Home Search
ప్రధానమంత్రి నరేంద్రమోడీ - search results
If you're not happy with the results, please do another search
ఆ రెండు పత్రికలపై రాజ్యసభలో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన జివిఎల్
న్యూఢిల్లీ: ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలపై బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహరావు రాజ్యసభలో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తప్పుడు వార్తలు ప్రచురించారని అందుకే...
రెండోసారి యూపి ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం
లక్నో: భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మెగా ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి...
విభజన చట్టం సమస్యలపై 17న త్రిసభ్య కమిటీ పరోక్ష భేటీ
కమిటీలో తెలంగాణ ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు
ఎజెండా నుంచి ఎపి ప్రత్యేక హోదా అంశం తొలగింపు
చర్చ ఐదు అంశాలకే పరిమితం
మన తెలంగాణ / హైదరాబాద్ :...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీకి ఘన స్వాగతం..
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ నుచి ప్రత్యేక విమానంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీని గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ...
నేడు మోడీ రాక
ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో , రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రధాని మోడీకి స్వాగతం, కార్యక్రమం అనంతరం వీడ్కోలు చెప్పనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
శ్రీరామానగరం దివ్యక్షేత్రంలో ఏర్పాట్లను...
రామానుజ విగ్రహావిష్కరణ: గవర్నర్ తమిళిసైకి చినజీయర్ స్వామి ఆహ్వానం
మన తెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ ఆశ్రమంలో జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ని చినజీయర్ స్వామి ఆహ్వానించారు. రామానుజాచార్యులు భూమిపై అవతరించి...
నాడు ఆంధ్ర, నేడు కేంద్రం నిత్య దోపిడీలో తెలంగాణ
ఆరేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు కేవలం రూ.లక్షా40వేల 329 కోట్లు
నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు ఇంకా రూ.24వేల కోట్లు రావాలి
విభజన చట్ట ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల...
రేపు హస్తినకు బయలుదేరనున్న సిఎం కెసిఆర్
హైదరాబాద్ : రేపటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో...
ఆయిల్ పామ్కు కేంద్రం ప్రోత్సాహం
హెక్టారుకు రూ.29వేల సబ్సిడీ
రూ.11,040కోట్లతో ప్యాకేజీ
కేంద్ర మంతివర్గం నిర్ణయం
మన తెలంగాణ/న్యూఢిల్లీ/హైదరాబాద్ : వంటనూనెల్లో స్వయం సమృద్ధిని సాధించేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దేశీయంగా ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు చర్యలు...
నియంతల పేర్లన్నీ ‘ఎం’తోనే మొదలౌతాయెందుకో?
మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ ఘాటు ట్వీట్
న్యూఢిల్లీ : కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రాజధాని ఢిల్లీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్ష్యంగా...
స్వర్ణ విజయ జ్యోతిని వెలిగించిన ప్రధాని మోడీ
1971 యుద్ధంలో భారత్ విజయానికి 50 ఏళ్లు
ఏడాదిపాటు జరగనున్న ఉత్సవాలు
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ వార్షికోత్సవాలను ప్రారంభించారు. 1971లో పాకిస్థాన్పై యుద్ధంలో...
ఎస్పి బాలుకు ‘భారతరత్న’ ఇవ్వాలి: ప్రధానికి సిఎం జగన్ లేఖ
అమరావతి: గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రమణ్యంకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఇప్పటికే నటుడు అర్జున్, బాలుకు భారతరత్న ఇవ్వాలని...
సేవలకు సై… రవాణాకు నై
వ్యవసాయం, అనుబంధ సంస్థలు, ఉత్పత్తులకు అనుమతి
ఉపాధిహామీ పనులకూ ఓకే
సామూహిక మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలపై నిషేధం
ఐటి సంస్థలకు 50 శాతం సిబ్బందితో అనుమతి
అన్ని రకాల ఈ-కామర్స్ బిజినెస్ చేసుకోవచ్చు
వివాహాలు, శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి...
నిత్యావసరాల నిల్వలున్నాయి: అమిత్ షా
న్యూఢిల్లీ: లాక్డౌన్ పొడిగించారని ఆందోళనపడక్కర్లేదని, దేశంలో ఆహారం, మందులు, ఇతర అత్యవసర వస్తువుల నిల్వలు తగినంతగా ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రజలకు హామీ ఇచ్చారు. దేశ హోంమంత్రిగా ఈ...
‘హెలికాప్టర్ మనీ’పై మోడీ ఏం చెప్తారో..
ఆర్థిక వెసులుబాటుపైనే ఆశలు
అప్పు కిస్తీల చెల్లింపు గడువు, ఎఫ్ఆర్బిఎం పెంపుపై రాష్ట్రం విజ్ఞప్తులు
ప్రధాని మోడీ ప్రసంగంలో ఆర్థిక నిర్ణయాలపై రాష్ట్రాల ఆసక్తి
మన తెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్తో పూర్తిగా ఆదాయం కోల్పోయిన రాష్ట్ర...
లాక్డౌన్ కొనసాగించాల్సిందే
మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని మోడీని కోరా
జూన్3 వరకు లాక్డౌన్ కొనసాగించాలని బోస్టన్ సర్వే చెప్పింది
అమెరికాలోనే శవాలను ట్రక్కుల్లో నింపుతున్నారు
అంతటి విపత్తు మనదాకా వస్తే పరిస్థితి ఏంటీ?
కరోనా వస్తే కోటీశ్వరులైన గాంధీలో...
ఏ ఒక్కరినీ వదలం
వ్యాధి లక్షణాలున్న ప్రతి వ్యక్తికీ
పరీక్షలు, వైద్యం
సిబ్బందికి అన్ని రకాలుగా ప్రభుత్వ అండ
సరిపడా టెస్టు కిట్లు, పిపిఇలు, మాస్క్లున్నాయి
భవిష్యత్లో కోవిడ్ రోగులు పెరిగినా తదనుగుణంగా ఏర్పాట్లు : సిఎం కెసిఆర్
రైతుకు తిప్పలు రానియ్యం
సజావుగా...
దీపాలు వెలిగించి ఐక్యత చాటుదాం
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 5వ తేదీన రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు...
రాష్ట్రంలో 13 కరోనా కేసులు
ఇండోనేషియా బృందంలో ఏడుగురితో పాటు స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా, 12 మందికి ఐసొలేషన్లో చికిత్స
40 బస్సులతో ప్రయాణికులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తాం
వైద్యారోగ్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు
కోఠి కమాండ్ సెంటర్...
సుప్రీం సూపర్ తీర్పులు
130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు
- అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ
లింగపర న్యాయంతోనే అభివృద్ధి
కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం
మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి
ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ
న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే
ఉగ్రవాద...