Home Search
ఎల్జి - search results
If you're not happy with the results, please do another search
కమలానికి ఝలక్!
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసిడి) మేయర్ ఎ న్నికల్లో నామినేటెడ్ సభ్యులు ఓటేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ పరిణామం ఎంసిడిలో ఎ క్కువ స్థానాలతో ఉన్న ఆమ్ ఆద్మీపార్టీకి...
నేతలుమారేదెప్పుడు?
హైదరాబాద్ : దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు, నేతల దృష్టంతా ఎప్పుడు రాజకీయాలపైనే ఉంటోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధిక రంగంపైనగానీ, భవిష్యత్...
కేంద్రం సంకుచిత దృష్టి
సంపాదకీయం: ఉన్నత న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలకు సంబంధించి ప్రస్తుతమున్న కొలీజియం వ్యవస్థపై వివాదం ఒక వైపు కొనసాగుతుండగానే సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన ముగ్గురి పేర్లను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించి తిప్పి పంపడం...
హిడ్మా చనిపోలేదు.. అదంతా కేంద్రం కుట్ర
హైదరాబాద్ : భద్రాచలం సరిహద్దు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన కాల్పులపై మావోయిస్టుల లేఖ విడుదల చేశారు. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరు మీద విడుదలైన లేఖలో...
రూ.1.85 లక్షల కోట్లతో రుణ ప్రణాళిక
హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ రంగాలకు ఆర్ధికంగా చేయూతనిస్తూ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి బాటలు వే సేలా రూ.1,85,326.68కోట్ల తో 2023-24కు వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. గురువారం మారియట్ హోటల్లో...
సివిల్స్ అభ్యర్థులతో ఆర్జివి ముఖాముఖి
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సివిల్స్, గ్రూప్స్ అభ్యర్థులతో ముచ్చటించారు. ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఎఎస్ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాం గోపాల్ వర్మ ముఖాముఖిగా...
వివాహేతర శృంగారంపై నిషేధం
జకర్తా: జీవిత భాగస్వామితో తప్ప వివాహేతర శృంగారంపై ఇండోనేసియా నిషేధం విధించింది. ఈ తీర్మానాన్ని ఇండోనేసియా పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నిబంధన ఇండోనేసియా ప్రజలతోపాటు ఆ దేశంలో నివసించే విదేశీయులకు వర్తిస్తుంది....
కరెన్సీ నోట్లపై మోడీ బొమ్మ వేస్తారా… ఏంటి?: కెటిఆర్
హైదరాబాద్: మోడీ ప్రభుత్వం, బిజెపిపై మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్లో విమర్శనాస్త్రాలు సంధించారు. అహ్మదాబాద్ ఎల్జి మెడిక్ కాలేజీకి ప్రధాని నరేంద్ర మోడీ పేరు పెట్టడంపై మండిపడ్డారు. గతంలో సర్దార్ పటేల్ స్టేడియానికి...
ఎక్సైజ్ అక్రమాలపై 11 మంది అధికారుల సస్పెండ్
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ 2021-22ను అమలుచేయడంలో తీవ్ర తప్పిదాలకు పాల్పడినందుకు అప్పటి ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ, డిప్యుటీ ఎక్సైజ్ కమిషనర్ ఆనంద్ కుమార్ తివారీతోసహా 11 మంది అధికారులను ఢిల్లీ...
ఎక్కడా సురక్షితంగా ఉన్నాననుకోవడం లేదు
కాళీ వివాదంపై లీనా మణిమేఖలై వ్యాఖ్య
న్యూఢిల్లీ: ప్రస్తుతం తాను ఎక్కడా సురక్షితంగా ఉన్నట్లు భావించడం లేదని కాళీమాతపై డాక్యుమెంటరీని నిర్మించి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న దర్శకురాలు లీనా మణిమేఖలై గురువారం వ్యాఖ్యానించారు. ఇటీవల...
నార్వేలో కాల్పుల కలకలం: ఇద్దరి మృతి
ఆస్లో(నార్వే): నార్వే రాజధాని ఆస్లోలో ఎల్జిబిటిక్యు(స్వలింగ సంపర్కులు) సమాజం అధికంగా వచ్చే ఒక బార్ వెలుపల ఒక వ్యక్తి శనివారం తెల్లవారుజామున జరిపిన కాల్పులలో ఇద్దరు వ్యక్తులు మరణించగా 12 మందికి పైగా...
ఢిల్లీ రాజకయ్యంలో కుదుపు
లెఫ్టినెంట్ గవర్నర్ బైజల్ రాజీనామా
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తమ పదవికి రాజీనామా చేశారు. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేసినట్లు...
సామ్రాజ్యవాద దళారుల సృష్టి కరోనా
మన తెలంగాణ/కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ విప్లవాత్మకమైన వాతావరణంలో 17వ వార్షికోత్సవం జరుపుకోబోతోందని, కేంద్రం చేపట్టిన సమాధాన్కు గట్టిగా బదులిస్తామని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు...
కుదేలవుతున్న చిన్న పరిశ్రమలు
గత పదహారు నెలలుగా కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. మొదటి దశ కరోనా ఉధృతితో వ్యాపారాలు, ఉద్యోగాలు కోల్పోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ) రెండవ దశ కరోనా ధాటికి...
కరోనా సెకండ్ వేవ్ ఇంకా సమసి పోలేదు : హర్షవర్ధన్
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ ఇంకా సమసి పోలేదని, కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ కొవిడ్ నిబంధనలు పాటించడంలో నిర్లక్షం చేయవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ హెచ్చరించారు. కొవిడ్...
హరిభూషన్, సారక్కలు మృతి చెందారు: మావోయిస్టు పార్టీ
కీలక నేతల మృతిని ధృవీకరించిన మావోయిస్టు పార్టీ
మనతెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సారక్క (భారతక్క)లు కరోనా బారిన పడి మృతి చెందినట్లు భారత కమ్యూనిస్టు...
కార్గిల్కు విమాన సౌకర్యం కల్పించండి
కార్గిల్కు విమాన సౌకర్యం కల్పించండి : కేంద్రానికి లడఖ్ ఎల్జి విజ్ఞప్తి
లెహ్: కార్గిల్కు విమానాల రాకపోకల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వంతో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కె మాథుర్ చర్చించారు. కార్గిల్కు క్యు-400 బంబార్డియర్...
ఢిల్లీ కంట్రోల్ అంతా లెఫ్టినెంట్ గవర్నర్దే
చట్టం వెలువరించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ : ఢిల్లీ పెత్తనం బత్తెం ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోకి వెళ్లింది. ఢిల్లీ మహానగరంలో పరిపాలనా వ్యవహారాలలో లెఫ్టినెంట్ గవర్నర్కు అక్కడి ఎన్నికైన ప్రజా ప్రభుత్వం కన్నా...
మావోయిస్టుల ‘యు’ వ్యూహం.. 22మంది జవాన్లు మృతి
మావోయిస్టుల ‘యు’వ్యూహం.. 22మంది జవాన్లు మృతి
అగ్రనేత హిడ్మా, సుజాతలపై పుకార్లు నమ్మి రంగంలోకి దిగిన భద్రతా బలగాలు
విరుచుకుపడ్డ 400మంది నక్సల్స్
మృతదేహాలపైనా నిర్దాక్షిణ్యం, ఓ జవాను చేయి నరికివేత
సమయానికి చికిత్స అందక డీహైడ్రేషన్తో...
మమత, స్టాలిన్లపై బిజెపి నజర్!
ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర శాసనసభలకు జరుగుతున్న ఎన్నికలలో బిజెపి అజెండా ప్రధానంగా ఇద్దరు నాయకులను కట్టడి చేయడం పైననే ఉన్నట్లు కనిపిస్తున్నది. అసోంలో తిరిగి అధికారంలోకి వచ్చినా,...