search results
If you're not happy with the results, please do another search
కాశ్మీర్లో భారత్ జెండాలు మాత్రమే ఎగురుతున్నాయి: రాజ్నాథ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో రాబోయే సంవత్సరాల్లో జమ్మూకాశ్మీర్ విధి చిత్రం మారుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ‘జమ్మూ జన సంవాద్ ర్యాలీ’లో...
యేసు, ఏడుకొండల వెంకన్న చెప్పినా జగన్ వినడు… ఆ ఒక్కరు చెబితే వింటాడు…
అమరావతి: జెసి ప్రభాకర్ రెడ్డి, జెసి అస్మిత్ రెడ్డి అరెస్టులపై తాను ఏమీ మాట్లాడబోనని జెసి దివాకర్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో న్యాయస్థానానికి వెళ్లడం తప్ప మరో మార్గం లేదన్నారు. సిఎం...
తల్లికి కరోనా…. చికిత్స అందించాలని సిఎంను కోరిన నటి
హైదరాబాద్: తన తల్లికి కరోనా వచ్చిందని చికిత్స చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఓ నటి విన్నవించుకుంది. బుల్లి తెర నటి దీపికా సింగ్ తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటున్నారు. ఆమె తల్లికి కరోనా...
సంక్షోభంలోనూ స్వావలంబన సాధిద్దాం
కోవిడ్-19 మనకు కొత్త పాఠాలు నేర్పింది
సాహసోపేతమైన నిర్ణయాలకు, పెట్టుబడులకు ఇదే సరైన సమయం
దిగుమతుల నుంచి ఎగుమతుల దిశగా ఎదుగుదాం
ఐసిసి ప్లీనరీ సమావేశంలో ప్రధాని మోడీ పిలుపు
కోల్కతా: కోవిడ్19 సంక్షోభాన్ని ఆత్మనిర్భర్...
బిజెపి పాచికలు
ఈ నెల 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు గుజరాత్లో బిజెపి మాయ పాచికలాటకు మళ్లీ తెర లేపాయి. ఆ రాష్ట్రంలో గత కొద్ది రోజుల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎంఎల్ఎలు శాసన సభకు రాజీనామా...
గాంధీ విగ్రహంపై దాడి అవమానకర చర్య : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో నల్ల జాతీయుల ఆందోళన సందర్భంగా దుండగులు కొందరు మహాత్మాగాంధీ విగ్రహంపై దాడి చేయడాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అది అవమానకరమైన చర్యగా ట్రంప్ పేర్కొన్నారు....
ఏనుగుపై పీనుగు రాజకీయాలు!
ఆమె మేనకా గాంధీ. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపి. ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ఎన్నో పార్టీలు మారిన ఆమె రాజకీయ చరిత్ర...
టచ్ చేయకుండా పర్యవేక్షణ
స్వదేశీ పరిజ్ఞానంతో అందుబాటులోకి కోవిడ్ బీప్ యంత్రం
బిపి, ఆక్సిజన్, ఉష్ణోగ్రతలను తెలుసుకునేందుకు ఉపయోగం
ఇసిఐయల్, ఇఎస్ఐ, నిమ్స్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా తయారీ
వీడియో కాన్ఫరెన్స్లో ప్రారంభించిన కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, జితేంద్రసింగ్లు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
ఈ ఏడాది యోగా డే డిజిటల్ వేదికలకే పరిమితం : కేంద్రం
న్యూఢిల్లీ : ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని డిజిటల్ మీడియా వేదికల ద్వారా నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 21న ఉదయం 7 గంటలకు యోగాడేను వీడియో కాన్ఫరెన్స్...
భారత – ఆస్ట్రేలియా బంధం
మూములుగా అయితే భారత -ఆస్ట్రేలియా సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వవలసిన పని లేదు. అంతర్జాతీయంగా చైనా ప్రాబల్యం పెరుగుతూ ఉండడం, దానిని అదుపులో ఉంచాలనే ఆరాటం ట్రంప్ హయాంలో అమెరికాలో పరాకాష్ఠకు చేరడం,...
వ్యవసాయ సంస్కరణలు దేని కోసం?
ఒకే దేశం ఒకే మార్కెట్ అంటూ కేంద్రం తెచ్చిన సంస్కరణ రైతులకు, వినియోగదారులకు లాభమా ! నష్టమా అనే చర్చ జరుగుతుంది. రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం...
కార్పొరేట్ వ్యవసాయం!
కరవుల కష్ట కాలంలో 65 ఏళ్ల క్రితం అవతరించిన అత్యవసర సరకుల చట్టాన్ని సవరించి ఆరు రకాల వ్యవసాయ ఉత్పత్తులను దాని నుంచి తొలగించాలని కేంద్ర మంత్రి వర్గం బుధవారం నాడు...
పవర్తో పెట్టుకుంటే పవర్ లేకుండా పోతారు..
మనతెలంగాణ/హైదరాబాద్: పవర్(కరెంట్)తో పెట్టుకుంటే పవర్లో(అధికారంలో) లేకుండా పోతారని పియుసి ఛైర్మన్, టిఆర్ఎస్ ఎంఎల్ఎ ఎ.జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు కరెంట్తో పెట్టుకుంటే కుర్చీ పోయిందని, వైఎస్ను రెండు సార్లు పవర్ లోకి తెచ్చింది పవరే...
సైన్యాన్ని దింపుతా
మీకు చేతకావడం లేదు : రాష్ట్రాల గవర్నర్లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్
న్యూయార్క్కు పాకిన నిరసనలు, ప్రశాంతంగా ఉండాలని ఫ్లాయిడ్ సోదరుడి విజ్ఞప్తి
ప్రధాని మోడీతో ట్రంప్ ఫోన్ చర్చలు, జి7కు రావాలని ఆహ్వానం
అమెరికాలో అల్లర్లపై...
విద్యుత్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ప్రధానికి సిఎం కెసిఆర్ లేఖ..
హైదరాబాద్: కొత్త విద్యుత్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ రాశారు. ఈ బిల్లు విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని సిఎం...
తీవ్ర తుపాన్గా ‘నిసర్గ’.. ప్రతి ఒక్కరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని ప్రధాని ట్వీట్
న్యూఢిల్లీః అరేబియా సముద్రంలో ఏర్పడ్డ ‘నిసర్గ’ 12 గంటల్లో తీవ్ర తుపాన్గా మారనున్నట్టు భారత వాతావరణశాఖ(ఐఎండి) అధికారి, ముంబై వాతావరణశాఖ డిప్యూటీ డైరెక్టర్ కెఎస్ హోసాలికర్ తెలిపారు. నిసర్గ తుపాన్ బుధవారం ఉత్తర...
దశ తిరుగుతుందా?
ఎంఎస్ఎంఇల కొత్త నిర్వచనానికి గ్రీన్సిగ్నల్
రూ. కోటి పెట్టుబడి, ఐదుకోట్ల టర్నోవర్ ఉంటే మైక్రో యూనిట్లు
రూ. ఐదు కోట్ల క్యాపిటల్, 50 కోట్ల టర్నోవర్ ఉంటే చిన్న తరహా పరిశ్రమలు
రూ. పది కోట్ల క్యాపిటల్,...
ఆత్మగౌరవ జెండా ఎగిరిన రోజు..!
జూన్ 2 తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవ జెండాను ఎగేరేసిన రోజు. స్వయంపాలన జెండా ఎత్తిన రోజు. దేశానికి రోల్ మోడల్గా నిలిచిన రోజు. తెలంగాణ అనే పదం వింటేనే వైబ్రేషన్ ఒక...
వివాదాస్పద పాలన
నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డిఎ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తి కావస్తున్నది. అధికారంలోకి రావడమే ఎవరి గొప్పతనానికైనా గీటురాయి అనుకుంటే ఆ విషయంలో...
ఇకపై రాష్ట్రాలకే ఎక్కువ అధికారాలు
కేంద్రం పాత్ర పరిమితమే
ఆ 30 మున్సిపాలిటీల్లో మాత్రం మరింత కఠినంగా ఆంక్షలు
ప్రార్థనా మందిరాలు , మెట్రో సర్వీసులపైనా రాష్ట్రాలకే నిర్ణయాధికారం
లాక్డౌన్ సడలింపులపై కేంద్ర అధికారుల వెల్లడి
న్యూఢిల్లీ: జూన్ 1వ తేదీ తర్వాత లాక్డౌన్ను...