Home Search
ప్రధానమంత్రి నరేంద్రమోడీ - search results
If you're not happy with the results, please do another search
సుప్రీం సూపర్ తీర్పులు
130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు
- అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ
లింగపర న్యాయంతోనే అభివృద్ధి
కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం
మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి
ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ
న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే
ఉగ్రవాద...
సిఎం కెసిఆర్ కు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు..
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం తన 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు కెసిఆర్ కు ట్వీట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దేశ...
మాకు అఖండ గౌరవం
ఎఫ్బిలో నేను నంబర్ 1, మోడీ నంబర్ 2
ఫేస్బుక్ ర్యాంకింగ్లపై ట్రంప్
వాషింగ్టన్ : తమకున్న ప్రజాదరణను బట్టి ఫేస్బుక్ తనకు నంబర్ 1, భారత ప్రధాని నరేంద్రమోడీ నంబర్ 2గా ర్యాంక్ ఇవ్వడం...
కరోనాపై పోరాటంలో సాయం చేస్తాం
చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ లేఖ
భారతీయులపట్ల జాగ్రత్త తీసుకుంటాం : చైనా
న్యూఢిల్లీ: కరోనా వైరస్తో కొట్టుమిట్టాడుతున్న చైనాకు ఈ తరుణంలో భారతదేశం సాయమందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్కు లేఖ...
సిఎఎపై షహీన్బాగ్ నిరసన ఓ కుట్ర
సామరస్యానికి హానిచేసే రాజకీయ పన్నాగం
ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక షహీన్బాగ్, జామియా మిలియా ఆందోళనలపై ప్రధాని మోడీ ఆగ్రహం
కాంగ్రెస్, ఆప్లపై తీవ్ర విమర్శ
న్యూఢిల్లీ: సీలంపూర్, జామియా నగర్, షహీన్ బాగ్లలో జరుగుతున్న ‘కా’ వ్యతిరేక...
ఆర్థికాంశాలపై చర్చ జరగాలి
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు ఆర్థిక అంశాలకు సంబంధించిన చర్చలపై దృష్టి ఉంచాలని, మంచి చర్చలు జరగాలని, ప్రపంచ ఆర్థికరంగం పరిస్థితి భారతదేశానికి ఎంత బాగా ప్రయోజనం చేకూరుస్తుందనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని...
మార్కులే కొలమానం కాదు
న్యూఢిల్లీ: పరీక్షల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలో వివిధ ప్రాంతాల్లో విద్యార్థుల్ని కలుసుకొంటున్నారు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడమే లక్ష్యం కాదని వ్యాఖ్యానించారు. ‘పరీక్షా పె చర్చా’ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...
మరోసారి ఆలోచించండి
సిఎఎ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ల్ని రద్దు చేయండి
ప్రధాని మోడీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి
ప్రధానితో భేటీ తర్వాత ఆందోళనలో పాల్గొన్న మమత
కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై పునరాలోచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి చెప్పానని పశ్చిమ...
కొడంగల్పై కుట్రలు
ఓటర్లు తమ తీర్పుతో ఈ కుట్రలకు చరమగీతం పాడాలి
కొడంగల్ అభివృద్ధిని అడ్డుకునేందుకు బిజెపి కుయుక్తులు
వంద రోజుల్లోనే రూ.5వేల కోట్లతో అభివృద్ధి పనులు
చేపట్టాం పాలమూరుకు జాతీయస్థాయి హోదా
సాధించలేకపోయిన బిజెపి జాతీయ...
రేవంత్కు పిఎంఒ ఆహ్వానం
ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలో పాల్గొనాలని సూచన
ప్రధానికి ఆహ్వానం పలకనున్న ముఖ్యమంత్రి
4న తెలంగాణకు మోడీ
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 4,5 తేదీలలో రాష్ట్రంలో పర్యటిస్తున్న...
నేటి నుంచి బిజెపి విజయ సంకల్ప యాత్ర
చార్మినార్ భాగ్యలక్ష్మిదేవాలయం వద్ద వాహనాలకు ప్రత్యేక పూజ
కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారం చేపడుతుంది: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో నేటి నుంచి విజయ సంకల్ప యాత్ర చేపడుతున్నట్లు ఈ యాత్ర...
తేల్చుడు కాదు.. నాన్చుడే!
మన తెలంగాణ/హైదరాబాద్: ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ అనే సామెతను కేంద్ర ప్రభుత్వం బాగా వంటపట్టించుకొన్నట్లుగా ఉందని, అందుకే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న స మస్యలను పరిష్కరించకుండా వాయిదాలు వే...
దేశంలో రోజుకు 30 రైతు ఆత్మహత్యలు!
‘మా దగ్గర డబ్బులు లేవు. ఇచ్చేవారు డబ్బులివ్వడానికి సిద్ధంగా లేరు. మేమేం చేయాలి? మార్కెట్ కెళ్ళి ఉల్లిపాయలు కూడా కొనలేకపోతున్నాం మోడీ గారు.. మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. సహకార సంఘాల...
ఇంట్లో జారిపడ్డ కెసిఆర్… యశోద ఆసుపత్రిలో చికిత్స
మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ సిఎం కెసిఆర్ బాత్రూమ్లో కాలు జారిపడిపోయారు. దీని కారణంగా ఆయన నడుము భాగాన లైట్ క్రాక్ వచ్చినట్టు వైద్యులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని యశోద...
మోటార్లకు మీటర్ల పెట్టనందుకే నిధులు నిలిపివేశాం: నిర్మల సీతారామన్
రైతుల మోటార్లకు మీటర్ల పెట్టనందుకే రూ. 25 వేల కోట్ల నిధులు నిలిపివేశాం
ఇతర రాష్ట్రాల మాదిరిగానే బిగిస్తే నిధులు విడుదల చేస్తాం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రైతులు...
తెలంగాణ అభివృద్ధి బిజెపితోనే సాధ్యం: స్మృతి ఇరానీ
దుబ్బాక : కెసిఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మైనార్టీ శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలోని తిరుమల గార్డెన్స్లో ఎమ్మెల్యే...
మహారాష్ట్ర సమృద్ధి ఎక్స్ప్రెస్ వేపై ఘోర ప్రమాదం: 12మంది మృతి
ముంబయి: మహారాష్ట్రలోని సమృద్ధి ఎక్స్ప్రెస్ వేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఔరంగాబాద్ జిల్లా వైజాపూర్ సమీపంలో ఎక్స్ప్రెస్ వేపై వేగంగా దూసుకువచ్చిన టెంపో ట్రావెలర్ మినీ బస్సు...
మోడీపై డీఎంకే చీఫ్ స్టాలిన్ ఆగ్రహం
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ గురువారం నాడు ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. సనాతన ధర్మంపై తన కుమారుడు , రాష్ట్రమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల...
బిఆర్ఎస్పై బండి సంజయ్ మండిపాటు
హైదరాబాద్ : రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని కరీంనగర్ బిజెపి ఎంపి బండి సంజయ్ సవాల్ విసిరారు. గురువారం లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సంజయ్...
ఎన్నికల్లో ఓపెన్ రిగ్గింగ్ కు మోడీ సర్కారు కుట్ర
తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి
హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి సర్కారు రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఓపెన్ రిగ్గింగ్ కు ప్రయత్నాలు చేస్తోందని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా,...