Home Search
ఎదురు కాల్పులు - search results
If you're not happy with the results, please do another search
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..
జమ్ముకశ్మీర్ః భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.కుప్వారా జిల్లాలోని పిచ్నాడ్ మచిల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులతోపాటు బధ్రతా బలగాలు క్వార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ క్రమంలో...
సిపి ముందు లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి.రంగనాథ్ ముందు మావోయిస్టు దంపతులు లొంగిపోయరు. గురువారం పోలీస్ కమిషనర్ రంగనాథ్ వారిని నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన వారిగా గుర్తించి వారి వివరాలను...
సత్యపాల్ పుల్వామా సత్యం!?
2019 పుల్వామా నరమేధానికి కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపినపుడు మోడీ, ‘నీవిపుడు నూరు మూసుకో. ఇది ప్రత్యేక అంశం’ అన్నారు. మోడీ అవినీతిని పెద్దగా అసహ్యించుకోరు. ఆయనకు దేని మీదా అవగాహన లేదు....
ఎన్ కౌంటర్ లో మావోయిస్ట్ మృతి..
మహారాష్ట్ర: గడ్చిరోలి జిల్లాలో పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో ఓ మావోయిస్ట్ మృతి చెందాడు. శనివారం జిల్లాలోని బామ్రాఘడ్ తాలూక అబుజ్ మడ్ అటవిప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
ఎదురుకాల్పుల్లో...
హిడ్మా ఇలాకాలో.. తప్పిన లెక్క!
మావోయిస్టు నేత మోస్ట్ వాంటెడ్ మడివి హిడ్మా మరోమారు భారీ కుట్రకు స్కెచ్ వేసినట్లు పోలీసు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. వారం రోజులుగా సుక్మా జిల్లా జేగురుకొండ కేంద్రంగా మకాం వేసి రెక్కీ...
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు రైనో అరెస్టు
హైదరాబాద్ : అల్లూరి జిల్లాలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత జనుమూరు శ్రీనుబాబు అలియాస్ రైనో అలియాస్ సునీల్ పట్టుబడినట్టు...
కరాచీ లోని పోలీస్ కార్యాలయంపై ఉగ్రవాదుల దాడి… 9 మంది మృతి
కరాచీ : పాకిస్థాన్లో పెద్ద నగరమైన కరాచీ లోని పోలీస్ ప్రధాన కార్యాలయంపై శుక్రవారం ఉగ్రదాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు, రేంజర్ సిబ్బంది,...
కుష్వారాలో చొరబాటుకు యత్నించిన పాక్ ఉగ్రవాది హతం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని కుష్వారా లో దేశం లోకి అక్రమ చొరబాటుకు ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదిని భద్రతా బలగాలు అంతమొందించాయి. కుష్వారా లోని సైడ్ పొరా లో వాస్తవాధీన రేఖ వెంబడి...
ఛత్తీస్గడ్ సరిహద్దులో ఎన్కౌంటర్..
మహారాష్ట్ర: మహారాష్ట్ర, చత్తీస్గఢ్ సరిహద్దుల్లోని భీజాపూర్ జిల్లా దామ్రన్చ అటవీ ప్రాంతం టెకమెట్లో మహారాష్ట్ర సి-60- బలగాలు, మావోయిస్ట్లకు మధ్య శుక్రవారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో విసి కమాండర్...
ఉగ్రవాది అతి తెలివి… ఎన్కౌంటర్ చేసిన పోలీసులు
జమ్ము : సరిహద్దుల్లో ఆయుధ డంపు చూపించడానికి తీసుకెళ్లిన ఓ ఉగ్రవాదిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దేశం లోకి అక్రమంగా ఆయుధాలను చేరవేసి విధ్యంసం సృష్టించేందుకు పాక్ చేసిన ప్రయత్నాలను జమ్ము పోలీసులు...
కుంజియులర్ లో ఎన్కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని షోపియాన్ జిల్లా కుంజియులర్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పులో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. తీవ్రవాదులు సంచిరిస్తున్నారనే సమాచారం రావడంతో కుంజియర్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్...
జవానుల బస్సుపై ఉగ్రదాడి
జమ్మూ: 15 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందిని తీసుకెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు దాడిచేశారు. జమ్మూలోని సైనిక శిబిరం వద్ద ఉదయం 4.25 గంటలకు ఈ దాడి జరిగింది. జవానులు కాల్పులు జరుపగా, ఉగ్రవాదులు కూడా...
ఇజ్రాయిలీ కాల్పుల్లో ఇద్దరు పాలస్తీనియన్లు మృతి
రమల్లా: వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయిలీ దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాలస్తీనియన్లు మృతి చెందినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఈ నేరాలు యుద్ధ నేరాల క్రిందికి వస్తాయని, అంతర్జాతీయ...
బీజాపూర్ లో ఎన్ కౌంటర్: మావోయిస్టు మృతి
రాయ్ పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. జవాన్ రాము హేమ్లా గాయపడ్డాడు....
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యారు. కుల్గాం జిల్లాలో పరివాన్ ఏరియాలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు సమాచారంతో బుధవారం...
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని శుక్రవారం ఉదయం కాశ్మీర్ ఐజిపి విజయ్ కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం బుద్గాంలోని జోల్వా క్రాల్పోర చడూర ప్రాంతంలో ఉగ్రవాదులు...
అమెరికాలో కాల్పుల కలకలం.. నిందితుడితోసహా ఐదుగురి మృతి
వాషింగ్టన్ : కొలరాడో డెన్వర్, లేక్వుడ్ నగరాల్లోని నాలుగు వేర్వేరు ప్రదేశాల్లో సోమవారం సాయంత్రం ఒకే వ్యక్తి జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో నిందితుడిని...
రెండు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని షొపియాన్ , పుల్వామా జిల్లాల్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షొపియాన్ జిల్లాలో హతమైన ఇద్దరు ఉగ్రవాదులు లష్కర్ ఒ...
కశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసానికి యత్నం
భద్రతా దళాలు చుట్టుముట్టడంతో పరారైన ముష్కరులు
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు యత్నించారు. అయితే భద్రతా దళాలు ఎదురు కాల్పులు...
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్, బందిపోరా జిల్లాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న నలుగురిని కాశ్మీర్ పోలీసులు అదుపులోకి...