Home Search
ఆత్మహత్యలకు - search results
If you're not happy with the results, please do another search
దేశ వ్యవసాయాన్ని, స్వయంసమృద్ధిని దెబ్బతీస్తున్న ప్రధాని మోడీ
కేంద్రానికి తగిన బుద్ది చెబుదాం: తెలంగాణ రైతు సంఘం
హైదరాబాద్:దేశ వ్యవసాయ రంగాన్ని , స్వయం సమృద్దిని ప్రధాని నరేంద్రమోడీ దెబ్బతీస్తున్నారని తెలంగాణ రైతుసంఘం ఆరోపించింది. ఢిల్లీలో ఈ నెల 1న అఖిల భారత...
సేంద్రీయం కొత్త పుంతల్..
నారాయణరావుపేట : సేంద్రియ ఎరువుల వాడాకానికి రైతులు మెల్లిమెల్లిగా దగ్గరవుతున్నారు. రసాయనికి ఎరువుల వాడకం వల్ల క లికగే చెడు ప్రయోజనాల గురించి తెలుసుకుంటున్నారు. రసాయనిక ఎరువులు సారవంతమైన భూమిని విచ్ఛిన్నం చేయడంతో...
పురుషులకూ జాతీయ కమిషన్.. పిటిషన్ విచారణకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ : దేశంలో పురుషుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పెళ్లైన మగవాళ్లలో బలవన్మరణాలు అధికంగా ఉంటున్నాయని, గృహహింసే దీనికి ప్రధాన...
అందరికీ అర్చక వృత్తి
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి దేశ నేతలు ఎంతో బాధ్యతతో, అవగాహనతో ప్రతిష్టించిన రాజ్యాంగం అన్ని మతాల, కులాల మధ్య సమానత్వా న్ని, శాంతియుత సహజీవనాన్ని లక్ష్యంగా చేసుకొన్నది. అయితే దాని నిర్దేశాలకు...
లయ తప్పుతున్న తరగతి గది!
ఇప్పటికి రిటైర్ అవుతున్న ఉపాధ్యాయ మిత్రుడు ఒకాయన నిట్టూర్పుతో ఓ మాటన్నాడు! ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న మన తరం అంతరించిపోతుంది. ఇక ఉన్న ఉపాధ్యాయులు ప్రైవేటు విద్యా వ్యవస్థలో చదువుకున్న వాళ్ళే! మనకు...
అమరుల త్యాగఫలమే తెలంగాణ స్వరాష్ట్రం
సిరిసిల్ల: అమరుల త్యాగ ఫలమే తెలంగాణ స్వరాష్ట్రమని, అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్య క్షులు బోయినిపల్లి వినోద్కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన...
బిసి విద్యార్థుల పూర్తి ఫీజుల స్కీం పునరుద్ధరించాలి
హైదరాబాద్ : ఇంజనీరింగ్, మెడిసిన్, పిజి కోర్సులు చదివే బిసి విద్యార్థుల మొత్తం ఫీజు రియింబర్స్ మెంట్ పథకాన్ని పునరుద్దరించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి...
బాసర ట్రిపుల్ ఐటీలో నేల రాలిన మరో విద్యా కుసుమం
బాసర : బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ట్రిపుల్ ఐటీలో పీయూసి మొదటి సంవత్సరం చుదువుతున్న దీపిక రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న వార్త మరువక ముందే...
మరోసారి మద్దతు మోసకారితనం!
మోడీ ప్రభుత్వం మరోసారి మద్దతు ధరల మాయాజాలానికి తెరలేపింది. 2023 -24 సంవత్సరానికి 23 పంటలకు మద్దతు ధరలను ప్రకటించింది. చెప్పిన మాట ప్రకారం సేద్యపు ఖర్చులపై అదనంగా 50% పెంచి మద్దతు...
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల కృషి భేష్
జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
వికారాబాద్ : శాంతి భద్రతలు పరిరక్షించడంలో పోలీస్ శాఖ చేస్తున్న కృషి ఎంతో అమోఘమని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది...
కల్లాలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
ములుగు: కల్లాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఏఐసిసి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని రాఘవపట్నం గ్రామంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్...
రైతులకు కెసిఆర్ బంధువు: గంగుల
కరీంనగర్: తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు, ప్రగతి నివేదిక అందరికి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా...
సిఎం కెసిఆర్కు ఎంపి ఉత్తమ్కుమార్రెడ్డి లేఖ
హైదరాబాద్ : రాష్ట్రంలో గత 13 రోజుల నుంచి పంచాయితీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదని, సమ్మె వలన గ్రామాల్లో అభివృద్ధి అడుగంటి పోయిందని నల్లగొండ ఎంపి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు....
యువత బలిదానాల వల్లే తెలంగాణ కల సాకారం: ప్రియాంక గాంధీ
తెలంగాణ ఏర్పాటు నిర్ణయం కఠినమైంది
యువత బలిదానాల వల్లే తెలంగాణ కల సాకారం
సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చి 9 ఏళ్లు దాటినా కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు
నీరు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ...
సూసైడ్ స్పాట్గా దుర్గం చెరువు
సిటిబ్యూరోః పర్యాటక ప్రాంతంగా రూపొందించిన దుర్గం చెరువు ఆత్మహత్యలకు కేంద్రంగా మారుతోంది. ఇటీవల కాలంలో జరిగిన పలు సంఘటనలు ఇది నిజమని నిరూపిస్తోంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దుర్గం చెరువును పర్యటక...
బుక్కరాయసముద్రంలో ఇద్దరు కుమారులతో సహా తండ్రి ఆత్మహత్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి ఇద్దరు కుమారులతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. రఫీ బుధవారం ఇద్దరు కుమారులతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయాడు....
ఉరి వేసుకొని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
హనుమకొండటౌన్ : హనుమకొండలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. హనుమకొండ నక్కలగుట్టలోని సువిద్యా జూనియర్ కళాశాలకు చెందిన ఫస్టియర్ విద్యార్థిని నాగజ్యోతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు...
పెళ్లైన పురుషులకు గృహహింస.. కాపాడాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్
న్యూఢిల్లీ : వివాహితులైన పురుషులు గృహ హింసకు గురవుతున్నారని , ఫలితంగా వీరిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్...
ర్యాగింగ్ నేరం
స్కూల్ పిల్లలు మొదలుకొని గ్రాడ్యుయేట్స్ వరకు అందులో ముఖ్యంగా డాక్టర్లు, ఇంజినీర్లు మానసిక క్షోభను భరించలేక, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వరంగల్లో డాక్టర్ ప్రీతి తన సీనియర్ విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఆత్మహత్య...
వేలాడుతున్న ఒత్తిడి కత్తి
హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్కులు, ర్యాంకులే పరమావధిగా సాగుతున్న చదువుల ఒత్తిడిలో ఇంటర్ విద్యార్థులు అర్థాంతరంగా తనువుచాలిస్తున్నారు. ఇంటర్మీడియేట్ విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా నమోదవుతున్నా...వాటిని నివారించడంలో కళాశాలల...