Home Search
దివ్యాంగుల - search results
If you're not happy with the results, please do another search
ఇందిరమ్మ రాజ్యంలో ఇంటి ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం
రోస్టర్ పాయింట్లు రద్దు చేయడంతో ఆడబిడ్డలకు తీవ్ర నష్టం
రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ రిజర్వేషన్లు దారుణం
ఆడబిడ్డల ఉద్యోగాలకు తెలంగాణలో భద్రత లేకుండాపోయింది
తక్షణమే జీవో 3ను వెనక్కి తీసుకోవాలి
జీవోను ఉపసంహరించుకునేలా సిఎం రేవంత్ రెడ్డిని...
కెసిఆర్ @ 70
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా అధినేత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు
తెలంగాణ భవన్లో 70 కిలోల భారీ కేక్ కట్ చేసిన కెటిఆర్
ఆటోడ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ...
ఉసురు తీసిన ఆన్లైన్ అప్పు
క్రెడిట్ కార్డు, ఆన్లైన్లో తీసుకున్న అప్పు
తీర్చలేక దంపతుల ఆత్మహత్య
క్రెడిట్ కార్డు ఏజెంట్ల వేధింపులతో అఘాయిత్యం
కీసరలో దారుణం
సూసైడ్ నోట్ స్వాధీనం, పోలీసుల దర్యాప్తు
మన తెలంగాణ/ కీసర : క్రెడిట్...
క్రెడిట్ కార్డు అప్పు తీర్చలేక దంపతులు ఆత్మహత్య
కీసర: క్రెడిట్ కార్డుపై తీసుకున్న అప్పు తీర్చలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం... లాలాపేట్కు చెందిన రాగుల...
ఓటు హక్కు లేని విచారణ ఖైదీలు
ఇంకా నేరం రుజువు కాకుండా, న్యాయమూర్తి శిక్ష వేయకుండా జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నవారికి మన చట్టాలు ఓటు హక్కు వినియోగించే అవకాశం ఈయడం లేదు. 2019 లోక్సభ ఎన్నికలలో దాదాపు 90...
పుట్టుకతోనే కాంగ్రెస్ రిజర్వేషన్ల వ్యతిరేకి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్లోనూ అవుట్ డేట్ అయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎ ద్దేవా చేశారు. ఆ పార్టీ 40 సీట్లు కూడా సాధించలేదంటూ పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ...
కాంగ్రెస్ కర్నాటకంపై మోడీ ధ్వజం
న్యూఢిల్లీ : దేశాన్ని ఉత్తరాది , దక్షిణాదిగా విభజించే తీరులో వ్యవహరించడం దారుణమని ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి విభజనరేఖల తీరుతో దేశ భవిత కుంటుపడుతుందని, ఇకనైనా కాంగ్రెస్...
ఎన్నికల్లో ఆధునిక సాంకేతికతపై ద్రౌపదీ ముర్ము ప్రశంసలు
న్యూఢిల్లీ : ఎన్నికల ప్రక్రియలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నికల కమిషన్ ఉపయోగించడం ప్రపంచం లోని అన్ని ప్రజాస్వామ్య దేశాలకు చక్కని ఉదాహరణగా నిలిచిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం శ్లాఘించారు. ఈ...
ఎంఎల్ఎ పాడి కౌశిక్రెడ్డి ప్రచారంపై గవర్నర్ ఆగ్రహం
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్రెడ్డి ప్రచారంలో ఓట్లు అడిగిన విధానంపై స్పందించారు. గురువారం జాతీయ...
ఫిబ్రవరిలో అయోధ్యకు వెళ్లకండి
కేంద్ర మంత్రులకు ప్రధాని మోడీ పిలుపు
జనం రద్దీపై కేబినెట్లో ప్రస్తావన
ప్రజలకు అసౌకర్యం కల్గించవద్దని సూచనలు
న్యూఢిల్లీ : ఫిబ్రవరిలో కేంద్ర మంత్రులు ఎవరూ కూడా అయోధ్య రామాలయ దర్శనానికి వెళ్లకూడదని...
లబ్ధిదారులకు పాత పింఛన్లు…. పెంచిన పింఛన్ కోసం ఎదురుచూపులు
కొత్త విధానాలు ఖరారు కాకపోవడంతో పాత పద్ధతిలో పంపిణీ
మార్చి తరువాత పెరగవచ్చని అధికారులు వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఢంకా మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్......
ఆర్టిసి ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా
యుబిఐతో ఆర్టిసి ఒప్పందం
రూపాయి ప్రీమియం చెల్లించకుండానే బీమా వర్తింపు
మన తెలంగాణ/హైదరాబాద్: టిఎస్ ఆర్టిసి ఉద్యోగులకు ప్రమాద బీమా పెంచాలని ఆర్టీసి నిర్ణయించింది. ఈ బీమా రూ.1.12 కోట్ల వరకు వర్తింపు చేయాలని ఆర్టీసి...
ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ 2024 జెర్సీ ఆవిష్కరణ
హైదరాబాద్: ఇనార్బిట్ మాల్ సైబరాబాద్, మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్, ది వెస్టిన్, మాదాపూర్ భాగస్వామ్యంతో త్వరలో నిర్వహించబోనున్న భారీ కార్యక్రమం, ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ (IDCR) 2024 కోసం అధికారిక జెర్సీ,...
ఈరోజు నుంచి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు..
తిరుమల: శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను గురువారం ఉదయం విడుదల చేయనుంది.
ఇందులో భాగంగా...
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్...
నేటి నుంచి అందుబాటులోకి రానున్న ఏప్రిల్ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు
హైదరాబాద్ ః శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదలచేస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్...
నేడు ఎన్టిఆర్ 28వ వర్ధంతి
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ సిఎం నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గురువారం ఆ పార్టీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముందుగా డా. బిఆర్ అంబేడ్కర్...
Good news…. అయోధ్యకు ఉచిత రైలు
అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం దగ్గరపడుతున్నకొద్దీ ఏర్పాట్లు వేగం పుంజుకుంటున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ ఈ వేడుకలకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా అయోధ్యకు వెళ్లేవారికోసం చత్తీస్ గఢ్ ప్రభుత్వం ఉచిత రైలును ఏర్పాటు చేయాలని...
మూగ, చెవుడు కోసం అవసరమైన చికిత్స అందించేందుకు ముందుకు వచ్చిన కెటిఆర్
బోరబండ ఇబ్రహీం ఖాన్ ఇంటికి కెటిఆర్
నూతన సంవత్సరం సందర్భంగా కెటిఆర్కు శుభాకాంక్షలు తెలిపి
తన ఇంటికి రావాలని కోరిన ఇబ్రహీం ఖాన్ కుటుంబం
ఇబ్రహీం ఖాన్ పిల్లలకు ఉన్న మూగ, చెవుడు కోసం అవసరమైన...
అంధుల రిజర్వేషన్ను ప్రభుత్వం పరిశీలిస్తుంది
లూయిస్ బ్రెయిలి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
లూయిస్ బ్రెయిలి జయంతి వేడుకల్లో మంత్రి సీతక్క
మన తెలంగాణ / హైదరాబాద్ : అంధుల రిజర్వేషన్ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ...